Muralitharan
(Search results - 7)CricketJan 14, 2021, 3:50 PM IST
అశ్విన్కు లేరు సాటి.. 800 వికెట్లు గ్యారెంటీ: మురళీధర్ ప్రశంసలు
టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్పై ప్రశంసలు కురిపించాడు శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్. ప్రస్తుత స్పిన్నర్లలో అశ్వినే అత్యుత్తమ ఆటగాడని, అతనొక్కడే టెస్టుల్లో 700-800 వికెట్లు తీస్తాడని జోస్యం చెప్పాడు.
EntertainmentOct 20, 2020, 8:52 AM IST
మురళీధరన్ బయోపిక్ నుండి తప్పుకున్న విజయ్ సేతుపతి...పంతం నెగ్గించుకున్న తమిళులు
ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ లో విజయ్ సేతుపతి నటించాడన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తమిళ ప్రజలు తమ పంతాన్ని నెగ్గించుకున్నారు. ఒత్తిడి తలొగ్గిన మురళీధరన్, విజయ్ సేతుపతి ఈ ప్రాజెక్ట్ కి తెరదింపారు.
EntertainmentOct 17, 2020, 11:30 AM IST
వాళ్ళ మరణం నాకు సంతోషం పంచలేదు...బయోపిక్ కాంట్రవర్సీ పై మురళీధరన్ వివరణ
యుద్ధం ముగియడం ద్వారా హింసకు తెరపడిందన్న అర్థంలో నేను సంతోషం వ్యక్తం చేశాను. అంతే కానీ తమిళుల మరణాలను నేను సెలెబ్రేట్ చేసుకోలేదు అన్నారు మురళీధరన్. బయోపిక్ వలన మా తల్లిదండ్రుల గురించి అందరికీ తెలుస్తుందని ఆశపడుతున్నాను అన్నారు. అలాగే తాను చిన్న వయసులో ఉన్నప్పుడు యుద్దవాతావరణం వలన ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు మురళీధరన్ చెప్పుకొచ్చారు.CricketOct 13, 2020, 7:31 PM IST
మురళీధరన్ బయోపిక్... విజయ్ సేతుపతి అచ్చు దింపేశాడు...
IPL 2020: క్రికెట్ చరిత్రలో టెస్టుల్లో 800 వికెట్లు తీసిన మొట్టమొదటి క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్. బౌలర్గా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన ఈ శ్రీలంకన్ బౌలర్ జీవితకథ ఆధారంగా బయోపిక్ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మోక్షన్ పోస్టర్ను విడుదల చేసింది చిత్ర బృందం.
CricketNov 28, 2019, 11:32 AM IST
గవర్నర్ గా.. శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్
రాజపక్స ప్రభుత్వంలో మాజీ ఏస్ స్పిన్నర్ మురళీధరన్ తోపాటు మరో ఇద్దరు గవర్నర్ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అనురాధ యహంపతి ఈస్ట్ ప్రావిన్స్, తిస్సా వితర్ణ నార్త్ సెంట్రల్ ప్రావిన్స్ లకు గవర్నర్ బాధ్యతలు స్వీకరిస్తారని రాష్ట్రపతి సచివాలయ వర్గాలు తెలిపాయి.
ENTERTAINMENTAug 5, 2019, 11:20 AM IST
మురళీధరన్ బయోపిక్ నిర్మించడానికి కారణమిదే: రానా
ఎవరు ఊహించని విధంగా శ్రీలంక క్రికెటర్ స్టోరీని రానా ఎందుకు ఎంచుకున్నాడు అని అందరిలో ఒక పెద్ద సందేహం నెలకొంది. ఆ విషయంపై రానా ఇటీవల నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
CRICKETMar 12, 2019, 3:50 PM IST
భారత జట్టులో 11మంది కోహ్లీలు వుండుంటే...: మాజీ క్రికెటర్
ప్రపంచ కప్ కు ముందు ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సీరిస్ చివరి రెండు మ్యాచుల్లో భారత జట్టు వరుస ఓటములను చవిచూసిన విషయం తెలిసిందే. ఆతిథ్య ఆస్ట్రేలియా మొదటి రెండు వన్డేల్లో ఓడినా కీలక సమయంలో పుంజుకుని రాంచీ, మొహాలీ వన్డేల్లో విజయాలను సాధించింది. టీమిండియా స్వదేశంలో జరుగుతున్న ఐదు వన్డేల సీరిస్ ను ఆసిస్ 2-2తో సమం చేసింది. ఇలా భారత్ వరల్డ్ కప్ కు ముందు వరుస ఓటములను చవిచూడటం...మరీ ముఖ్యంగా మొహాలిలో 358 పరుగులను కూడా కాపాడుకోలేకపోవడంతో ఆటగాళ్లు తీవ్ర విమర్శలపాలవుతున్నారు.