Rakesh Doval
(Search results - 1)NATIONALNov 13, 2020, 5:16 PM IST
హద్దు మీరిన దాయాది: ధీటుగా జవాబిస్తోన్న భారత్.. ఏడుగురు పాక్ సైనికులు హతం
భారత్- పాక్ సరిహద్దుల్లో భారీగా కాల్పులు జరుగుతున్నాయి. దాయాది దేశం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో సరిహద్దుల్లోని ఆరుగురు చనిపోయారు. వీరిలో నలుగురు పౌరులు కాగా, మరో ఇద్దరు జవాన్లు ఉన్నారు.