శరన్నవరాత్రి ఉత్సవాలు
(Search results - 7)Andhra PradeshOct 25, 2020, 9:44 PM IST
నదీ విహారం లేకుండానే ముగిసిన దుర్గమ్మ తెప్పోత్సవం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై పది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. చివరి ఘట్టంగా ఏటా నిర్వహించే కనకదుర్గమ్మ తెప్పోత్సవ సేవ ఆదివారం కన్నుల పండుగగా సాగింది.
Andhra PradeshOct 24, 2020, 8:01 AM IST
దుర్గాష్టమి విశిష్టత : మహా శక్తి శాలిని త్రిముఖ దుర్గాదేవి
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి మొదలయ్యే దేవీ నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు..
Andhra PradeshOct 21, 2020, 9:12 AM IST
సరస్వతీదేవిగా విజయవాడ దుర్గమ్మ... బంగారు వీణతో భక్తులకు దర్శనం
ఆశ్వయుజ శుద్ధ సప్తమి నాడు చదువుల తల్లిగా కొలువుదీరే దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతారు.
Andhra PradeshOct 17, 2020, 4:32 PM IST
శ్రీకాకుళం జిల్లాలో దసర శరన్నవరాత్రి ఉత్సవాలులో పాల్గొన్న స్పీకర్
పాలకొండ లో ప్రారంభమైన దసర శరన్నవరాత్రి ఉత్సవాలు.
DistrictsOct 9, 2019, 1:30 PM IST
మహానందిలో ముగిసిన నవ దుర్గ అలంకారాలు (వీడియో)
నల్లమల సమీపంలోని స్వయంభూ మహానంది క్షేత్రంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. దసరా ఉత్సవాల తొమ్మిదవ రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు అలంకారాలు చేశారు. దసరారోజుతో నవదుర్గా అలంకారం మరియు సహస్ర దీపోత్సవం ముగిసింది. శాస్త్రం ప్రకారం సహస్ర దీపాల ఉద్వాసన చేశారు. ఉత్సవాల చివరి రోజు ఆలయ పరిసరాల్లో ఉరుములు,మెరుపులతో భారీ వర్షం కురువటంతో అమ్మవారి గ్రామోత్సవం రద్దు చేశామన్నారు అధికారులు.
VisakhapatnamOct 7, 2019, 4:48 PM IST
నాలుగుకిలోల బంగారంతో అమ్మవారి అలంకరణ(వీడియో)
విశాఖ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాళ్లో భాగంగా అమ్మవారిని నాలుగు కిలోల బంగారం, రెండు కోట్ల రూపాయల కరెన్సీతో అలంకరించారు.
WarangalOct 2, 2019, 7:27 PM IST
ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు నివాసంలో శరన్నవరాత్రి ఉత్సవాలు
నేటి కాలంలో మనిషి సంసార బాంధవ్యాలలో చిక్కుకుపోయాడని, మానసిక ప్రశాంతత నేటి యువతకు, నేటి సమాజానికి లేకుండా పోయిందన్నారు విశాఖ శ్రీ శారదా పీఠ ఉత్తర పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి.