Internationa Data Corporation
(Search results - 1)GADGETMar 12, 2019, 2:21 PM IST
భారత్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సగం వాటా ఆ రెండింటిదే
గతేడాది స్మార్ట్ ఫోన్ల విక్రయంలో 50 శాతం వాటాను షియోమీ, శామ్సంగ్ సంస్థలు కొట్టేశాయని ఐడీసీ తేల్చింది. $500-$700 సెగ్మెంట్లో వన్ ప్లస్ నిలిచింది. $700 దాటిన సెగ్మెంట్లో యాపిల్ ‘ఐఫోన్’లతో శామ్సంగ్ గెలాక్సీ ఎస్9 సిరీస్ ఫోన్లు పోటీ పడ్డాయని ఐడీసీ క్లయింట్ డివైజెస్ అసోసియేట్ రీసెర్చ్ మేనేజర్ ఉపాసన జోషి తెలిపారు.