Pilgrims
(Search results - 16)Andhra PradeshJul 30, 2020, 12:45 PM IST
తిరుమలలో కూతురు, బృందావనంలో తల్లి...రష్యన్ తల్లీ కూతుళ్లకు సోనూ సూద్ అండ
ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా భారత్ కు వచ్చి కరోనా విజృంభణ, లాక్ డౌన్ కారణంగా ఇక్కడే ఇరుక్కుపోయారు రష్యాకు చెందిన తల్లీకూతుళ్లు. వారికి సాయం చేసేందుకు సినీనటుడు సోనూ సూద్ ముందుకొచ్చాడు.
NATIONALMar 17, 2020, 6:24 PM IST
మరో 250 మంది భారతీయులకు కరోనా.. ఎక్కడంటే
కరోనా ధాటికి ప్రపంచం గడగడలాడిపోతున్న వేళ భారత ప్రభుత్వం మంగళవారం సంచలన ప్రకటన చేసింది. ఇరాన్లో చిక్కుకున్న భారతీయుల్లో 250 మందికి కరోనా పాజిటివ్గా తేలినట్లు తెలిపింది. వీరిందరి క్షేమ సమాచారంపై కేంద్రం కొత్త హెల్ప్లైన్ ప్రకటించింది.
SpiritualJan 4, 2020, 11:10 AM IST
వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని ఎందుకు దర్శించుకోవాలి?
ఈ ఒక్క ఏకాదశి 'మూడు కోట్ల ఏకాదశుల'తో సమానమంటున్నారు పండితులు. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశే సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది.
Andhra PradeshJan 4, 2020, 10:56 AM IST
2019లో తిరుపతి వెంకన్న హుండీ ఆదాయం ఎంతో తెలుసా..?
గతేడాది స్వామివారి హుండీ ఆదాయాన్ని టీటీడీ అధికారులు తాజాగా ప్రకటించారు. 2019లో రూ.1.161.74 కోట్ల నగదు హుండీ ఆదాయంగా వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిగ్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
Andhra PradeshNov 19, 2019, 12:44 PM IST
సీఎం జగన్ మరో కీలక నిర్ణయం: క్రిస్టియన్లకు వరం
మంగళవారం జెరూసలేం యాత్రికుల ఆర్థిక సాయాన్ని పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.3 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వారికి ఇచ్చే సాయం రూ.40 వేల నుంచి రూ.60 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
Andhra PradeshNov 13, 2019, 10:41 AM IST
భక్తులకు చేదు వార్త.. శ్రీవారి లడ్డూ ధర రెట్టింపు
ఉచిత దర్శనాలు, రూ.300, వీఐపీ బ్రేక్ టికెట్ల ద్వారా స్వామిని దర్శించుకునే భక్తులకు ఇస్తున్న రాయితీలను రద్దు చేయడం ద్వారా లడ్డూల విక్రయాల్లో వస్తున్న నష్టాన్ని పూడ్చుకోవాలని భావిస్తున్నారు. అదనపు ఈవో ధర్మారెడ్డి మంగళవారం అధికారులతో జరిపిన సమీక్ష సమావేశంలో దీనికి సంబంధించిన విధివిధానాలపై చర్చించారు.
businessOct 30, 2019, 1:36 PM IST
సౌదీలోనూ చకచకా దూసుకెళ్తున్న మన ‘రూపే’కార్డు...
తొలుత మనదేశం వరకే పరిమితం అనుకున్న ‘రూపే’ కార్డు సరిహద్దులు దాటి విదేశాలకు చకచకా దూసుకెళుతోంది. తాజాగా సౌదీ అరేబియాలో ఎంటరైంది. పలు అంతర్జాతీయ సంస్థలతో జట్టు కట్టడం ద్వారా తన పలుకుబడి పెంచుకున్న రూపే.. మున్ముందు అంతర్జాతీయ డిజిటల్ చెల్లింపు సంస్థలకు గట్టి పోటీ ఇవ్వనున్నది.
INTERNATIONALOct 22, 2019, 7:31 PM IST
video : వీసా లేకుండా పాకిస్తాన్ ప్రయాణం
పాకిస్తాన్ లోని కర్తార్ పూర్ ను సందర్శించే భారతీయ యాత్రికుల నుండి యేటా 258కోట్ల ఆదాయం పొందవచ్చని అంచనా వేస్తోంది. పాకిస్తానీ కరెన్సీలో ఇది 571 కోట్లు. పాకిస్తాన్ కర్తార్ పూర్ లోని దర్బార్ సాహిబ్ ఇది సిక్కుల మతగురువు గురునానక్ చివరి విశ్రాంతి స్థలం.
INTERNATIONALOct 17, 2019, 9:20 AM IST
సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 35మంది మృతి
మక్కా మసీదు సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి 7గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా... ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 35మంది విదేశీయులు మృతి చెందారు.
NATIONALOct 11, 2019, 8:53 AM IST
నిద్రిస్తున్న ప్రయాణికులపై దూసుకెళ్లిన బస్సు... ఏడుగురు మృతి
దైవ దర్శనానికి ముందే మృత్యు దేవత వారికి కబలించింది. బస్సు రూపంలో వచ్చిన మృత్యువు వారి ప్రాణాలను హరించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
INTERNATIONALJun 25, 2019, 12:12 PM IST
మానస సరోవర్ యాత్ర.. నేపాల్ చేరిన తెలుగువారు
మానస సరోవర్ యాత్రకు వెళ్లి అక్కడ చిక్కుకున్న తెలుగువారు ఎట్టకేలకు నేపాల్ చేరుకున్నారు.
LifestyleApr 18, 2019, 11:19 AM IST
అపరిచితులతో శృంగారం.. అక్కడి ఆచారం
అపరిచితులతో శారీరకంగా కలిస్తే అదృష్టం కలిసి వస్తుందనేది వారి నమ్మకం.
Andhra PradeshDec 8, 2018, 10:04 AM IST
May 9, 2018, 11:01 AM IST
బద్రీనాథ్ లో చిక్కుకున్న శ్రీకాకుళం వాసులు
శ్రీకాకుళం, విశాఖ జిల్లాలకు చెందిన 66 మంది చార్ధామ్ యాత్రికులు మంగళవారం బద్రీనాథ్లో చిక్కుకుపోయారు. తామంతా బద్రీనాథ్ కొండపై బస్టాండ్ సమీపంలో
May 31, 2017, 3:37 PM IST