Ramatheertham
(Search results - 62)Andhra PradeshFeb 3, 2021, 5:48 PM IST
విగ్రహాల ధ్వంసం.. విచారణలో అంతా బయటికొస్తుంది: వెల్లంపల్లి
విగ్రహాల ధ్వంసం కేసులో ఎవరున్నారో సిట్ విచారణలో తేలుతుందన్నారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. బుధవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన .. టీడీపీ, బీజేపీ మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నాయని మంత్రి ఆరోపించారు.
Andhra PradeshFeb 3, 2021, 3:55 PM IST
ఆలయాలపై దాడులు.. ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించండి: రాజ్యసభలో జీవీఎల్
ఆంధ్రప్రదేశ్లోని పలు దేవాలయాలపై జరిగిన దాడులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు జరిపించేలా చూడాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
Andhra PradeshJan 28, 2021, 7:56 PM IST
జగన్ సర్కార్కు హైకోర్ట్ షాక్: రామతీర్థ ఆలయానికి ధర్మకర్తగా అశోక్ గజపతి
హైకోర్టులో జగన్ సర్కార్ కు మరో షాక్ తగిలింది. రామతీర్థం శ్రీరామాలయానికి అనువంశిక ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతిరాజును తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు కొట్టేసింది. దీంతో అశోక్ గజపతిరాజుకు హైకోర్టులో ఊరట లభించినట్ల
Andhra PradeshJan 28, 2021, 9:26 AM IST
రామతీర్థంలో నూతన సీతారాముల విగ్రహాల ప్రతిష్ట
రామతీర్థంలో ధ్వంసమైన విగ్రహాల స్థానంలో ప్రతిష్టించడానికి నూతన విగ్రహాలు తయారుచేయించి ఇవాళ ప్రతిష్టించారు.
Andhra PradeshJan 25, 2021, 3:35 PM IST
రామతీర్థంలో 28న శ్రీ సీతారామలక్ష్మణుల విగ్రహాల ప్రతిష్టాపన.. వెలంపల్లి
విజయ నగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం కొండ పై గల శ్రీ కోదండరాముని ఆలయంలో ప్రతిష్టించేందుకు తిరుమలలో తయారు చేయించిన శ్రీ సీతారామలక్ష్మణుల విగ్రహాలు రామతీర్థానికి ప్రత్యేక వాహనంలో చేరుకున్నాయని, కొండ దిగువ ఉన్న ప్రధాన ఆలయంలోని బాలాలయంలో 28న ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుందని దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు.
Andhra PradeshJan 22, 2021, 5:52 PM IST
రామతీర్థానికి కొత్త విగ్రహాలు.. తిరుపతి నుంచి తరలింపు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విజయనగరం జిల్లా రామతీర్థంలో ధ్వంసమైన విగ్రహాల స్థానంలో ప్రతిష్టించడానికి మూడు విగ్రహాలు సిద్ధమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి చెందిన శిలా శిల్ప ఉత్పత్తి విభాగంలో ఈ విగ్రహాలను రూపొందించారు శిల్పులు.
Andhra PradeshJan 21, 2021, 11:50 AM IST
గన్నవరం విమానాశ్రయంలోనే... బిజెపి ఎంపీ సీఎం రమేష్ అరెస్ట్
గన్నవరం: హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Andhra PradeshJan 20, 2021, 2:49 PM IST
కపిలతీర్థం టు రామతీర్థం... నిరసన యాత్రకు సిద్దమైన బిజెపి
హిందూ దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఏపి బిజెపి నాయకులు నిరసనబాట పట్టారు.
Andhra PradeshJan 20, 2021, 1:58 PM IST
తిరుపతిలో... సర్వాంగసుందరంగా ముస్తాబైన రామతీర్థం రామయ్య
విజయనగరం: రామ తీర్థంలో ఇటీవల దుండగుల చేతిలో ధ్వంసమైన విగ్రహాల స్థానంలో ప్రతిష్టించడానికి సీతారామ లక్ష్మణ విగ్రహాలు సిద్దమయ్యాయి.
Andhra PradeshJan 18, 2021, 3:41 PM IST
రామతీర్థం ఆలయానికి భారీ నిధులు... జగన్ సర్కార్ కీలక నిర్ణయం
రామతీర్థంలోని రామచంద్రస్వామి దేవాలయ అభివృద్ది, పునః నిర్మాణానికి నిధులు కేటాయించినట్లు మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు.
Andhra PradeshJan 18, 2021, 9:32 AM IST
నేడు రామతీర్థంలో రాముడి విగ్రహం తొలగింపు..
ఆంధ్రప్రదేశ్ లో కలకలం సృష్టించిన రామతీర్థంలో ధ్వంసమైన రాముడి విగ్రహాన్ని నేడు దేవాదాయ శాఖాధికారులు తొలగించనున్నారు. రాముడి విగ్రహంతో పాటు సీత, లక్ష్మణుల విగ్రహాలను సైతం అధికారులు తొలగించనున్నారు. ప్రత్యేక హోమాలు నిర్వహించిన అనంతరం విగ్రహాల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
Andhra PradeshJan 17, 2021, 6:20 PM IST
బీజేపీపై వ్యాఖ్యలు.. 20లోగా క్షమాపణలు చెప్పాలి: సవాంగ్కు వీర్రాజు అల్టీమేటం
తమ పార్టీని ఆలయాలను కూల్చే పార్టీగా డీజీపీ చెప్పారని.. ఈ వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకోవడంతో పాటు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Andhra PradeshJan 17, 2021, 4:05 PM IST
ఆలయాలపై దాడులు.. కేంద్రం దృష్టికి తీసుకెళ్తా: జీవీఎల్
దేవాలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం నిద్రపోయిందని ఎద్దేవా చేశారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఆదివారం విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ విషయాన్ని రాజకీయ అంశంపై చూపి పార్టీలపై నెడుతున్నారని ఆయన ఆరోపించారు
Andhra PradeshJan 16, 2021, 2:51 PM IST
డీజీపీ ప్రెస్మీట్... నారా వారి నరాల్లో వణుకు పుడుతోంది: అనిల్ కుమార్ వ్యాఖ్యలు
దేవాలయాలపై, విగ్రహాలపై జరుగుతున్న దాడులపై డీజీపీ స్పష్టంగా వివరణ ఇచ్చారని తెలిపారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. శనివారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఒక్కసారిగా అందరూ బెంబేలెత్తారు... గుంపులు, గుంపులుగా ఏదేదో మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు
Andhra PradeshJan 15, 2021, 9:50 AM IST
ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం వెనుక టీడీపీ కుట్ర.. : నిఘావర్గాల ప్రాథమిక నివేదిక
ఆలయాల్లో అకృత్యాలకు పాల్పడి అలజడులు రేపేందుకు తెలుగుదేశం పార్టీ పక్కా పథకం ప్రకారమే కుట్ర చేసిందని నిఘా వర్గాలు ప్రాథమిక నివేదికలో తేల్చాయి. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందించినట్టు సమాచారం. రాష్ట్రంలో వరుసగా జరిగిన దేవాలయాల్లోని విగ్రహాల ధ్వంసం ఘటనలను నిగ్గు తేల్చేందుకు రంగంలోకి దిగిన నిఘా వర్గాలు ప్రాథమికంగా కొన్ని ఆధారాలు సేకరించినట్టు విశ్వసనీయంగా తెల్సింది.