NATIONAL12, Feb 2019, 10:17 AM IST
తెరచుకోనున్న అయ్యప్ప ఆలయం: శబరిమలలో ఉద్రిక్త పరిస్ధితులు
శబరిమల అయ్యప్ప ఆలయం మరోసారి తెరచుకోనుండటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోనున్నాయి. మలయాళ నెల కుంభం సందర్భంగా ఈ నెల 12 నుంచి 17 వరకు శబరిమల అయ్యప్ప ఆలయాన్ని తెరవనున్నారు.
NATIONAL11, Feb 2019, 11:06 AM IST
దారుణం..తొమ్మిదేళ్ల బాలుడిపై మహిళ అత్యాచారం
తొమ్మిదేళ్ల బాలుడిపై 36ఏళ్ల మహిళ అత్యాచారానికి పాల్పడిన సంఘటన కేరళలో కలకలం రేపింది. సమీప బంధువే.. బాలుడిపై ఈ అఘాయిత్యానికి పాల్పడటం గమనార్హం.
ENTERTAINMENT5, Feb 2019, 4:53 PM IST
ముఖ్యమంత్రిని పొగిడి వివాదంలో ఇరుక్కున్న స్టార్ హీరో!
తమిళనాట చిన్న పాత్రలతో కెరీర్ మొదలుపెట్టి స్టార్ హీరో హోదా దక్కించుకున్నాడు విజయ్ సేతుపతి. కోలివుడ్ లోనే కాకుండా తెలుగులో కూడా ఆయనకి అభిమానులు ఉన్నారు.
NATIONAL5, Feb 2019, 4:16 PM IST
మరోసారి శబరిమలకు వెళ్లేందుకు అనుమతివ్వండి: సుప్రీంలో పిటిషన్
శబరిమల ఆలయంలోకి ప్రవేశం కోసం బిందు, కనకదుర్గలు మరోసారి సుప్రీంకోర్టు తలుపుతట్టారు. శబరిమల తీర్పు విషయంలో వేసిన రివ్యూ పిటిషన్లలో తమను కూడ చేర్చాలని కోరారు.
Telangana4, Feb 2019, 6:41 PM IST
ఎంపి కవితకు కేరళ అసెంబ్లీ ఆహ్వానం
నిజామాబాద్ ఎంపీ తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత కు మరో అరుదైన గౌరవం లభించింది. దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థులతో కేరళ అసెంబ్లీ నిర్వహిస్తున్న సదస్సులో ప్రసంగించాల్సిందిగా కవితను కేరళ అసెంబ్లీ స్పీకర్ పి. శ్రీరామకృష్ణన్ కోరారు. ఈ మేరకు ఆయన ఎంపి కవితను ఆహ్వానిస్తూ లేఖ రాశారు.
NATIONAL28, Jan 2019, 4:23 PM IST
పెళ్లి మధ్యలో.. ఆట కోసం వెళ్లిన వరుడు..
మరికొద్ది గంటల్లో పెళ్లి అనగా.. ఓ వరుడు ఫుట్ బాల్ ఆడాలని చెప్పి.. మండపంలో నుంచి లేచి వెళ్లిపోయాడు.
ENTERTAINMENT28, Jan 2019, 3:29 PM IST
రాజకీయాల్లోకి మలయాళ ముద్దుగుమ్మ..?
మలయాళ ముద్దు గుమ్మ మంజూ వారియర్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారా..? అవుననే సమాధానం వినపడుతోంది.
NATIONAL25, Jan 2019, 3:54 PM IST
శబరిమల వివాదం..51 కాదు 17మంది మాత్రమే
శబరిమల అయ్యప్ప స్వామిని 51మంది 50ఏళ్లలోపు మహిళలు దర్శించుకున్నారంటూ కేరళ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదన తప్పు అని తేలింది.
