Eluru Mystery Illness
(Search results - 16)Andhra PradeshJan 22, 2021, 1:44 PM IST
పశ్చిమగోదావరి జిల్లాను వీడని అంతుచిక్కని వ్యాధి: దెందులూరులో 24 మందికి అస్వస్థత
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం, కొమిరేపల్లిలో ఏలూరు తరహా "వింత వ్యాధి" లక్షణాలతో 24 మంది అస్వస్థతకు గురయ్యారు.
Coronavirus Andhra PradeshJan 7, 2021, 9:58 AM IST
ఏలూరు వింత రోగానికి కారణమదే: ప్రభుత్వానికి నిపుణుల కమిటీ నివేదిక
గత ఏడాది డిసెంబర్ 4 నుండి 12వ తేది వరకు 622 మంది అస్థత్వతకు గల కారణాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది నిపుణుల కమిటీ.
Andhra PradeshDec 14, 2020, 3:17 PM IST
ఏలూరు: ఆదివారం ‘ సున్నా ’ కేసులు.. ఊపిరీ పీల్చుకున్న ప్రజలు
అంతుచిక్కని వ్యాధితో గత కొన్ని రోజులుగా ఏలూరు ప్రజలు వణికిపోతున్నారు. రోజూ పదులు సంఖ్యలో బాధితులు ఆసుపత్రులకు పోటెత్తేవారు. అయితే ఆదివారం మాత్రం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
Andhra PradeshDec 12, 2020, 1:33 PM IST
ఏలూరు వింత వ్యాధి : తగ్గుముఖం పడుతున్న కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కలకలం సృష్టించిన ఏలూరులో అంతుచిక్కని వ్యాధి తీవ్రత నెమ్మదిస్తోంది. గత 24 గంటల్లో ఐదు కేసులు మాత్రమే నమోదు కాగా ఇప్పటి వరకు మొత్తం 612 నమోదయ్యాయి. ఇక ఈ రోజు ఉదయం నుంచి కొత్త కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదు.
Andhra PradeshDec 11, 2020, 7:13 PM IST
ఏలూరు వింత రోగం కూడా...మొదట చైనాలోనే..: నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సంచలనం
ఏలూరు వింత రోగంపై నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కీలక అంశాలు వెల్లడించింది.
Andhra PradeshDec 11, 2020, 1:53 PM IST
వింత వ్యాధిపై ఎయిమ్స్ నివేదిక: నీటిలో సీసం, హెవీ మెటల్స్
ఈ నీటిలో సీసంతో పాటు ఆర్గానో క్లోరిన్, డైక్లరో మిథేల్స్, డీడీడీ, డీడీటీ, డీడీఈ ఉన్నట్టుగా ఎయిమ్స్ నివేదికలు గుర్తించాయి. బాధిత ప్రాంతాల నుండి 40 శాంపిల్స్ ను ఇటీవల ప్రభుత్వం ఎయిమ్స్ కు పంపిన విషయం తెలిసిందే
Andhra PradeshDec 9, 2020, 3:03 PM IST
ఏలూరు ఘటన కచ్చితంగా క్రిమినల్ నెగ్లిజన్సే.. పవన్ కల్యాణ్ ఫైర్..
ఏలూరు అస్వస్థతపై సర్కారు ఉదాసీనత వ్యవహరిస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఈ మేరకు ఒక ప్రసెనోట్ ను విడుదల చేశారు. అంతుచిక్కని వ్యాధితో ఏలూరులో ఇప్పటి వరకు 600 మందికిపైగా ఆస్పత్రి పాలవగా సుమారు 470 మంది డిశ్చార్జు అయినట్లు ప్రభుత్వ ఆస్పత్రి వర్గాలు, అధికారులు చెబుతున్నాయి. ప్రజలు ఆందోళనతోనే కాలం గడుపుతున్నారు.
Andhra PradeshDec 9, 2020, 12:40 PM IST
ఏలూరు వింత వ్యాధి : జగన్ ప్రభుత్వ ఘోర వైఫల్యం వల్లే.. రామానాయుడు
ప్రజారోగ్యాన్ని కాపాడటంలో జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందనడానికి ఏలూరులో ప్రబలిన వింతవ్యాధే ఉదాహరణ అని టిడిపి ఎమ్మెల్యే రామానాయుడు విమర్శించారు.
