NATIONAL1, Feb 2019, 11:38 AM IST
కేంద్ర బడ్జెట్ 2019 : కేసీఆర్ తరహా రైతు బంధు పథకం
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన రైతుబంధు పథకం తరహాలో కేంద్ర ప్రభుత్వం కూడ రైతులకు వ్యవసాయం చేసేందుకు అవసరమైన పెట్టుబడిని అందించనున్నట్టు ప్రకటించింది.
business5, Jan 2019, 2:54 PM IST
Andhra Pradesh4, Jan 2019, 11:28 AM IST
హీరా గ్రూప్.. ఇన్వెస్టర్లలో ఉగ్రవాదులు..?
స్కీముల పేరుతో రూ.వేల కోట్ల స్కామ్ కి పాల్పడిన హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కేసు దర్యాప్తులో పోలీసులకు విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి.
News26, Dec 2018, 10:35 AM IST
ఐటీ రంగానికి సవాల్.. సంపన్నదేశాల ప్రొటెక్షనిజం
అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి సంపన్న దేశాల ఆత్మరక్షణ ధోరణులు భారత ఐటీ రంగానికి సవాళ్లు విసిరినా.. టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులను అనుసంధానించుకునేందుకు సిద్ధం అవుతున్నాయి భారత ఐటీ సంస్థలు.
business26, Dec 2018, 10:29 AM IST
ఎంతో క్రేజీ మరి: 8 స్టార్టప్లతో 40 వేల మందికి ఉద్యోగాలు
వెంచర్ క్యాపిటల్స్గా పేరొందిన స్టార్టప్లు క్రమంగా భారతదేశ ఐటీ రంగంలో పురోగతి దిశగా అడుగులేస్తున్నాయి. 2011 నుంచి 2017 వరకు తొమ్మిది స్టార్టప్ లు మాత్రమే పురుడు పోసుకుంటే ఈ ఏడాదిలోనే 8 ఏర్పాటు కావడం వాటిపై పెరుగుతున్న మోజుకు నిదర్శనం. ఈ ఏడాదిలో 40 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాయి స్టార్టప్లు.
business17, Dec 2018, 1:44 PM IST
cars14, Oct 2018, 11:27 AM IST
business21, Aug 2018, 11:40 AM IST
business9, Jul 2018, 10:25 AM IST
27, Feb 2018, 8:12 PM IST
జగన్ ను చూసి పెట్టుబడిదారులు భయపడుతున్నారట
లక్షల కోట్ల విలువైన ఎంవోయులు ఎందుకు తగ్గిపోయాయని ఎవరూ అడక్కూడదు. చంద్రన్నకు కోపం వస్తుంది.
27, Feb 2018, 10:02 AM IST
చంద్రబాబు మీద నమ్మకం తగ్గిపోయిందా?
రెండో సంవత్సరం జరిగిన రూ. 7 లక్షల విలువైన ఒప్పందాలెక్కడ?
తాజా సదస్సులో జరిగిన రూ. 4.39 లక్షల కోట్ల విలులైన ఒప్పందాలెక్కడ?
27, Feb 2018, 7:38 AM IST
అందుకే..కేంద్రమంత్రులు డుమ్మా కొట్టారా?
టిడిపిలో ఇపుడీ విషయంపైనే పెద్ద చర్చ జరుగుతోంది.
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ నేపధ్యంలో తలెత్తిన వివాదాలు, రాజకీయ పరిణామాల నేపధ్యంలోనే కేంద్రమంత్రులెవరూ సదస్సుకు హాజరుకావటానికి ఇష్టపడలేదని సమాచారం.
26, Feb 2018, 4:59 PM IST
రూ. 4.39 లక్షల కోట్లు..734 ఎంవోయులు..చంద్రబాబు హ్యాపీ
ఒకసారి పెట్టుబడిపెడితే ప్రభుత్వంలో భాగస్వామి అయినట్టేనని అన్నారు.
26, Feb 2018, 1:03 PM IST
సిఐఐ సదస్సులో మందు..విందు..చిందు..
పెట్టుబడుల సంగతి ఏమోకానీ.. సీఐఐ సదస్సలో మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగానే ఖర్చుపెడుతోంది.
పెట్టుబడులను ఆకర్శించడానికి జరగాల్సిన సమావేశం విందులు, వినోదాలకు వేదికగా నిలిచింది.
24, Feb 2018, 7:54 PM IST
అతి ప్రచారంతో నవ్వులపాలైన చంద్రబాబు
పెట్టుబడుల సదస్సు సందర్భంగా ప్రింట్ చేసిన ఇన్విటేషన్లో చంద్రబాబును ఏపి, తెలంగాణా రాష్ట్రాల ముఖ్యమంత్రిగా పేర్కొన్నారు.