Andhra Pradesh16, Feb 2019, 11:30 AM IST
ఈ నాటకాలేంటి చంద్రం సార్: విజయసాయి రెడ్డి వ్యంగాస్త్రాలు
ఏపి సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సిపి సీనియర్ నాయకులు విజయసాయి రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ఇటీవల ఏపి రాజధాని అమరావతి నగరం గురించి చంద్రబాబు కామెంట్స్ పై ఆయన వ్యంగ్యంగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లతో చంద్రబాబు చేసిన ప్రకటనలు, అభివృద్ది ప్రసంగాలపై విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు.
Andhra Pradesh16, Feb 2019, 9:11 AM IST
పవన్ తో పొత్తుపై చర్చిస్తున్నాం: కెఎ పాల్ సంచలనం
జనసేన పార్టీ తమతో కలిసి పనిచేస్తే భావుంటుందని ఎప్పటినుండో ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు, క్రైస్తవ మతబోధకులు కేఏ పాల్ అభిప్రాయపడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై పాల్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. జనసేనాని పవన్ కల్యాణ్ తో ఏపి అసెంబ్లీ ఎన్నికల్లో పోత్తులపై చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. ఇరు పార్టీలు ఓ ఒప్పందానికి వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేయడానికి ఈ చర్చలు ఉపయోగపడతాయని పాల్ స్పష్టం చేశారు. మొత్తంగా తమ మధ్య జరుగుతున్న చర్చల వివరాలు త్వరలో వెల్లడిస్తామని పాల్ తెలిపారు.
ENTERTAINMENT13, Feb 2019, 2:49 PM IST
మహర్షిలో ఏపి పాలిటిక్సా?
మహేష్ 25వ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గత కొంత కాలంగా సినిమాకు సంబందించిన రూమర్స్ ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ కి సంబందించిన న్యూస్ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది.
Andhra Pradesh8, Feb 2019, 12:39 PM IST
రాహుల్తో బాబు చెట్టాపట్టాల్... ఎన్నికల డ్రామానే: కేవీపీ వ్యాఖ్యలు
ఒకవైపు రాహుల్ గాంధీతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతుండగా... కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఏపీ సీఎంపై విమర్శలు చేశారు.
Andhra Pradesh7, Feb 2019, 5:07 PM IST
జగన్ సమక్షంలో వైఎస్సార్సిపిలో చేరిన కోట్ల
ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకుల జంపింగ్ లు ఎక్కువయ్యాయి. తమ రాజకీయ ప్రయోజనాలు, భవిష్యత్ కోసం చాలామంది నాయకులు కండువాలు మార్చుకోడాని సిద్దమయ్యారు. తాజాగా మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి సోదరుడు, కోడుమూరు నియోజకవర్గ కాంగ్రెస్ నేత కోట్ల హర్షవర్ధన్ రెడ్డి వైఎస్సార్సిపి కండువా కప్పుకున్నారు.
Andhra Pradesh6, Feb 2019, 8:30 PM IST
ఏపి శాసనమండలి చైర్మన్ పదవికి ఒకే ఒక నామినేషన్ దాఖలు
ఇటీవల ఖాళీ అయిన శాసనమండలి ఛైర్మన్ పదవికి టిడిపి ఎమ్మెల్సీ ఎం.ఎ షరీఫ్ నామినేషన్ దాఖలు చేశారు. గతంలో శాసనమండలి ఛైర్మన్ ఫరూఖ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ఆయన తన ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. అదే సమయంలో మరో మైనారిటీ నాయకుడు షరీఫ్ కు ఈ పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీని నెరవేరుస్తూ సీఎం షరీఫ్ తో నామినేషన్ వేయించారు.
Andhra Pradesh24, Jan 2019, 8:15 AM IST
నాదీ కాపు సామాజికవర్గమే...వంగవీటికి వందకోట్లు: కేఏ పాల్
మతభోదకుడి నుండి రాజకీయ నాయకుడిగా మారిన కేఏ పాల్ నిత్యం సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ప్రజాశాంతి పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటుచేసి ఇప్పటికే తలలు పండిన రాజకీయ నాయకులతో రాజకీయాలు చేస్తున్నారు. తాజాగా ఆయన ఆంధ్ర ప్రదేశ్ లోని మెజారిటీ సామాజిక వర్గాలపై కన్నేశారు. ఈ క్రమంలో మొదటిసారిగా కేఏ పాల్ తాను కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ప్రకటించి సంచలనం రేపారు.