TelanganaDec 8, 2020, 11:10 AM IST
ఏలూరులో వింత వ్యాధి : వెలుగులోకి షాకింగ్ విషయాలు.. !
వింత వ్యాధితో వణికిపోతున్న ఏలూరుకు ఎయిమ్స్, డబ్లూహెచ్ వో టీం రానున్నాయి. ఇప్పటికే ఏలూరు అంతుచిక్కని వ్యాధికి సంబంధించి ఎయిమ్స్ ఓ అంచనాకు వస్తోంది. పాలకల్తీ వల్లకానీ, పురుగు మందుల వల్ల కానీ ఈ వ్యాధి ప్రబలిందని అనుమానిస్తున్నారు. నలుగురు బాధితుల నుంచి సేకరించిన బ్లడ్, యూరిన్ శాంపిల్స్ను ఎయిమ్స్ నిపుణులు పరీక్షిస్తున్నారు.
Andhra PradeshDec 8, 2020, 9:47 AM IST
ఏలూరు వింతవ్యాధి... కారణాన్ని గుర్తించిన ఎయిమ్స్
ఎట్టకేలకు ఏలూరు వాసుల అనారోగ్యానికి గల కారణాలను ఎయిమ్స్ గుర్తించింది.
Andhra PradeshDec 7, 2020, 8:49 PM IST
ఏలూరుకి చేరుకున్న డబ్ల్యుహెచ్ఓ డాక్టర్ భవానీ: కూరగాయలను పరీక్షకు పంపిన అధికారులు
ఆసుప్రతికి వస్తున్నవారు ఫిట్స్ తో వస్తున్నారా లేదా అనేది నిర్ధారించాలని ఆయన వైద్యులను కోరారు.
Andhra PradeshDec 7, 2020, 7:17 PM IST
అప్పుడే నా దృష్టికి వచ్చింది: ఏలూరు మాయరోగంపై పవన్ కల్యాణ్
ఏలూరు మాయరోగంపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించారు. తాను వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడే ఆ విషయం తన దృష్టికి వచ్చిందని పవన్ కల్యాణ్ చెప్పారు.
Andhra PradeshDec 7, 2020, 6:45 PM IST
ఏలూరుకు ముగ్గురు సభ్యుల కేంద్ర బృందం: రేపు ప్రాథమిక నివేదిక ఇవ్వాలని ఆదేశం
శనివారం నుండి వింత వ్యాధితో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. వింత వ్యాధి సోకడానికి గల కారణాలపై కేంద్ర బృందం ఆరా తీయనుంది. కేంద్ర ప్రభుత్వం పంపే బృందంలో డాక్టర్ జంషెడ్ నాయర్, అసోసియేట్ ప్రోఫెసర్ డాక్టర్ అవినాష్, డియోస్టవర్, వైరాలజిస్ట్ డాక్టర్ సంకేత్ కులకర్ణిలు ఉన్నారు.
Andhra PradeshDec 7, 2020, 2:46 PM IST
ఏలూరు ఘటనపై డబ్ల్యూహెచ్ఓ సహకారం కోరిన జగన్ సర్కార్..
అంతుచిక్కని వ్యాధితో విలవిలలాడుతున్న ఏలూరు పరిస్థితి మీద ఏపీ సర్కార్ డబ్ల్యూహెచ్ఓ సహకారాన్ని కోరింది. దీనిమీద అంతర్జాతీయ సంస్థలతో అధ్యయనం చేయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్ఓ సహకారాన్ని కోరింది.
Andhra PradeshDec 7, 2020, 2:24 PM IST
అంతుచిక్కని వ్యాధి: ఏలూరుకు రానున్న ఎన్హెచ్డీసీ బృందం
ఏలూరులో ఈ వింత వ్యాధితో 341 మంది అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ వ్యాధికి గల కారణాలపై ఆరా తీసేందుకు గాను ఈ బృందం ప్రయత్నించనుంది