Coronavirus Crisis
(Search results - 31)TelanganaNov 6, 2020, 6:35 PM IST
కరోనా మిగిల్చిన నష్టం: రేపు కేసీఆర్ కీలక సమావేశం
కరోనా వల్ల రాష్ట్రానికి జరిగిన ఆర్ధిక నష్టంపై రేపు ప్రగతి భవన్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించనున్నారు. 2020- 21 బడ్జెట్పైనా మధ్యంతర సమీక్ష జరపనున్నారు కేసీఆర్
NATIONALSep 20, 2020, 3:46 PM IST
కరోనా హాట్స్పాట్: తెరుచుకోనున్న కోయంబేడ్ మార్కెట్
థర్మల్ స్క్రీనింగ్, హ్యాండ్ శానిటైజర్, భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ద్విచక్రవాహనాలను మార్కెట్లోకి అనుమతించడం లేదు.నిబంధనలను ఉల్లంఘించేవారిపై కఠినంగా శిక్షలు విధించనున్నట్టుగా అధికారులు ప్రకటించారు. అంతేకాదు మార్కెట్ పనివేళలను కూడ తగ్గించారు.
Tech NewsJul 14, 2020, 5:54 PM IST
టీసీఎస్లో 40 వేల కొత్త నియమకాలు.. ఫ్రెషర్స్ కి అద్భుతమైన అవకాశం..
భారతదేశపు అతిపెద్ద ఐటి ఎగుమతిదారు అయిన టిసిఎస్ హెచ్ -1 బి, ఎల్ -1 వర్క్ వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ ఆర్థిక సంవత్సరంలో యుఎస్ క్యాంపస్ నియామకాన్ని దాదాపు 2,000కు రెట్టింపు చేయాలని ఆలోచిస్తోంది.
OpinionJul 7, 2020, 11:38 AM IST
తెలంగాణలో కరోనా సంక్షోభం: కేసీఆర్ కు తమిళిసై చేతుల్లో చుక్కలు
కేసీఆర్ స్క్రీన్ మీద లేకపోవడంతో... నిన్నొక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది.గవర్నర్ తమిళసైసౌందరరాజన్ యాక్టీవ్ అయ్యారు. కేసీఆర్ అందుబాటులో లేరు అనే విషయం ట్రెండ్ అవుతుంది అనగానే ఆమె యాక్టీవ్ అయ్యారు.
OpinionJun 12, 2020, 11:01 AM IST
కరోనా కట్టడి: నిలిచిన వైఎస్ జగన్, తేలిపోయిన కేసీఆర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు అధికంగా నమోదవుతుండడంతో... ఆంధ్రప్రదేశ్ లోని ప్రతిపక్షాలు సైతం కేసీఆర్ ని చూసి నేర్చుకోండి. తెలంగాణలో కేసులు తక్కువగా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం విపరీతంగా నమోదవుతున్నాయని అన్నారు.
businessJun 5, 2020, 5:20 PM IST
కొత్త పథకాలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
కొత్త పథకాల అభ్యర్థనల కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖకు లేఖలు పంపడం మానేయాలని అన్ని మంత్రిత్వ శాఖలకు నోట్ ద్వారా పేర్కొంది.కరోనా నేపథ్యంలో నిధులకు సంబంధించి ప్రాధాన్యతలు మారిపోతున్నాయని అవసరమైన వాటికే నిధులను ఉపయోగించాల్సిన అవసరం ఉందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
OpinionJun 3, 2020, 1:29 PM IST
సీ(స్క్రీ)న్ మారింది: మొన్న సింగల్ స్క్రీన్స్, నిన్న మల్టీప్లెక్సులు, నేడు ఓటిటి
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలు వినోదం కోసం కొత్త దారులు వెతుక్కుంటున్నారు. అలాంటి వారికి ఓటీటీ ఫస్ట్ ఛాయిస్ అయ్యింది. సినిమాలకు ఏ మాత్రం తగ్గని క్వాలిటీలో అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలు మల్టీ లాంగ్వేజెస్లో వెబ్ సిరీస్లను రూపొందిస్తున్నారు.
carsMay 20, 2020, 2:07 PM IST
ఇది హగ్ చేసుకోవాల్సిన టైం : ఆనంద్ మహీంద్రా ట్వీట్
ఇది హగ్ చేసుకోవాల్సిన టైం అంటూ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఓ వీడియోను ట్వీట్ చేశారు. ఇది ప్రస్తుతం వైరలైంది. ఇక కరోనాపై పోరాడుతున్న వైద్యులు, పోలీసులు, ఇతర వలంటీర్లకు వాహనాల కొనుగోలుకు రాయితీపై రుణాలివ్వనుననట్లు మహీంద్రా గ్రూప్ వెల్లడించింది.
