Appcc
(Search results - 8)Andhra PradeshJan 9, 2021, 3:04 PM IST
జగన్ కు ఊరట: నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద శైలజానాథ్ ఫైర్
ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని ఏపీ పీసీసీ అద్యక్షుడు సాకే శైలజానాథ్ తప్పు పట్టారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు.
Andhra PradeshAug 8, 2020, 9:26 AM IST
ఆయాసంగా ఉందంటూ కుప్పకూలి మరణించిన ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడు
ఆంధ్రప్రదేశ్ పీసీసీ ఉపాధ్యక్షుడు యడ్ల ఆదిరాజు ఆకస్మికంగా మరణించారు. ఆయాసంగా ఉందంటూ కుప్పకూలి పడిపోయి, ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలోనే ఆయన తుదిశ్వాస విడిచారు.
GunturFeb 6, 2020, 5:14 PM IST
రాజధాని మార్పు నిర్ణయం ప్రజల కోసం కాదు... కేవలం వారికోసమే..: తులసిరెడ్డి
ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని అమరావతి నుండి తరలించాలన్న ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం వెనుక రాష్ట్ర ప్రయోజనాల కాకుండా వేరే విషయాలు దాగున్నాయని కాంగ్రెస్ నాయకులుు తులసిరెడ్డి మండిపడ్డారు.
Andhra PradeshJan 16, 2020, 4:43 PM IST
ఆంధ్రప్రదేశ్ పిసీసీ అధ్యక్షుడిగా శైలజానాథ్: రఘువీరా రెడ్డి స్థానం భర్తీ
ఆంద్రప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడిగా మాజీ శైలజానాథ్ ను ఎఐసిసి నియమించింది. రఘువీరా రెడ్డి స్థానంలో ఆయన పీసీసీ అధ్యక్షుడిగా నియమతులయ్యారు. ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లను కూడా నియమించింది.
Andhra PradeshApr 19, 2019, 7:56 PM IST
రఘువీరా రెడ్డే చెప్పారు... ఏపి కాంగ్రెస్ నేతలపై అధిష్టానానికి ఫిర్యాదు: వీహెచ్
హైదారాబాద్ లో రాజ్యాంగ రచయిత, దళిత జనోద్దారకులు బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చెలరేగుతున్నాయి. ఇలా విగ్రహాన్ని తొలగించి తెలంగాణ ప్రభుత్వం యావత్ దళిత అవమానించిందని పేర్కొంటూ ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హన్మంత రావు కాకినాడలో నిరసన దీక్ష చేపట్టారు. ఇంద్రపాలెం బ్రిడ్జి వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడే ఒంటరిగా కూర్చుని దీక్ష చేపట్టారు.
Andhra PradeshFeb 9, 2019, 2:37 PM IST
జగన్ పార్టీ అండతో మోడీ మీటింగ్, ఏ మొహం పెట్టుకుని వస్తున్నారు: రఘువీరా
మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ నల్లబ్యాడ్జీలు ధరించి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలియజేయనున్నట్లు రఘువీరా తెలిపారు. మోడీ పర్యటనను తాము అడ్డుకోబోమని, అది సంస్కృతి కాదని ఆయన అన్నారు.
Andhra PradeshJan 24, 2019, 6:19 PM IST
ఏపీలో టీడీపీతో పొత్తు ఉండదు, చిరు ప్రచారం చేస్తారు: రఘువీరా
త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పొత్తు ఉండదన్నారు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. తాము ఒంటరిగానే పోటి చేస్తామని.. రాష్ట్రవ్యాప్తంగా 175 స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి బలమైన అభ్యర్థులు ఉన్నారని తెలిపారు.
Andhra PradeshOct 13, 2018, 5:46 PM IST