Andhra Pradesh15, Feb 2019, 5:52 PM IST
శిఖా చౌదరితో రాకేష్ ప్రేమాయణం: జయరామ్ ప్రాణాలకు ఎసరు పెట్టింది అదే
ప్రముఖ వ్యాపారవేత్త జయరామ్ హత్య కేసులో నిందితుడు రాకేష్ రెడ్డి గంటకో ట్విస్ట్ ఇస్తున్నాడు.. గంటకో రకంగా పోలీసులకు సమాచారాన్ని ఇస్తున్నాడు.
ENTERTAINMENT9, Feb 2019, 10:54 AM IST
హీరోతో గొడవ.. అందుకే బ్రేకప్ చెప్పిందా..?
తమిళంలో వరుసగా సినిమాలు చేస్తూ హిట్లు అందుకుంటున్న తెలుగు హీరోయిన్ అంజలి. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో వెంకటేష్ సరసన నటించిన అంజలి, ఆఖరిగా 'చిత్రాంగద' సినిమాలో కనిపించింది. ఇక్కడ అడపాదడపా కనిపించినా తమిళ తంబిలతోనే ఎక్కువగా కాలేక్షేపం చేస్తోంది.
NATIONAL7, Feb 2019, 1:04 PM IST
నోయిడా మెట్రో ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం
న్యూఢిల్లీలోని గ్రేటర్ నోయిడాలోని మెట్రో ఆసుపత్రిలో గురువారం నాడు అగ్ని ప్రమాదం వాటిల్లింది. ఆసుపత్రిలో ఉన్న రోగులను అగ్నిమాపక సిబ్బంది రక్షించే ప్రయత్నం చేస్తున్నారు.
business7, Feb 2019, 12:37 PM IST
క్యూకడుతున్న ఇన్వెస్టర్లు..పెరిగిన బంగారం ధరలు..!!
పుత్తడికి మళ్లీ మంచి రోజులు వచ్చాయి. అంతర్జాతీయ ఆర్థిక మందగమనం, చైనా - అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం తదితర కారణాలతో మదుపర్లు పుత్తడిపై మళ్లీ ఆశలు పెంచుకున్నారు. నాలుగు నెలలుగా అంతర్జాతీయ మార్కెట్లో పుత్తడి ధరలు పెరుగడమే దీనికి నిదర్శనం.
ENTERTAINMENT7, Feb 2019, 11:58 AM IST
స్టార్ హీరోని కలవాలని గోడ దూకి..!
చేయగా పోలీసులు అరెస్ట్ చేశారు. వివారాల్లోకి వెళితే.. హర్యానా రాష్ట్రంలోని సోనిపట్ పట్టణానికి చెందిన అంకిత్ గోస్వామి బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ కి వీరాభిమాని.
ENTERTAINMENT4, Feb 2019, 2:11 PM IST
అలియా భట్ తో బ్రేకప్ కి కారణమదే..!
కరణ్ జోహార్ నిర్వహించే 'కాఫీ విత్ కరణ్' షోకి తాజాగా సిద్ధార్థ్ మల్హోత్రా, ఆదిత్య రాయ్ కపూర్ లు అతిథులుగా హాజరయ్యారు. ఈ షోలో హీరో సిద్ధార్థ్ మల్హోత్రా తన ప్రేమ, బ్రేకప్ సంగతులు చెప్పుకొచ్చాడు.
CRICKET27, Jan 2019, 10:18 AM IST
సచిన్ రికార్డును బద్దలు కొట్టిన నేపాల్ కుర్రాడు
యూఏఈతో జరిగిన వన్డే మ్యాచ్లో 16 ఏళ్ల 146 రోజుల వయసు గల రోహిత్ 58 బంతుల్లో 55 పరుగులు చేశాడు. దీంతో సచిన్ 16 ఏళ్ల 213 రోజుల వయసులో పాక్పై టెస్టు క్రికెట్లో చేసిన ఫిఫ్టీ రికార్డు బద్దలైంది.
