Arnab Goswami
(Search results - 22)NATIONALJan 16, 2021, 1:45 PM IST
టీఆర్పీ ఫ్రాడ్ కేసులో అర్నబ్ గోస్వామికి ఊరట..
టీఆర్పీ స్కామ్కు సంబంధించి రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామికి కాస్త ఊరట లభించింది. ఆర్నబ్, ఇతర ఉద్యోగులపై జనవరి 29 వరకు ఎలాంటి కఠిన చర్యలు చేపట్టబోమని ముంబై పోలీసులు శుక్రవారం బొంబాయి హైకోర్టుకు తెలిపారు. కేసుకు సంబంధించిన స్టేటస్ రిపోర్ట్ను కోర్టుకు సమర్పించారు.
NATIONALNov 27, 2020, 2:35 PM IST
అర్నాబ్ బెయిల్ పొడిగించిన సుప్రీంకోర్టు
ప్రముఖ పాత్రికేయుడు, రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నాబ్ గోస్వామికి మంజూరు చేసిన తాత్కాలిక బెయిలు గడువును సుప్రీంకోర్టు శుక్రవారం మరో నాలుగు వారాలు పొడిగించింది.
NATIONALNov 13, 2020, 7:31 PM IST
అర్నాబ్కు బెయిల్: సుప్రీంకోర్టుపై వ్యాఖ్యలు.. బోనులోకి ప్రముఖ కమెడియన్
రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఆర్నబ్ గోస్వామికి బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టుపై పోలిటికల్ కామెంటర్, ప్రముఖ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
NATIONALNov 11, 2020, 4:50 PM IST
NATIONALNov 11, 2020, 2:55 PM IST
మేం రిపబ్లిక్ టీవీ చూడం.. కానీ: అర్నాబ్ కేసులో సుప్రీం తీవ్ర వ్యాఖ్యలు
ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య కేసులో అరెస్టయిన ప్రముఖ పాత్రికేయుడు, రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్రమంగా అరెస్టు చేసి తనను వేధిస్తున్నారని, అవసరమనుకుంటే ఈ కేసును సీబీఐతో విచారణ చేయించేందుకు ఆదేశించాలని ఆయన అత్యున్నత న్యాయస్ధానాన్ని కోరారు
NATIONALNov 9, 2020, 3:52 PM IST
బెయిల్ కావాలంటే సెషన్స్ కోర్టులో తేల్చుకోవాలి.. ఆర్నబ్ కి హైకోర్ట్ షాక్..
ఆర్నబ్ గోస్వామి మీద 2018లో నమోదైన కేసును తిరిగి ఓపెన్ చేయడానికి కావాల్సిన చట్టపరమైన అనుమతులు పోలీసులు తీసుకోలేదని ఆయన తరఫు న్యాయవాదులు హరీష్ సాల్వే, అబాద్ పోండా లు కోర్టులో వాదించారు.
NATIONALNov 7, 2020, 9:16 PM IST
అర్నాబ్ గోస్వామి కేసు: బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్
రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామి బెయిల్ పిటిషన్పై శనివారం బొంబాయి హైకోర్టులో విచారణ జరిగింది. 6 గంటలు విచారణ తరువాత, బెయిల్ నిర్ణయాన్ని న్యాయస్థానం రిజర్వు చేసింది.
NATIONALNov 7, 2020, 10:17 AM IST
ఆర్నబ్ కు దొరకని బెయిల్.. ఈ రోజు మళ్లీ విచారణ..
రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామికి న్యాయస్థానంలో ఊరట లభించలేదు. 2018 నాటి కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ ఆర్నబ్ పెట్టుకున్న పిటిషన్పై బాంబే హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. ఈ విచారణ అసంపూర్తిగా ముగియడంతో ఆర్నబ్ కు బెయిల్ దొరకలేదు.
NATIONALNov 4, 2020, 3:33 PM IST
నన్ను పోలీసులు కొట్టారు: అర్నాబ్ గోస్వామి
ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి కుముద్ నాయక్ లు 2018 మే మాసంలో అలీబాగ్ లోని తమ ఇంట్లో ఆత్మహత్య చేసుకొన్నారు.వీరు ఆత్మహత్య చేసుకొన్న ప్రాంతంలో ఒక సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకొన్నారు. అన్వయ్ రాసినట్టుగా చెబుతున్న లేఖను పోలీసులు అప్పట్లో స్వాధీనం చేసుకొన్నారు.NATIONALNov 4, 2020, 3:06 PM IST
కక్ష సాధింపు కాదు, తప్పు చేస్తే ఎవరైనా...: అర్నబ్ అరెస్ట్ పై సంజయ్ రౌత్
బుధవారం నాడు అర్నబ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ విషయమై రౌత్ స్పందించారు.తప్పు చేసినట్టుగా ఆధారాలుంటే ఎవరినైనా అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉందని చెప్పారు.
NATIONALNov 4, 2020, 2:50 PM IST
అర్నబ్ అరెస్ట్: ఖండించిన ఐఎఫ్డబ్ల్యుజె
సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో పాటు పాల్ఘర్ లో సాధువులను దారుణంగా హత్య చేసిన ఘటనపై ముంబై పోలీసులతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం తీరును బహిరంగంగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.
NATIONALNov 4, 2020, 12:53 PM IST
అర్నబ్ గోస్వామి అరెస్టుకు దారి తీసిన ఆత్మహత్య కేసు ఇదీ...
నిజానికి అర్నబ్ గోస్వామిపై నమోదైన కేసును పోలీసుులు సాక్ష్యాధారాలు లేవనే కారణంతో మూసేశారు. అయితే, ఆత్మహత్య చేసుకున్న అన్వయ్ కూతురు విజ్ఞప్తి చేయడంతో కేసును సీఐడీకి అప్పగించినట్లు అనిల్ దేశ్ ముఖ్ చెప్పారు.
NATIONALNov 4, 2020, 12:47 PM IST
ఆర్నబ్ అరెస్ట్ : సోనియా సేనా.. మీరు ఎన్ని నోర్లు మూయిస్తారు?.. కంగనా ఫైర్..
రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామికి నటి కంగనా రనౌత్ మద్దతు తెలిపారు. బుధవారం ఉదయం రాయ్గడ్ పోలీసులు ఆర్నబ్ గోస్వామిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీనిమీద కంగనా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ఒక వీడియోను తన ట్టిట్టర్ ఖాతాలో షేర్ చేసింది.
NATIONALNov 4, 2020, 12:20 PM IST
అర్నబ్ గోస్వామి అరెస్ట్: ఖండించిన ఎడిటర్స్ గిల్డ్, జర్నలిస్ట్ యూనియన్
ఇవాళ ఉదయం ముంబై పోలీసులు అర్నబ్ ను అరెస్ట్ చేయడం షాక్ కు గురిచేసినట్టుగా ఎడిటర్స్ గిల్డ్ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం తన అధికారాన్ని రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ కు వ్యతిరేకంగా ఉపయోగించిందని ఎడిటర్స్ గిల్డ్ ఆరోపించింది.NATIONALNov 4, 2020, 11:40 AM IST
అర్నబ్ గోస్వామి అరెస్ట్: ఎమర్జెన్సీ గుర్తుకొస్తుందన్న అమిత్ షా
కాంగ్రెస్ పార్టీతో ఆ పార్టీకి చెందిన మిత్రపక్షాలు ప్రజాస్వామ్యానికి తిలోదకాలిచ్చాయని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు ఉన్న అధికారాన్ని దుర్వినియోగం చేసిందన్నారు.