Balakot
(Search results - 20)NATIONALOct 30, 2020, 11:11 AM IST
పాక్ సైనిక విభాగాన్ని నాశనం చేయాలనుకొన్నాం: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ ధనోవా
అభినందన్ ను విడిచిపెట్టకపోతే భారత్ దాడికి సిద్దంగా ఉందని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆ దేశానికి చెందిన పలు పార్టీల సమావేశంలో ప్రకటించినట్టుగా పాక్ పీఎంఎల్ నేత ఆయాజ్ అసెంబ్లీలో ప్రకటించినట్టుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ విషయమై స్పందించారు.
INTERNATIONALDec 12, 2019, 5:11 PM IST
భారత్ పై దాడికి ఎఫ్-16ల వినియోగంపై పాకిస్తాన్ ను తీవ్రంగా మందలించిన అమెరికా
పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన ఎఫ్ -16 యుద్ధ విమానాన్ని భారత వైమానిక దళం కూల్చివేసిన కొన్ని నెలల తరువాత, తమ మధ్య ఉన్న ఒప్పందానికి తూట్లు పొడవడంపై అమెరికా సీరియస్ అయ్యింది. ఎఫ్ -16 ఫైటర్ జెట్లను దుర్వినియోగం చేసినందుకు అమెరికా ఆగస్టులో పాకిస్తాన్ వైమానిక దళ చీఫ్ను మందలించింది.
NATIONALSep 1, 2019, 11:09 AM IST
లైంగిక వేధింపులు: మామను చంపి శవాన్ని పిఎస్ కు తెచ్చిన కోడలు
ఓ కోడలు మామను హత్య చేసి, అతని శవాన్ని గోనెసంచీలో వేసుకుని పోలీసు స్టేషన్ కు చేరుకుంది. తనను లైంగికంగా వేధిస్తుండడంతో ఆమె హత్యకు పాల్పడింది. ఈ సంఘటన కర్ణాటకలోని బాలకోట్ జిల్లాలో జరిగింది.
ENTERTAINMENTAug 23, 2019, 3:48 PM IST
బాలాకోట్ పై వాయుసేన దాడులు.. సినిమా ప్రకటించిన స్టార్ హీరో!
పుల్వామాలో ఆత్మాహుతి దాడులకు తెగబడ్డ పాక్ ఉగ్రవాదులు దాదాపు 40 మంది భారత జవానులని పొట్టనపెట్టుకున్నారు. ఈ ఘటన జరిగిన కొద్దిరోజులకే ఇండియా వ్యూహాత్మకంగా సంచలన నిర్ణయం తీసుకుంది. భారత వాయుసేన దళాలు మిరాజ్ యుద్ధ విమానాలతో పీవోకేని దాటి బాలాకోట్ లోకి ప్రవేశించాయి.
NATIONALAug 22, 2019, 8:09 PM IST
సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత: పాక్ గగనతలం గుండా మోడీ
బాలా కోట్ సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత ప్రధాని నరేంద్రమోడీ తొలిసారిగా పాకిస్తాన్ గగనతలాన్ని ఉపయోగించారు. మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని ఫ్రాన్స్, బహ్రయిన్, యూఏఈలలో పర్యటించనున్నారు
INTERNATIONALAug 21, 2019, 8:08 AM IST
పీవోకేలో అభినందన్ను పట్టుకున్న పాక్ కమాండో హతం
ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ను పీవోకేలో పట్టుకున్న పాక్ కమాండో అహ్మద్ ఖాన్ హతమయ్యాడు. నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యం జరిపిన కాల్పుల్లో అతను చనిపోయినట్లుగా తెలుస్తోంది.
NATIONALJun 25, 2019, 12:03 PM IST
90 నిమిషాల్లో మిషన్ ఓవర్: బాలాకోట్పై భారత్ వ్యూహమిదే..!!!
పక్కా ప్రణాళికతో భారత వాయుసేన బాలాకోట్, పాక్ అక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలను నాశనం చేసి తన సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది.
