Uttham Kumar Reddy
(Search results - 6)OpinionSep 12, 2020, 12:46 PM IST
కాంగ్రెసులో ప్రక్షాళన: పీసీసీ పీఠానికి చేరువలో రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ నాయకత్వ మార్పుల్లో భాగంగానే తెలంగాణ బాధ్యతల నుంచి కుంతియాను తప్పిస్తూ... మాణికం ఠాగూర్ ని నియమించింది కాంగ్రెస్. మాణికం ఠాగూర్ నియామకంతో.... మరోసారి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్ష మార్పు గురించిన చర్చ మొదలయింది.
OpinionNov 15, 2019, 6:43 PM IST
రాష్ట్రాల పార్టీ నేతలతో సోనియా భేటీ: రేవంత్ కోరిక తీరేనా?
జవసత్వాలను కోల్పోయి, పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయి, అంతర్గత విభేదాలతో సతమవుతున్న కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్రలో శివసేన బీజేపీల వైరం కొత్త ఊపిరులు ఊదింది. ఈ అందివచ్చిన అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేసేందుకు ఉపయోగించుకునే దిశగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అడుగులు వేస్తున్నట్టు సమాచారం.
TelanganaOct 9, 2019, 6:07 PM IST
ముంచుకొస్తున్న హుజూర్ నగర్ ఎన్నిక: ఆర్టీసిపై కేసీఆర్ వ్యూహం ఇదీ
ఆర్టీసీ కార్మికులు ప్రజల పన్నుల నుంచి జీతాలు పొందుతూ ఎప్పుడు కూడా సక్రమంగా పనిచేయలేదని, పై పెచ్చు పండగపూట ప్రజలను ఇలా ఇబ్బందులకు గురిచేస్తున్నారనే వాదనను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు కెసిఆర్. సోషల్ మీడియాలో కూడా ఇలాంటి వాదనలనే తెరాస అనుకూల హ్యాండిల్స్ ప్రచారం చేస్తున్నాయి.
TelanganaOct 1, 2019, 6:23 PM IST
హుజూర్ నగర్ లో సిపిఐ మద్దతు: కేసీఆర్ కు ధీమా లేదా?
సామాన్యుడికి కలిగే ప్రశ్న ఎందుకు తెరాస సిపిఐ మద్దతు కోరుతుంది? ఇంతవరకు మాకు ప్రజల మద్దతు తప్ప ఇతర పార్టీల మద్దతు అవసరం లేదన్న కెసిఆర్ ఇప్పుడెందుకిలా సిపిఐ మద్దతు కోసం ఇంత తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు.
TelanganaOct 1, 2019, 6:00 PM IST
హుజూర్ నగర్ ఉప ఎన్నిక: విజయం కోసం సిద్దాంతాలు చిత్తు (వీడియో)
రాష్ట్రంలో ఇంత జోరు వానల మధ్యకూడా కాక పుట్టిస్తున్న అంశం ఏదన్నా ఉందంటే అది నిస్సంకోచంగా హుజూర్ నగర్ ఉప ఎన్నికే. నిన్నటితో నామినేషన్ల పర్వం కూడా ముగిసింది. అన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు తమ సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. తెరాస నాయకత్వం మండలానికో మంత్రిని ఇంచార్జిగా నియమించి ప్రచారంలో దూసుకుపోతుంది. మరోపక్క కాంగ్రెస్ ఏమో సహజంగానే నల్గొండ జిల్లాపై తమకున్న పట్టును ఉపయోగించుకొని గట్టెక్కాలని ప్రయత్నిస్తుంది.
TelanganaOct 1, 2019, 4:25 PM IST
హుజూర్ నగర్ ఉపఎన్నిక: కారు వెనక సీట్లో సిపిఐ ఎందుకంటే..
సిపిఐ తమ అస్థిత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందుకోసం ఏ ఎన్నికల్లోనైనా పోటీ మాత్రమే చేస్తే సరిపోదు. సీట్లను కూడా గెలవాలి. అప్పుడే పార్టీకి మనుగడ ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించిన సిపిఐ ఆ దిశలోనే అడుగులు వేస్తుంది.