Smriti Mandhana
(Search results - 21)CricketJan 1, 2021, 10:47 AM IST
ఇది మహిళలపై వివక్షే... పురుషుల క్రికెట్ జరుగుతున్నప్పుడు మహిళల క్రికెట్ వాయిదా ఎందుకు?
కరోనా వైరస్ కారణంగా క్రికెట్ సీజన్కి ఏడు నెలల బ్రేక్ పడింది. ఐపీఎల్ 2020 తర్వాత దాదాపు అన్ని దేశాలు మళ్లీ క్రికెట్ ఆడడం మొదలెట్టాయి. కానీ షెడ్యూల్ ప్రకారం జనవరిలో భారత మహిళా జట్టుతో జరగాల్సిన వన్డే సిరీస్ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది క్రికెట్ ఆస్ట్రేలియా. అయితే ఈ నిర్ణయం క్రికెట్ ప్రపంచంలో మహిళా వివక్షపై మరోసారి చర్చను లేవనెత్తింది...
CricketDec 20, 2020, 6:14 PM IST
బ్యూటీతో బౌల్డ్ చేస్తున్న ఇండియన్ వుమెన్ క్రికెటర్ హర్లీన్... ఆ నవ్వే కళ్లకి పడిపోవాల్సిందే..
భారత మహిళా క్రికెటర్లలో అందగత్తె ఎవ్వరంటే ముందుగా గుర్తొచ్చే పేరు స్మృతి మంధాన, ఆ తర్వాత ఓపెనర్ ప్రియా పూనియా. అయితే ఇండియన్ టీమ్లో మరో అమ్మాయి అందానికి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె పేరు హర్లీన్ డియోల్. ఛండీఘర్కి చెందిన ఈ అమ్మాయి ఇప్పటిదాకా 6 వన్డేలు, ఓ టీ20 మ్యాచ్ మాత్రమే ఆడింది. టీ20ల్లో 4 వికెట్లు కూడా తీసిన హర్లీన్, 2020 ఐపీసీ టీ20 వరల్డ్కప్లో కూడా చోటు దక్కించుకుంది. హర్లీన్కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అభిమానుల కోసం క్యూట్ అండ్ స్వీట్ ఫోటోలను పోస్టు చేస్తూ ఉంటుంది హర్లీన్.
CricketNov 14, 2020, 1:19 PM IST
అబ్బా... ఏం చూసింది భయ్యా... కళ్లతోనే కుర్రాళ్ల మనసు దోచేస్తున్న స్మృతి మంధాన...
స్మృతి మంధాన... ఇప్పుడు దేశంలో ఈ పేరుకి ఓ క్రేజ్ ఉంది, ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. తన పేరిట వెలిసిన అభిమాన సంఘాలు, ఫ్యాన్ క్లబ్లకైతే లెక్కేలేదు. క్రికెట్ అంటే తెలియనివాళ్లు కూడా ఈ పాప కోసం వుమెన్స్ క్రికెట్ చూడడం మొదలెట్టారంటే... స్మృతి మ్యాజిక్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. హీరోయిన్ల తలదన్నే అందంతో మెరిసిపోయే భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన... తన అందమైన నవ్వు, అంతకంటే అందమైన చిరునవ్వుతో కుర్రాళ్ల మనసులు దోచేస్తోంది.
CricketNov 9, 2020, 9:07 PM IST
Jio వుమెన్స్ టీ20 ఛాలెంజ్ ఫైనల్: స్మృతి మంధాన కెప్టెన్ ఇన్నింగ్స్... సూపర్ నోవాస్ ముందు ఈజీ టార్గెట్...
వుమెన్స్ టీ20 ఛాలెంజ్ ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచిన సూపర్ నోవాస్, ట్రైయల్ బ్లేజర్స్కి బ్యాటింగ్ అప్పగించింది. మొదట బ్యాటింగ్ చేసిన ట్రైయల్ బ్లేజర్స్... నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది.
CricketNov 7, 2020, 11:06 PM IST
వుమెన్ టీ20 ఛాలెంజ్: ఆఖరి బంతికి సూపర్ నోవాస్ విక్టరీ... ఫైనల్ చేరిన స్మృతి, హర్మన్ప్రీత్ జట్లు...
వుమెన్ టీ20 ఛాలెంజ్లో ఐపీఎల్ తరహా ఉత్కంఠభరిత మ్యాచ్ సాగింది. ఆఖరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో విజయాన్ని అందుకున్న సూపర్ నోవాస్, స్మృతి మంధాన జట్టు ట్రైయల్బ్లేజర్స్తో కలిసి ఫైనల్ చేరింది.
CricketNov 7, 2020, 9:14 PM IST
కీలక మ్యాచ్లో అదరగొట్టిన సూపర్ నోవాస్... స్మృతి జట్టు ముందు భారీ టార్గెట్...
ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సూపర్ నోవాస్... భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది సూపర్ నోవాస్. ఓపెనర్లు ప్రియా పూనియా, చమేరీ ఆటపట్టు దూకుడుగా ఆడి మొదటి వికెట్కి 89 పరుగులు జోడించారు.
CricketNov 7, 2020, 8:13 PM IST
ఆటకి అందం తోడైతే... మోస్ట్ బ్యూటిఫుల్ వుమెన్ క్రికెటర్స్ వీళ్లే...