NATIONALMay 11, 2020, 4:42 PM IST
కరోనా రాజకీయాలు ఆపండంటూ మొఖం మీదనే మోడీని దుమ్మెత్తిపోసిన మమత
నేడు జరిగుతున్న వీడియో కాన్ఫరెన్స్ లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోడీ పై తీవ్రస్థాయిలో ఫైర్ అయినట్టు సమాచారం.
Coronavirus IndiaMay 5, 2020, 1:27 PM IST
కరోనా సంక్షోభం: ఇదే కరెక్ట్ టైం... ఇల్లు కొనుగోలు బెస్ట్ ఆప్షన్
కరోనా సంక్షోభంతో స్టాక్ మార్కెట్లు, ఇతర ఫైనాన్సియల్ మార్కెట్లు కుప్పకూలాయి. ప్రత్యామ్నాయ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇల్లు కొనుగోలు చేయడమే మెరుగైన ఆప్షన్ అని దేశంలోని ఏడు మెట్రో పాలిటన్ నగరాల ప్రజలు భావిస్తున్నారు.
Coronavirus IndiaMay 5, 2020, 11:38 AM IST
జీతాలు ఇవ్వలేం: చేతులెత్తేసిన గోఎయిర్... సాయం కోసం అభ్యర్ధన
కరోనా వైరస్ వల్ల పీకల్లోతు ఇబ్బందుల్లో కూరుకున్న రంగాల్లో పౌర విమానయాన రంగం ఒకటి. మార్చి 25 నుంచి కార్యకలాపాలు లేకపోవడంతో తమ వద్ద నిధుల్లేవని, వేతనాలివ్వలేమని బడ్జెట్ క్యారియర్ గోఎయిర్ తేల్చేసింది. వేతనాలివ్వడానికి, కార్యకలాపాల పునరుద్ధరణకు ప్రభుత్వం, బ్యాంకులు సాయం చేయాలని కోరింది.
Coronavirus IndiaApr 27, 2020, 11:54 AM IST
ఉద్యోగులకు గుడ్ న్యూస్: జీతాల్లో కోత లేదు... కొలువులు యధాతథం
కరోనా మహమ్మారి నియంత్రణకు విధించిన లాక్ డౌన్ వల్ల ఇబ్బందుల పాలైనా ఉద్యోగులను తొలగించబోమని, వేతనాల్లో కోత విధించబోమని స్కోడా-వోక్స్ వ్యాగన్, రెనాల్ట్, ఎంజీ మోటార్స్ తదితర సంస్థలు తెలిపాయి. వోక్స్ వ్యాగన్ సంస్థ మరో అడుగు ముందుకేసి.. పరిస్థితులు సానుకూలించిన తర్వాత బోనస్ చెల్లిస్తామని ప్రకటించింది.
NATIONALApr 26, 2020, 1:30 PM IST
పరిమితమైన సడలింపులతో లాక్ డౌన్ కొనసాగింపుకు రాష్ట్రాల మొగ్గు?
ఢిల్లీ రాష్ట్రం మరో రెండు వారాల పాటు లాక్డౌన్ ను పొడిగించేందుకు సిద్దంగా ఉన్నట్టుగా సంకేతాలు ఇచ్చింది. దీంతో ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్. పంజాబ్ రాష్ట్రాలు కూడ లాక్ డౌన్ ను పొడిగించేందుకు సానుకూలంగా ఉన్నట్టుగా సంకేతాలు ఇస్తున్నాయి
NATIONALApr 24, 2020, 12:06 PM IST
కరోనా వైరస్ మనకు కొత్త పాఠాలు నేర్పింది: మోడీ
పంచాయితీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం నాడు గ్రామపంచాయితీ సర్పంచ్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్పరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ-గ్రామ స్వరాజ్ పోర్టల్, మొబైల్ యాప్ ను ప్రధాని ఆవిష్కరించారు.
TelanganaApr 23, 2020, 4:22 PM IST
ప్రభుత్వం వదిలేసినా.... పేదలకు తానున్నానంటూ బాసటగా నిలిచిన గుత్తా జ్వాల
ఈ కరోనా లాక్ డౌన్ వేళ సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.