NATIONAL12, Feb 2019, 12:36 PM IST
ఈడీ ఎదుట తల్లితో కలిసి హాజరైన రాబర్ట్ వాద్రా
బికనీర్ భూ కుంభకోణంలో మంగళవారం నాడు ప్రియాంకగాంధీ భర్త రాబర్ట్ వాద్రా, ఆయన తల్లి హాజరయ్యారు.Telangana9, Feb 2019, 12:21 PM IST
జయరాం హత్య కేసు: నందిగామకు జూబ్లీహిల్స్ పోలీసులు
నందిగామ జైలులో ఉన్న నిందితులు రాకేష్ రెడ్డి, శ్రీనివాస రెడ్డిలను తీసుకుని వచ్చేందుకు పోలీసులు బృందాలు అక్కడికి బయలుదేరాయి.వారిద్దరిని తమ కస్టడీకి ఇవ్వాలని జూబ్లీహిల్స్ పోలీసులు కోర్టును కోరే అవకాశం ఉంది.
Telangana8, Feb 2019, 10:15 AM IST
జయరాం కేసు: విచారణ ప్రారంభించిన తెలంగాణ పోలీసులు, శిఖాకు నోటీసులు..?
కోస్టల్ బ్యాంక్ అధినేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త చిగురురాటి జయరామ్ చౌదరి హత్య కేసులో తెలంగాణ పోలీసులు విచారణ ప్రారంభించారు. ఏపీ పోలీసుల దర్యాప్తు వల్ల నిందితులకు శిక్ష పడదని కేసును విచారించాల్సిందిగా జయరామ్ సతీమణి పద్మశ్రీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. ఏపీ పోలీసులు కేసును తెలంగాణకు బదిలీ చేశారు.
Andhra Pradesh2, Feb 2019, 12:39 PM IST
జగన్ ను చంపాలనే దాడి చేశాడు, మహిళ సాయం: ఎన్ఐఎ చార్జిషీట్
జగన్ కదలికలపై శ్రీనివాస రావుకు ప్రతి విషయమూ తెలుసునని కూడా ఎన్ఐఎ చెప్పింది. తన పథకాన్ని అమలు చేయడానికి శ్రీనివాస రావు హేమలత సాయం కోరాడని, జగన్ తో శ్రీనివాస రావు సెల్ఫీ తీసుకోవడానికి హేమలత వైసిపి నేతలతో మాట్లాడి వీలు కల్పించిందని ఎన్ఐఎ తన చార్జిషీట్ లో వివరించింది.
Andhra Pradesh31, Jan 2019, 12:13 PM IST
అయేషా మీరా హత్య కేసులో ట్విస్ట్: సిట్ దర్యాప్తునకు బ్రేక్
సిట్ పునఃదర్యాప్తుకు బ్రేక్ పడింది. దీనికి సంబంధించి హోంశాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. సత్యంబాబును హైకోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ కేసును సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. కేసు నమోదు చేసిన సీబీఐ ప్రధాన ఘటనతోపాటు, రికార్డుల ధ్వంసంపై సీబీఐ 2 ఎఫ్ఐఆర్లను నమోదు చేసింది.
Andhra Pradesh23, Jan 2019, 6:21 PM IST
వైఎస్ అలా చేశారు, బాబు భయపడుతున్నారు: బొత్స
గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేస్తే సీబీఐ విచారణకు ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ దమ్ము చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబు కేసులను ఎదుర్కొన లేడని స్టేలు తెచ్చుకోవడమేనన్నారు.
Andhra Pradesh21, Jan 2019, 5:15 PM IST
జగన్ మీద దాడి కేసుపై ఎన్ఐఎ విచారణ: హీరో శివాజీకి తిప్పలేనా?
జగన్ మీద దాడి జరిగిన తర్వాత అంతా శివాజీ చెప్పినట్లే జరుగుతోందని, కేంద్ర ప్రభుత్వం కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతోందని, ఆంధ్రప్రదేశ్ పై బిజెపి కుట్రలు చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
Andhra Pradesh18, Jan 2019, 10:53 AM IST
అయేషా మీరా హత్య కేసు: సత్యంబాబును విచారిస్తున్న సిబిఐ
సంచలనం సృష్టించిన బీ ఫార్మాసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసును సిట్( ప్రత్యేక దర్యాప్తు బృందం) దర్యాప్తు చేస్తూ వచ్చింది. అయితే హత్య కేసుకు సంబంధించిన వివరాలను హైకోర్టు సిట్ అధికారులను కోరగా...ఆ రికార్డులు విజయవాడ కోర్ట్ లో దగ్దమయ్యాయని తెలిపారు.
Andhra Pradesh17, Jan 2019, 12:08 PM IST
జగన్ పై దాడి కేసులో ఎన్ఐఎ విచారణ: శ్రీనివాసరావుకు ఆంధ్ర భోజనం
శ్రీనివాస రావు కస్టడీ ఈ నెల 18వ తేదీన ముగుస్తుంది. ఈలోగా గానీ 18వ తేదీ తర్వాత గానీ అజిత్ మిట్టల్ విశాఖ వెళ్లనున్నారు. గురువారంనాడు కూడా ఎన్ఐఎ అధికారులు శ్రీనివాస రావును విచారిస్తున్నారు.
Telangana15, Jan 2019, 12:02 PM IST
పాత బస్తీలో అమ్మాయిపై 11 మంది రేప్: మహిళా అధికారి దర్యాప్తు
దర్యాప్తు బృందానికి మహిళా అసిస్టెంట్ కమిషనర్ నేతృత్వం వహించనున్నారు. 16 ఏళ్ల బాధిత బాలిక కుటుంబ సభ్యులు ఆదివారంనాడు ఆందోళనకు దిగడంతో ఈ కేసులో పోలీసులు ముందుకు కదిలారు.
NATIONAL14, Dec 2018, 11:06 AM IST
రాఫెల్ డీల్.. మోదీ ప్రభుత్వానికి ఊరట
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో మోదీ సర్కారుకి ఊరట లభించింది. రాఫెల్ ఒప్పందానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
NATIONAL10, Nov 2018, 11:13 AM IST
అస్సాం హాస్పిటల్ లో దారుణం.. 15మంది పసికందులు మృతి
అస్సాంలోని జోర్హట్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ లో దారుణం చోటుచేసుకుంది. కేవలం ఆరు రోజుల్లో 15మంది పసికందులు కన్నుమూశారు.
business13, Oct 2018, 10:49 AM IST
business3, Sep 2018, 12:19 PM IST
NATIONAL21, Aug 2018, 3:53 PM IST
ఛీ.. దీన్ని కూడా వాడుకుంటున్నారా..?
కేరళను వరదలు ముంచెత్తాయి. అక్కడి ప్రజలు సర్వం కోల్పోయి.. సాయం చేసేవారి