Andhra Pradesh Lok Sabha Elections 2019
(Search results - 22)Andhra PradeshMay 25, 2019, 12:58 PM IST
కన్నా, రఘువీరాలకు షాక్: ఆ రెండు పార్టీల కన్నా నోటాకే ఎక్కువ ఓట్లు
రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెసు, బిజెపిలకు నోటా కన్నా తక్కువ ఓట్లు పోలయ్యాయి. లోకసభ, శాసనసభ ఎన్నికలు, రెంటిలోనూ ఆ పార్టీల పరిస్థితి అదే. 25 లోకసభ స్థానాల్లో నోటాకు 1.5 శాతం ఓట్లు పడ్డాయి.
Election videosMay 23, 2019, 12:04 PM IST
టీడీపి ఓటమి: 'కర్ణుడి చావుకి సవా లక్ష కారణాల లాగే... (వీడియో)
టీడీపి ఓటమి: 'కర్ణుడి చావుకి సవా లక్ష కారణాల లాగే... (వీడియో)
Andhra PradeshMay 6, 2019, 7:43 AM IST
ఏపీలో రీపోలింగ్: పసుపు కండువాతో బూత్లోకి గల్లా జయ్దేవ్
ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు, తొలి విడత లోక్సభ ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తతతో పాటు ఘర్షణలు చోటు చేసుకోవడంతో 5 కేంద్రాల్లో సోమవారం రీపోలింగ్ ప్రారంభమైంది.
Opinion pollApr 8, 2019, 7:08 AM IST
ఎన్డీటీవీ అంచనా: ఎపిలో జగన్ జోరు, చక్రం తిప్పేది ప్రాంతీయ పార్టీలే
ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఎన్డీటీవీ సర్వే తేల్చింది. ప్రాంతీయ పార్టీలు 106 సీట్ల దాకా గెలుచుకుంటాయని అభిప్రాయపడింది.
Andhra Pradesh assembly Elections 2019Mar 30, 2019, 1:37 PM IST
పిలిచి చంద్రబాబు అవమానించారు, కన్నీళ్లు తెప్పించింది: సాయి ప్రతాప్
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న సాయి ప్రతాప్ శనివారం మీడియాతో మాట్లాడారు. తన భవిష్యత్తు కార్యక్రమాన్ని రెండు రోజుల్లో ప్రకటిస్తానని ఆయన చెప్పారు. చంద్రబాబు తీరు వల్ల తాను మనోవేదనకు గురైనట్లు ఆయన తెలిపారు.
Andhra PradeshMar 30, 2019, 12:30 PM IST
చంద్రబాబుకు ఝలక్: టీడీపికి మాజీ కేంద్ర మంత్రి గుడ్ బై
ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోవడమే కాకుండా తనకు పార్టీలో తగిన గుర్తింపు ఇవ్వనందుకు నిరసనగా సాయి ప్రతాప్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తన రాజీనామా విషయాన్ని ఆయన కొద్ది సేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
Andhra PradeshMar 30, 2019, 8:10 AM IST
వైసిపి హిందూపురం అభ్యర్థి గోరంట్ల మాధవ్ ఇంట్లో విషాదం
హిందూపురం వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ లోక్సభ అభ్యర్థి గోరంట్ల మాధవ్ నివాసంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. మాధవ్ తండ్రి కురుబ మాధవస్వామి శుక్రవారం అనారోగ్యంతో కన్నుమూశారు.
Andhra PradeshMar 21, 2019, 3:51 PM IST
మామ బాలయ్య డైరెక్షన్: అల్లుడు శ్రీభరత్ యాక్షన్
విశాఖపట్నం లోకసభ టీడీపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీభరత్ ఎమ్మెల్యే అభ్యర్థులందరితో కలిసి నామినేషన్ వేయాలని అనుకున్నారు. కానీ, బాలకృష్ణ ముహూర్తం చూసి,ఆ ముహూర్తానికే నామినేషన్ వేయాలని సూచించారు.
Andhra PradeshMar 19, 2019, 7:17 AM IST
బాలయ్య చిన్నల్లుడికి దక్కిన టికెట్: టీడీపి లోకసభ అభ్యర్థులు వీరే
ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలి జాబితాలో అభ్యర్థిగా ప్రకటించిన వేటుకూరి వెంకట శివరామరాజును నర్సాపురం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించాలని టీడీపి అధినేత చంద్రబాబు నిర్ణయించారు. రాజమండ్రి నుంచి మురళీమోహన్ కోడలు రూపను పోటీకి దించుతున్నారు.
Opinion pollMar 18, 2019, 8:02 PM IST
టైమ్స్ నౌ సర్వే: లోక్ సభ ఎన్నికల్లో జగన్ ప్రభంజనం, చంద్రబాబుకు షాక్
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీ కేవలం 3 సీట్లకే పరిమితమవుతుందని, ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 49.5 శాతం మంది ఓటర్లు మద్దతు పలకనున్నారని టైమ్స్ నౌ సర్వే తెలిపింది.
GalleryMar 18, 2019, 6:01 PM IST
చంద్రబాబు నెల్లూరు సభ: టీడీపిలో పనబాక లక్ష్మి చేరిక (ఫొటోలు)
చంద్రబాబు నెల్లూరు సభ: టీడీపిలో పనబాక లక్ష్మి చేరిక
Andhra PradeshMar 16, 2019, 9:58 PM IST
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఊహించని షాక్
ఇటీవల పవన్ కల్యాణ్ లోక్సభకు పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. తొలి జాబితాలోనే గేదెల శ్రీనివాస్ పేరును ఉంది. అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆయన వైఎస్సార్ సీపీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Punch DialogueMar 13, 2019, 1:11 PM IST
పంచ్ డైలాగ్: చంద్రబాబుతో మాజీ జెడీకి లింక్ పెడుతూ..
సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ తెలుగుదేశం పార్టీలో చేరుతారనే ప్రచారంపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేత సి. రామచంద్రయ్య తీవ్రంగా ప్రతిస్పందించారు. గతంలో అక్రమాస్తుల కేసును దర్యాప్తు చేసి, జగన్ ను అరెస్టు చేసింది లక్ష్మినారాయణే.
OpinionMar 11, 2019, 4:12 PM IST
ఎపి ఎన్నికలు: చంద్రబాబు వర్సెస్ కేసీఆర్, జగన్ సైడ్ లైన్
రాష్ట్రంలో జరిగే ఎన్నికలను ఆయన చంద్రబాబు వర్సెస్ కేసిఆర్ గా మార్చదలుచుకున్నట్లే కనిపిస్తున్నారు. ఆదివారం రాత్రి మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యల ద్వారా చంద్రబాబు ఉద్దేశంతో బయటపడింది.
Andhra PradeshMar 11, 2019, 3:13 PM IST
బాలినేనితో విభేదాలే వైవీ సీటుకు ఎసరు: రాత్రి రాత్రే మాగుంట
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డితో ఉన్న విభేదాల కారణంగానే ఒంగోలు సీటును వైవీ సుబ్బారెడ్డి జారవిడుచుకున్నట్లు తెలుస్తోంది. బాలినేనితో విభేదాల వల్ల తిరిగి బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని ఒంగోలు పార్లమెంటు సీటులో పోటీకి దింపితే చిక్కులు తప్పవని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావించినట్లు తెలుస్తోంది.