IPL 2020 సీజన్తో పాటు వుమెన్ టీ20 ఛాలెంజ్ కూడా మొదలైంది. పురుషాధిక్య ప్రపంచంలో మెన్స్ క్రికెట్కి ఉన్న క్రేజ్, మహిళల క్రికెట్కి దక్కకపోయినా... ఈ మధ్య పరిస్థితిలో మార్పు వస్తోంది. ముఖ్యంగా భారత క్రికెట్లో స్మృతి మంధాన ఎంట్రీతో మంచి క్రేజ్ వచ్చింది. కారణం హీరోయిన్లతో కంటే అందంగా మెరిసిపోయే స్మృతి మంధాన గ్లామరే. అలా ప్రపంచంలో మేటి అందగత్తెలుగా గుర్తింపు పొందిన మహిళా క్రికెటర్లు ఎవరంటే...
CricketNov 5, 2020, 6:48 PM IST
Womens T20: వెలాసిటీకి చుక్కలు చూపించిన స్మృతి జట్టు... 47 పరుగులకే...
మహిళల టీ20 ఛాలెంజ్లో నిన్న సూపర్ నోవాస్ జట్టుపై గెలిచి మంచి జోరుమీదున్న వెలాసిటీకి చుక్కలు చూపించింది ట్రైయల్ బ్లేజర్స్. సోఫియా ఎక్లేస్టోన్ నాలుగు వికెట్లు తీయడంతో పాటు సీనియర్ బౌలర్ జులన్ గోస్వామి, గయక్వాడ్ రెండేసి వికెట్లు తీయడంతో 47 పరుగులకే ఆలౌట్ అయ్యింది వెలాసిటీ.
CricketOct 13, 2020, 1:54 PM IST
కళతప్పిన మహిళల ఐపీఎల్: స్టార్స్ లేకుండానే షార్జాలో నవంబర్ 4న ఆరంభం
ఈ ఏడాది మహిళల ఐపీఎల్లో విదేశీ క్రికెటర్ల హంగామా లేకుండా చాలా చప్పగా సాగనుందని బీసీసీఐ.. అభిమానుల గుండెల్లో బాంబ్ పేల్చింది.
CricketOct 1, 2020, 4:43 PM IST
IPL 2020: సంజూ శాంసన్ ఆటకి పడిపోయా... క్రికెటర్ స్మృతి మంధాన...
IPL 2020: పురుష క్రికెటర్లకు యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. మహిళా క్రికెటర్ల పేర్లు కూడా చాలామందికి తెలీదు. అయితే యూత్లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది యంగ్ బ్యాట్స్వుమెన్ స్మృతి మంధాన. తన అందంతో ఆటతో కోట్ల మంది కుర్రాళ్ల మనసు కొల్లగొట్టిన స్మృతి మంధాన, యంగ్ క్రికెటర్ సంజూ శాంసన్ ఆటకు ఫ్లాట్ అయ్యిందట!
CricketJun 14, 2020, 7:47 AM IST
కేఎల్ రాహుల్, స్మృతి మందాన సహా మరో ముగ్గురికి డోపింగ్ ఏజెన్సీ నోటీసులు
నేషనల్ యాంటీ డోపింగ్ ఎజెన్సీ (నాడా) ఐదుగురు భారత క్రికెటర్లకు నోటీసులు జారీ చేసింది. కెఎల్ రాహుల్, చతేశ్వర్ పుజార, రవీంద్ర జడేజా సహా మహిళా క్రికెటర్లు స్మృతీమంధాన, దీప్తి శర్మలకు నాడా నోటీసులు ఇచ్చింది.
OpinionMar 10, 2020, 5:50 PM IST
టి20 వరల్డ్ కప్ ఫైనల్: ఆస్ట్రేలియా ఓడించిందా? భారత్ ఓడిపోయిందా?
ఒక్క క్రికెటర్ ప్రదర్శనపై ఆధారపడితే మ్యాచులే నెగ్గగలం కానీ, ప్రపంచకప్లు కాదని మరోసారి రుజువైంది. మెల్బోర్న్ మెగా ఫైనల్లో ఆస్ట్రేలియా భారత్ ను తన బలంతో కొట్టిందనే కంటే, భారత్ తన బలహీనతతో తానే దెబ్బజోట్టించుకుందంటే బాగుంటుందేమో!
CricketMar 7, 2020, 6:47 PM IST
మహిళల ప్రపంచ కప్ ఫైనల్ : భారత్ ఆశలన్నీ వీరిపైనే...!
హర్మన్ప్రీత్ కౌర్ బృందం ఆదివారం మెల్బోర్న్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. నాలుగు సార్లు చాంపియన్ ఆస్ట్రేలియాకు అంతిమ పోరాటం కొత్త కాదు. టి 20 ప్రపంచకప్లో తొలిసారి ఫైనల్ కు చేరుకున్న టీమ్ ఇండియా యంగ్ ప్లేయర్స్ అండతో విజేతగా నిలవాలని చూస్తోంది.
CricketMar 6, 2020, 1:43 PM IST
ఇండియాతో ఆడాలంటే ఆసహ్యం, వారిద్దరికీ బౌలింగ్ చేయను: ఆసీస్ బౌలర్
ఐసీసీ టీ20 మహిళల ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా బౌలర్ మెగాన్ స్కట్ భారత బ్యాట్స్ మెన్ షెఫాలీ వర్మ, స్మృతి మంథానాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
CricketNov 7, 2019, 4:25 PM IST
కోహ్లీని వెనక్కినెట్టిన స్మృతీ మంథాన: వేగంగా 2వేల పరుగుల క్లబ్బులోకి
వన్డే ఫార్మాట్లో వేగవంతంగా రెండు వేల పరుగుల్ని పూర్తి చేసుకున్న రెండో భారత క్రికెటర్గా స్మృతీ రికార్డుల్లోకి ఎక్కారు. ఈ విషయంలో ఆమె కంటే విరాట్ కోహ్లీ వెనుకబడ్డారు. మంథాన కంటే ముందు టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఈ ఘనత సాధించాడు