Andhra Pradesh21, Jan 2019, 7:59 PM IST
జనసేనాని పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరిన ఆకుల సత్యనారాయణ (ఫోటోలు)
జనసేనాని పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరిన ఆకుల సత్యనారాయణ
Andhra Pradesh16, Jan 2019, 9:50 AM IST
కేఏపాల్ కాళ్లు పట్టుకున్న ఆర్జీవీ..?
వావ్! ఆర్జీవీ ముంబై హోటల్లో నన్ను కలిసి నా పాదాలకు వినయపూర్వకంగా నమస్కారం చేశారు. తాను అలా తన గురువు దాసరిగారికి కూడా ఎప్పుడూ చేయలేదని చెప్పారు. ఇది చూసిన జ్యోతి, వెంకట్ షాక్ అయ్యారు.
Andhra Pradesh14, Jan 2019, 2:53 PM IST
ఏపిలో కూడా నాయకత్వం వహించడాని సిద్దమే: తలసాని
తెలంగాణ ప్రాంతంలోని బిసిల తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న తాను ఏపిలో కూడా ఈ సామాజిక వర్గాలకు నాయకత్వం వహించడానికి సిద్దంగా వున్నట్లు మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్ లో సరైన నాయకత్వం లేకే బిసిలు మరీ ముఖ్యంగా యాదవ సామాజిక వర్గం రాజకీయంగా వెనుకబడుతోందని తలసాని పేర్కొన్నారు. ఏపీలోనూ యాదవ నేతలు రాజకీయాల్లో ఎదగాలని తాను కోరుకుంటున్నానని...అలా ఎదగాలనుకునే వారికి తన సహకారం ఎప్పుడూ ఉంటుందని తలసాని స్పష్టం చేశారు.
Andhra Pradesh14, Jan 2019, 9:37 AM IST
ఏపీకి కాబోయే సీఎం ఆయనే.. వర్మ ట్వీట్
తాజాగా.. ఏపీ రాజకీయాలపై ఆయన ట్వీట్ చేశారు. కాగా.. ఈ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది.
Andhra Pradesh12, Jan 2019, 12:13 PM IST
జగన్పై దాడి కేసు...నార్కో పరీక్షకు సిద్దమే: నిందితుడి తరపు లాయర్
ఆంధ్ర ప్రదేశ్లో సంచలనం సృష్టించిన వైఎస్సార్సిపి అధినేత జగన్ హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాస్ నార్కో అనాలిటిక్ పరీక్షలకు సిద్దంగా వున్నట్లు అతడి తరపు న్యాయవాది సలీం తెలిపారు. కేవలం తన పేరు సంచలనంగా మారడం కోసమే శ్రీనివాస్ జగన్ పై దాడికి పాల్సడ్డాడని...ఇందులో ఎలాంటి కుట్ర, రాజకీయ కక్షసాధింపులు లేవని సలీం వెల్లడించారు.
Andhra Pradesh11, Jan 2019, 8:06 PM IST
పశ్చిమ గోదావరి జనసైనికులతో జనసేనాని సమావేశం (ఫోటోలు)
పశ్చిమ గోదావరి జనసైనికులతో జనసేనాని సమావేశం
Andhra Pradesh11, Jan 2019, 7:06 PM IST
మైలవరం జన్మభూమి కార్యక్రమంలో ఉద్రిక్తత...
కృష్ణా జిల్లా మైలవరం మండలకేంద్రంలో ఇవాళ నిర్వహించిన జన్మభూమి కార్యక్రమం సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడ జరిగిన జన్మభూమి కార్యక్రమానికి స్థానిక మంత్రి దేవినేనీ ఉమామహేశ్వర రావు విచ్చేసిన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే వైఎస్సార్ సిపి నాయకులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ భారీ ఎత్తున కార్యకర్తలతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, వైఎస్సార్ సిపి కార్యకర్తల మధ్య తోపులాట జరిగి గందరగోళం నెలకొంది.
Andhra Pradesh9, Jan 2019, 8:03 PM IST
సచివాలయానికి సంక్రాంతి శోభ (ఫోటోలు)
సచివాలయానికి సంక్రాంతి శోభ