వైఎస్ జగన్మోెహన్ రెడ్డి
(Search results - 2)Andhra PradeshOct 18, 2019, 1:02 PM IST
క్వశ్చన్ పేపర్ రాసిచ్చిన వారికే ఫస్ట్ ర్యాంకులు: సచివాలయ ఉద్యోగాలపై బాబు సెటైర్లు
సచివాలయ ఉద్యోగాలు మెరిట్ ఉన్నవారికే ఇచ్చామని చెబుతున్నారని కానీ.. ఎవరైతే క్వశ్చన్ పేపర్ టైప్ చేశారో వాళ్లకే ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారని టీడీపీ అధినేత సెటైర్లు వేశారు. పరీక్షల నిర్వహణ సక్రమంగా జరగలేదని.. డబ్బు పెట్టిన వారికే ఉద్యోగాలు దొరికాయని చంద్రబాబు ఆరోపించారు.
Andhra PradeshOct 17, 2019, 7:58 PM IST
నిరాధార వార్తలు రాస్తే.. కోర్టు కేసులు తప్పవు: పేర్నినాని
ప్రభుత్వాన్ని కింఛపరిచే విధంగా నిరాధారమైన వార్తలు రాస్తే.. సదరు శాఖకు చెందిన ఉన్నతాధికారి వివరణ ఇవ్వాలని.. సదరు వార్త రాసిన చోటే ప్రభుత్వాధికారి ఇచ్చే వివరణను అచ్చు వేయాలని లేదంటే కోర్టుపై దావా వేసేందుకు అనుమతి ఇవ్వాలని తాను సీఎంను కోరానని పేర్ని నాని వెల్లడించారు.