Pk Purwar
(Search results - 1)TechnologyOct 22, 2019, 12:08 PM IST
నెల రోజుల్లో... బీఎస్ఎన్ఎల్... అమలులోకి
ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ పథకం నెల రోజుల్లో అమలులోకి వస్తుందని సంస్థ చైర్మన్ పీకే పూర్వార్ తెలిపారు. దీనికి రూ.74 వేల కోట్లు అవసరం అని చెప్పారు. సంస్థకు ఏటా రూ.1600 కోట్ల లాభాలు వస్తున్నా రూ.1200 కోట్లు వేతనాల చెల్లింపుకే సరిపోతుందన్నారు.