Indian Currency
(Search results - 9)businessAug 12, 2020, 2:06 PM IST
2వేల నోట్ల ముద్రణను పూర్తిగా నిలిపేసిన ఆర్బిఐ.. కారణం ఏంటంటే ?
భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రాన్ ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క రూ .2 వేల నోటును ముద్రించలేదు. 2016-’17 ఆర్థిక సంవత్సరంలో రూ .2,000 నోట్ల 3,54కోట్లు ముద్రించినట్లు ఆర్బిఐ తెలిపింది.
TelanganaJul 16, 2020, 1:09 PM IST
దుబాయ్ ఆసుపత్రి ఉదారత: జగిత్యాల వాసికి రూ. 1.52 కోట్లు కరోనా బిల్లు మాఫీ
జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలం వెనుగుమట్లకు చెందిన 42 ఏళ్ల వ్యక్తి ఉపాధి కోసం దుబాయ్ కి వెళ్లాడు. దుబాయ్ లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీన ఆయన అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడిని స్థానికంగా ఉన్న గల్ఫ్ కార్మికుల రక్షణ సంఘం ప్రతినిధులు ఆసుపత్రిలో చేర్పించాడు.
businessJan 18, 2020, 12:11 PM IST
పెరుగుతున్న బంగారం ధరలు... ఇండియన్ కరెన్సీ ఎఫెక్ట్ కారణమా ?
అమెరిన్ డాలర్ తో పోలిస్తే ఇండియన్ కరెన్సీ పడిపోవడంతో బంగారం ధర పెరిగినట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
NATIONALJan 16, 2020, 11:27 AM IST
కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి బొమ్మ ముద్రించాలి: సుబ్రమణ్యస్వామి
భారతీయ కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవీ బొమ్మను ముద్రించడం వల్ల మేలు జరుగుతుందని బీజేపీ నేత, ఎంపీ సుబ్రమణ్యస్వామి చెప్పారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా సుబ్రమణ్యస్వామి మీడియాతో మాట్లాడారు.
DistrictsOct 5, 2019, 1:22 PM IST
మూడు లక్షల కరెన్సీ తో అమ్మవారి అలంకరణ (వీడియో)
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి విగ్రహాన్ని కరెన్సీతో అలంకరించి తమ భక్తిని చాటుకున్నారు కర్నూల్ జిల్లా నంద్యాలవాసులు. Goddess idol decorated with Indian currency notes at nandyala
businessApr 22, 2019, 1:25 PM IST
మరోసారి పడిపోయిన రూపాయి మారకం విలువ
దేశీయ కరెన్సీ రూపాయి నష్టలతో ప్రారంభమైంది. డారలు పుంచుకోవడంతో సోమవారం రూపాయి 47 పైసలు క్షీణించి 69.82 వద్ద ట్రేడింగ్ ఆరంభించింది. గురువారం 25పైసలు ఎగిసిన రూపాయి.. 69.35 వద్ద ముగిసింది.
businessMar 7, 2019, 2:01 PM IST
త్వరలో మార్కెట్లోకి రూ.20 నాణేం
ఇప్పటి వరకు మనం రూ.2, రూ.5, రూ.20 నాణేలను చూసేసారు. త్వరలో రూ.20 నాణేన్ని కూడా చూడబోతున్నారు.
NATIONALDec 14, 2018, 8:01 PM IST
నేపాల్లో భారత కరెన్సీ నిషేధం...
భారత కరెన్సీపై నిషేధం విధిస్తూ నేపాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు నేపాల్ లో ఆర్థిక లావాదేవీల్లో భాగంగా భారతీయ కరెన్సీకి కూడా అనుమతి ఉండేది. కానీ తాజా నిర్ణయంతో ఆ వెసులుబాటు లేకుండా పోయింది. అయితే మొత్తం కరెన్సీ నోట్లను కాకుండా కేవలం వంద రూపాయలకు పైబడిని కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్లు నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది.
Dec 11, 2016, 1:37 PM IST