Ke Shyam Babu To Contest From Pattikonda Assembly Segment In Upcoming Elections
(Search results - 1)Key contendersMar 11, 2019, 5:44 PM IST
పత్తికొండ: కేఈ స్థానంలో తనయుడు
కర్నూల్ జిల్లా రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన కేఈ కృష్ణమూర్తి వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నారు. తన రాజకీయ వారసుడిగా కొడుకు కేఈ శ్యాంబాబును బరిలోకి దింపుతున్నాడు. డోన్ నుండి కేఈ శ్యాంబాబు పోటీ చేయనున్నారు.