CRICKET26, Jan 2019, 1:12 PM IST
ఓపెనింగ్ రికార్డులను బద్దలుగొట్టిన రోహిత్-శిఖర్ జోడీ...
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డేలో భారత ఓపెనింగ్ జోడీ పలు రికార్డులను నమోదుచేసింది. రోహిత్ శర్మ(87 పరుగులు)-శిఖర్ ధావన్(66 పరుగులు) జోడి ధాటిగా ఆడుతూ తొలి వికెట్ కు 154 పరుగుల బాగస్వామ్యం నెలకొల్పారు. ఇలా వీరిద్దరి జోడీ ఇప్పటివరకు ఇలా 14 సార్లు సెంచరీ భాగస్వామ్యాలను సాధించడం ద్వారా భారత ఓపెనింగ్ రికార్డులనే కాదు వరల్డ్ రికార్డును నెలకొల్పింది.
CRICKET21, Jan 2019, 7:43 AM IST
విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన ఆమ్లా
ఆమ్లా 120 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్తో 108 పరుగులు చేసి కెరీర్లో 27వ సెంచరీ నమోదు చేశాడు. విరాట్ కోహ్లీ 169వ ఇన్నింగ్స్లో 27వ సెంచరీ నమోదు చేశాడు. అయితే ఆమ్లా 167 ఇన్నింగ్స్లలోనే ఆ ఘనత సాధించాడు.
SPORTS11, Jan 2019, 12:20 PM IST
పాండ్యా, రాహుల్ కామెంట్లపై స్పందించిన కోహ్లీ
టీం ఇండియా క్రికెటర్లు.. కేఎల్ రాహుల్, హార్థిక్ పాండ్యాలు చేసిన వివాదాస్పద కామెంట్స్ పై టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించారు.
Andhra Pradesh11, Jan 2019, 11:10 AM IST
3648 కొబ్బరికాయలు.. మొక్కు తీర్చుకున్న జగన్ అభిమానులు
వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా ముగిసింది.
ENTERTAINMENT11, Jan 2019, 9:36 AM IST
నేను ప్రేమించా.. కానీ నన్ను వదిలేశాడు: తాప్సీ!
తెలుగు, తమిళ, బాలీవుడ్ ఇండస్ట్రీలలో నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి తాప్సీ వరుస సినిమాతో బిజీగా గడుపుతోంది. తాజాగా ఆమె పీబీఎల్(పూణే బాడ్మింటన్ లీగ్)లోకి అడుగుపెట్టింది.
CRICKET4, Jan 2019, 3:12 PM IST
ధోని పాకిస్థాన్ రికార్డును బద్దలుగొట్టిన పంత్.... 12ఏళ్ల తర్వాత
టీంఇండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని తన కెరీర్ ఆరంభంలో పాకిస్థాన్ జట్టుపై సాధించిన సెంచరీ ఇప్పటికీ క్రికెట్ అభిమానులు గుర్తుచేసుకుంటారు. 2006లో ఫైసలాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ బౌలర్లను ఊచకోత కోస్తూ ధోని సెంచరీ సాధించాడు. ఇలా పాకిస్థాన్ ధోనీ సాధించిన 148 పరుగులే ఇప్పటివరకు విదేశాల్లో భారతీయ వికెట కీఫర్లు సాధించిన అత్యధిక పరుగులు. అయితే తాజాగా సిడ్నీ టెస్టులో ఆ రికార్డును యువ వికెట్ కీఫర్ రిషబ్ పంత్ బద్దలుగొట్టాడు.
NATIONAL28, Dec 2018, 3:39 PM IST
ఇస్రోలో అగ్నిప్రమాదం
గుజరాత్ లోని అహ్మదాబాద్ భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం(ఇస్రో)లో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. వెంటనే స్పందిచిన అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
SPORTS28, Dec 2018, 12:59 PM IST
39ఏళ్లనాటి రికార్డును బద్దలు కొట్టిన బుమ్రా
టీం ఇండియా పేసర్ బుమ్రా.. మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. 39ఏళ్ల నాటి రికార్డును తాజాగా బుమ్రా బద్దలు కొట్టాడు.