సీబీఐ మాజీ .జేడీ
(Search results - 10)Andhra PradeshFeb 3, 2020, 8:05 AM IST
ఏ పార్టీలో చేరుతానో త్వరలో వెల్లడిస్తా: జేడీ లక్ష్మీనారాయణ
కేంద్ర బడ్జెట్లో వ్యవసాయానికి కేటాయింపులపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రశంసలు కురిపించారు. తాను ఏ పార్టీలో చేరుతాననే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తానని సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ప్రకటించారు.
Andhra PradeshAug 10, 2019, 4:50 PM IST
జనసేనతోనే ఉంటా, అదంంతా గిట్టనివాళ్ల ప్రచారం: సీబీఐ మాజీ జేడీ స్ట్రాంగ్ వార్నింగ్
ప్రజా సమస్యలపై, అన్యాయాలపై జరిగే పోరాటాన్ని ఇలాంటి తప్పుడు వార్తలు ప్రభావితం చేయలేవంటూ స్ట్రాంగ్ వార్నింగ్ సైతం ఇచ్చేశారు. తాను జనసేన పార్టీకి ఉపయోగపడుతున్నానని అధినేత పవన్ కళ్యాణ్ భావించే వరకు తాను జనసేనతోనే ఉంటానని తేల్చి చెప్పారు.
Andhra PradeshApr 24, 2019, 9:38 AM IST
జగన్ లక్ష కోట్ల అవినీతి రాజకీయ ఆరోపణలు మాత్రమే : సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
వైఎస్ జగన్ లక్ష కోట్లు దోచుకున్నారనేది రాజకీయ ఆరోపణలు అని అవి తనకు సంబంధం లేదన్నారు. ఆనాడు సీబీఐ జేడీగా చేసిన దర్యాప్తులో రూ.1500 కోట్లు అవకతవకలు జరిగినట్లు గుర్తించానని అవే చార్జీషీట్లో పేర్కొన్నానని తెలిపారు. ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన జేడీ లక్ష కోట్లు దోపిడీ జరిగిందని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై సమాధానం దాటవేశారు.
Andhra PradeshMar 25, 2019, 7:37 AM IST
అలా కుదురదు: జగన్ కేసులపై చంద్రబాబుకు మాజీ జెడి లక్ష్మినారాయణ రిప్లై
వైఎస్ జగన్పై సీబీఐ కేసులన్నీ కోర్టుల్లో ఉన్నాయని వాటి గురించి ఇప్పుడు మాట్లాడకూడదని స్పష్టం చేశారు. కోర్టులో అంశాలపై మాట్లాడితే చట్టాన్ని అతిక్రమించినట్టు అవుతుందంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు వైఎస్ జగన్ చిన్నాన్న మాజీమంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసును దర్యాప్తు చేసేందుకు సిట్ ఉందని తెలిపారు.
Andhra Pradesh assembly Elections 2019Mar 22, 2019, 5:41 PM IST
అనుమానం వస్తే బాండ్ పేపర్ పై రాసిస్తా : సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ నామినేషన్ దాఖలు
విశాఖఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆయన తాను 24 గంటలు విశాఖలోనే ఉంటానని అనుమానం ఉంటే బాండ్ పేపర్ మీద రాసిస్తా అంటూ వ్యాఖ్యానించారు. మాఫియాలకు సపోర్ట్ చేసే నాయకులు కావాలా...లేక సమర్థవంతమైన నాయకులు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని కోరారు.
Andhra Pradesh assembly Elections 2019Mar 19, 2019, 4:58 PM IST
జనసేన పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల: విశాఖ ఎంపీ అభ్యర్థిగా సీబీఐ మాజీ జేడీ
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరో అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. 8 అసెంబ్లీ స్థానాలకు, ఒక పార్లమెంట్ స్థానానికి అభ్యర్థులను ప్రకటించారు పవన్ కళ్యాణ్. విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి.లక్ష్మీనారాయణను ప్రకటించారు.
GalleryMar 17, 2019, 1:33 PM IST
జనసేనలో చేరిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ (ఫోటోలు)
జనసేనలో చేరిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ (ఫోటోలు)
Andhra Pradesh assembly Elections 2019Mar 17, 2019, 12:51 PM IST
జనసేనలో చేరిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సమక్షంలో మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ జనసేనలో చేరారు. శనివారం అర్ధరాత్రి పవన్తో జేడీ లక్ష్మీనారాక్ష్ బేటీ అయ్యారు. ఆదివారం నాడు లక్ష్మీనారాయణ జనసేన తీర్థం పుచ్చుకొన్నారు
Andhra Pradesh assembly Elections 2019Mar 12, 2019, 6:24 PM IST
నేను టీడీపీలోకా, అది ప్రచారం మాత్రమే: తేల్చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
తాను ప్రస్తుతానికి ఏ పార్టీలోనూ చేరలేదన్నారు. ఒకవేళ చేరితే ప్రజలకు చెప్పే చేరుతానంటూ చెప్పుకొచ్చారు. తన రాజకీయ ప్రవేశంపై ముందు ప్రజలకే స్పష్టం చేస్తానని ఆ తర్వాతే పార్టీలో చేరడమా సొంత పార్టీపెట్టుకోవడమా అన్నది తెలియజేస్తానని లక్ష్మీనారాయణ చెప్పుకొచ్చారు.
Andhra PradeshSep 3, 2018, 11:29 AM IST