Lok Sabha Election 2019Apr 12, 2019, 12:49 PM IST
ప్రచారాస్త్రంగా ‘‘సర్జికల్ స్ట్రైక్స్’’ : మోడీ వ్యాఖ్యలపై ఫిర్యాదు, ఈసీ ఆరా
లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ నెల 9న బీజేపీ అభ్యర్థుల తరపున మహారాష్ట్రలోని లాతూర్లో మోడీ ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు.
INTERNATIONALMar 28, 2019, 2:26 PM IST
సర్జికల్ స్ట్రైక్స్: అక్కడ ఏ ఉగ్ర స్ధావరం లేదు...పాక్ మరో కట్టుకథ
పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆధారాలను భారత్.. పాకిస్తాన్కు అందజేసింది.
INTERNATIONALMar 13, 2019, 7:29 AM IST
పాక్ నౌకాశ్రయాల్లో నిశ్శబ్ధం.... జాడ లేని నౌకాదళం, ఏం జరుగుతోంది..?
పాకిస్తాన్ నౌకాదళం అదృశ్యమైంది. బాలాకోట్పై ఇండియన్ ఎయిర్ఫోర్స్ సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత పాక్లోని నౌకాదళ స్థావరాలు అన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయని జాతీయ ఆంగ్ల దినపత్రిక కథనాన్ని వెలువరించింది.
INTERNATIONALMar 8, 2019, 5:56 PM IST
బాలకోట్: విదేశీ మీడియాకు పాక్ అనుమతి నిరాకరణ
పాకిస్థాన్లోని బాలాకోట్ జైషే ఉగ్రవాద శిబిరంపై భారత్ సర్జికల్ స్ట్రైక్స్కు పాల్పడింది. అయితే ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చిన విదేశీ మీడియాకు పాకిస్తాన్ అనుమతివ్వలేదు.
INTERNATIONALMar 7, 2019, 4:29 PM IST
బతికే ఉన్నా..ఉగ్రవాదులపై చర్యలు ఆపండి: పాక్కు మసూద్ వార్నింగ్
జైషే మొహమ్మద్ అధినేత, కరడుగట్టిన ఉగ్రవాది మౌలానా మసూద్ అజార్ మరణించాడంటూ భారత్, పాక్లతో పాటు అంతర్జాతీయంగా కథనాలు వస్తున్న తరుణంలో మసూద్ మరోసారి ప్రత్యక్షమయ్యాడు.
NATIONALMar 6, 2019, 6:28 PM IST
ఉగ్రవాదుల మృత దేహాలను చూపండి: అమర జవాన్ కుటుంబం డిమాండ్
బాలాకోట్లోని జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం జరిపిన దాడిలో మృతి చెందిన ఉగ్రవాదుల శవాలను చూస్తేనే తమకు శాంతి కలుగుతోందని పూల్వామా ఉగ్రదాడిలో మృతి చెందిన అమర జవాన్ కుటుంబం డిమాండ్ చేసింది.
NATIONALMar 4, 2019, 4:36 PM IST
పాక్ వైమానిక దళాన్ని బోల్తా కొట్టించిన భారత్
పాకిస్తాన్లోని బాలాకోట్లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరంపై ఇండియన్ ఎయిర్పోర్స్ సర్జికల్ స్ట్రైక్స్ సమయంలో అత్యంత పకడ్బందీగా వ్యవహరించింది.
NATIONALMar 4, 2019, 1:39 PM IST
శవాలను లెక్కించడం మా పని కాదు: ఎయిర్ చీఫ్ మార్షల్
బాలాకోట్లోని జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలను తాము ధ్వసం చేసినట్టుగా ఇండియన్ ఎయిర్ మార్షల్ బిఎస్ ధనోనా చెప్పారు. అయితే ఈ ఘటనలో ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారని తాము లెక్కించలేదన్నారు