5 Killed
(Search results - 12)NATIONALJan 12, 2021, 2:18 PM IST
కరెంట్ తీగలకు తగిలిన బస్సు.. ఐదుగురు మృతి, భారీగా క్షతగాత్రులు
తమిళనాడులో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యుత్ వైర్ల తగిలి ఓ ప్రైవేట్ బస్సు కాలి బూడిదయ్యింది. ఈ సంఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృత్యువాత పడగా.. మరో 10 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు
TelanganaDec 13, 2020, 1:37 PM IST
నలుగురు సాఫ్ట్ వేర్లను బలితీసుకున్న గచ్చిబౌలి రోడ్డు ప్రమాదం... సిసి టివి వీడియో
హైదరాబాద్: ఆదివారం తెలవారడానికి కొద్దిసేపటి ముందు నలుగురు యువకుల జీవితాలు చీకట్లో కలిసిపోయాయి.
NATIONALNov 19, 2020, 3:54 PM IST
పశ్చిమ బెంగాల్ లో భారీ పేలుడు.. ఐదుగురి మృతి
సంఘటనా స్థలానికి చేరిన రక్షక బృందాలు,అగ్నిమాపక బృందాలు, సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి.
NATIONALOct 23, 2020, 4:41 PM IST
బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు: ఐదుగురు మృతి
ఈ ఘటనలో తమిళనాడు విరుదునగర్ లోని బాణసంచా తయారు చేసే ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ పేలుడులో ముగ్గురు మహిళలు సహా ఐదుగురు మరణించినట్టుగా సమాచారం.
NATIONALOct 21, 2020, 1:55 PM IST
మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన బస్సు
మల్కాపూర్ నుంచి గుజరాత్ లోని సూరత్ కు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు తెల్లవారుజామున 3.15 గంటలకు కొండైబారి ప్రాంతంలో అదుపు తప్పి 30 అడుగుల లోతు లోయలో పడిపోయింది.
TelanganaSep 4, 2020, 9:07 AM IST
నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురి మృతి
కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా.. తీవ్రంగా గాయపడ్డ మరో యువకుడిని హాస్పిటల్కు తరలిస్తుంటే చనిపోయినట్లు సమాచారం.
NATIONALJun 27, 2020, 7:24 AM IST
నాలాలో పడిన కారు..ఐదుగురు మృతి
నాలాలో కారు పడిన ఘటన అనంతరం అల్ ఖైర్ ప్రతినిధులు సహాయ పునరావాస పనులు చేపట్టారు. అత్యంత ప్రమాదకరంగా ఉన్న రోడ్డు వల్లే ప్రతీనిత్యం రగ్గి నాలా వద్ద రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రత్యక్ష సాక్షి ముక్తార్ అహ్మద్ చెప్పారు.
NATIONALJan 12, 2020, 7:48 AM IST
ఫ్యాక్టరీలో పేలుడు: ఐదుగురు మృతి, ఆరుగురి పరిస్థితి విషమం
మహారాష్ట్రలో ఓ ఫ్యాక్టరీలో పేలుడు చోటు చేసుకొంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు కారణంగా ఈ ప్రమాదం వాటిల్లింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Andhra PradeshJul 1, 2019, 7:25 AM IST
చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం, ఐదుగురు దుర్మరణం
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు
Andhra PradeshJun 7, 2019, 7:33 AM IST
చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. గుంటూరుకు చెందిన ఓ కుటుంబం కారులో తిరుమలకు వెళ్తుండగా రేణిగుంట మండలం గురవరాజుపల్లి దగ్గర ఆగివున్నలారీని వీరి వాహనం ఢీకొట్టింది
INTERNATIONALJan 24, 2019, 8:03 AM IST
అమెరికాలోని బ్యాంకులో కాల్పులు: ఐదుగురు మృతి
దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఐదుగురు పౌరులు అక్కడికక్కడే మరణించారు.దుండగుడిని సెబ్రింగ్కు చెందిన 21 ఏళ్ల జీపెన్ జావర్గా పోలీసులు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
NATIONALSep 26, 2018, 3:18 PM IST
కూలిన మూడంతస్థుల భవనం..ఐదుగురు మృతి
మూడంతస్థుల భవనం కూలి ఐదుగురు మృతి చెందిన సంఘటన