NATIONAL23, Jan 2019, 7:01 AM IST
శబరిమల గుడిలోకి ప్రవేశించిన మహిళను ఇంట్లో నుంచి తరిమేశారు
కనకదుర్గను పోలీసులు ఇంటికి తీసుకువెళ్లగా ఆమెను భర్త లోపలకు రానీయలేదు. ఇంటికి తాళం వేసి, తన తల్లి, ఇద్దరు పిల్లలతో సహా ఇల్లు విడిచి వెళ్లిపోయారని వారు చెప్పారు. దాంతో కనకదుర్గ ప్రస్తుతం ప్రభుత్వ వసతి గృహంలో పోలీసుల రక్షణలో ఉంది.
NATIONAL19, Jan 2019, 11:22 AM IST
అయ్యప్ప దర్శనానికి ఇద్దరు మహిళలు.. అడ్డుకున్న పోలీసులు
శబరిమలలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఇద్దరు మహిళలు అయ్యప్ప దర్శనం కోసం రావడంతో భక్తులు వారిని పంబ వద్ద అడ్డుకున్నారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితి అదుపు తప్పకుండా ఇద్దరు మహిళలను భద్రత నడుమ నీలక్కల్లోని బేస్ క్యాంప్కు తరలించారు.
NATIONAL18, Jan 2019, 1:56 PM IST
51 మంది మహిళలు అయ్యప్పను దర్శించుకున్నారు: సుప్రీంకు కేరళ సర్కార్ నివేదిక
శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్సులలో ఉన్న మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత ఇప్పటి వరకు 51 మంది మహిళలు అయ్యప్పను దర్శించుకున్నారు. ఈ మేరకు కేరళ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి నివేదిక సమర్పించింది.
NATIONAL11, Jan 2019, 11:03 AM IST
అయ్యప్పను దర్శించుకున్న తొలి మహిళలు: ఇంకా ఇంటికి చేరని ఇద్దరు
శబరిమల ఆలయంలో ప్రవేశించి ఆలయ చరిత్రలోనే తొలిసారిగా అయ్యప్పను దర్శించుకున్న మహిళలుగా నిలిచిన కనకదుర్గ, బిందు అమ్మినిలు ఇంత వరకు ఇంటికి చేరుకోకపోవడంతో వారి కుటుంబసభ్యుల్లో ఆందోళన నెలకొంది.
NATIONAL10, Jan 2019, 2:24 PM IST
23 దేశాలను చుట్టొచ్చిన టీ కొట్టు యజమాని
కేరళకు చెందిన ఓ టీ కొట్టు యజమాని తన భార్యతో కలిసి విదేశాలను చుట్టి వచ్చారు. ప్రపంచ దేశాల్లో పర్యటించాలనే తన కలను సాకారం చేసుకొన్నారు. ఈ విషయమై ఈ దంపతులను భారత కుబేరులు అంటూ మహీంద్రా గ్రూప్ సంస్థల ఛైర్మెన్ ఆనంద్ మహీంద్రా కొనియాడారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన ఈ దంపతులను అభినందిస్తూ ట్వీట్ చేశారు.
Andhra Pradesh9, Jan 2019, 10:15 AM IST
కేరళలో అయ్యప్పల వాహనానికి ప్రమాదం.. కడపవాసి మృతి
శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి కేరళ వెళ్లి.. ఓ అయ్యప్ప భక్తుడు మృత్యువాతపడ్డాడు.
NATIONAL5, Jan 2019, 2:06 PM IST
శబరిమల ఆలయంలోకి ఇద్దరు కాదు...ఎనిమిది మంది మహిళలు: కేరళ పోలీసులు
హిందువులు ఎంతో పవిత్రంగా భావించే శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం దేశ వ్యాప్తంగా అలజడి సృష్టిస్తోంది. కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే శబరిమల ఆలయంలోకి మహిళలను పంపించారంటూ హిందూ ధార్మిక సంఘాలు ఆరోపిస్తున్నారు. కోర్టు ఆదేశాలను అడ్డం పెట్టుకుని హిందూ సాంప్రదాయాలను నాశనం చేయడానికే ఇద్దరు మహిళలను శబరిమల ఆలయంలోకి తీసుకెళ్లినట్లు ఆరోపిస్తున్నారు.