వింత వ్యాధి
(Search results - 46)Andhra PradeshFeb 2, 2021, 5:29 PM IST
600 మందికి వింత వ్యాధి, అధ్యయనాలు సాగుతున్నాయి: ఆళ్ల నాని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 600 మంది అంతు చిక్కని వ్యాధికి గురయ్యారని మంత్రి ఆళ్ల నాని చెప్పారు. వింత వ్యాధులపై నిరంతరం అధ్యయనం జరుగుతున్నట్లు మంత్రి తెలిపారు.
Andhra PradeshJan 22, 2021, 3:20 PM IST
పశ్చిమ గోదావరి జిల్లాలో వింత వ్యాధి: నీటిలో ఏం లేదన్న సీఎస్
పశ్చిమగోదావరి జిల్లాలో వింత వ్యాధి ఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్ దాస్ శుక్రవారం కొమిరేపల్లిలో పర్యటించారు. అంతు చిక్కని వ్యాధిపై అధికారులను కారణాలు అడిగి తెలుసుకున్నారు
Andhra PradeshJan 22, 2021, 1:44 PM IST
పశ్చిమగోదావరి జిల్లాను వీడని అంతుచిక్కని వ్యాధి: దెందులూరులో 24 మందికి అస్వస్థత
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం, కొమిరేపల్లిలో ఏలూరు తరహా "వింత వ్యాధి" లక్షణాలతో 24 మంది అస్వస్థతకు గురయ్యారు.
Andhra PradeshJan 22, 2021, 1:13 PM IST
వింత వ్యాధి వెనుక రాజకీయ కుట్ర: ఏపీ డీప్యూటీ సీఎం ఆళ్లనాని సంచలనం
తొలుత దేవుళ్లను లాగారు. ఆ తర్వాత ప్రజలను లాగుతారా అని ఆయన ప్రశ్నించారు. దెందులూరు మండలం కొమిరేపల్లిలో పరిస్థితి అదుపులోనే ఉందని ఆయన తెలిపారు.
Andhra PradeshJan 22, 2021, 11:15 AM IST
పశ్చిమగోదావరి జిల్లాను వీడని అంతుచిక్కని వ్యాధి: దెందులూరులో 24 మందికి అస్వస్థత
గురువారం నాడు రాత్రి నుండి పలువురు మూర్చ, కళ్లు తిరిగి పడిపోతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకొన్న స్థానిక ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, కలెక్టర్ ముత్యాల రాజు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గ్రామంలో గ్రామంలో పర్యటించి బాధితులను పరామర్శించారు.
Andhra PradeshJan 22, 2021, 10:35 AM IST
మళ్లీ అంతు చిక్కని వ్యాధి కలకలం: కుప్పకూలుతున్న మనుషులు
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం, కొమిరేపల్లిలో ఏలూరు తరహా "వింత వ్యాధి"
Andhra PradeshJan 19, 2021, 11:12 AM IST
వింతవ్యాధి : పశ్చిమ గోదావరిలో కలకలం.. 20కి చేరిన కేసుల సంఖ్య...!
పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం పూళ్ల గ్రామంలో వింత వ్యాధి కలకలం రేపుతోంది. వింత వ్యాధి లక్షణాలతో అనారోగ్యం బారిన పడుతున్న కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం బాధితుల సంఖ్య 20కి చేరింది.
Coronavirus Andhra PradeshJan 7, 2021, 9:58 AM IST
ఏలూరు వింత రోగానికి కారణమదే: ప్రభుత్వానికి నిపుణుల కమిటీ నివేదిక
గత ఏడాది డిసెంబర్ 4 నుండి 12వ తేది వరకు 622 మంది అస్థత్వతకు గల కారణాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది నిపుణుల కమిటీ.
TelanganaDec 26, 2020, 9:19 AM IST
ములుగు జిల్లాలో అంతుచిక్కని వ్యాధి.. 20 రోజుల్లో ఆరుగురు మృతి !!
ములుగు జిల్లాలో ఓ వింత వ్యాధి కలకలం రేపుతోంది. అంతుచిక్కని అనారోగ్యంతో జనాలు హఠాత్తుగా చనిపోతున్నారు. అంతుపట్టని ఈ సమస్యతో ఇప్పటికే ఒకే కాలనీకి చెందిన ఆరుగురి ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉండటం విషాదం.
Andhra PradeshDec 16, 2020, 5:56 PM IST
ఏలూరు వింత వ్యాధి: జగన్ చేతికి నివేదిక.. కారణం ఇదే
ఏలూరు వింత వ్యాధిపై ప్రభుత్వానికి నివేదిక అందింది. పురుగు మందుల అవశేషాలే ఏలూరు వ్యాధికి కారణమని నివేదిక తేల్చింది. ఎయిమ్స్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్స్ సహా ప్రఖ్యాత సంస్థలు అభిప్రాయపడ్డాయి
Andhra PradeshDec 16, 2020, 12:16 PM IST
మొన్న వింత వ్యాధి... ఇప్పుడు వింత జంతువు.. ఏపీని వణికిస్తున్నాయి..
ఆంధ్రప్రదేశ్ ను రకరకాల వింత వ్యాధులు, వింత జంతువులు భయానికి గురి చేస్తున్నాయి. ఏలూరి వింతవ్యాధి కాస్త తగ్గుముఖం పట్టిందని ఊపిరి పీల్చుకుంటున్న క్రమంలో ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలో వింత జంతువు కలకలం రేపుతోంది.
Andhra PradeshDec 13, 2020, 3:15 PM IST
ఏలూరు వింత వ్యాధి... టిడిపి త్రిసభ్య కమిటి సూచనలివే
ఏలూరులో వింత వ్యాధి పలువురిని ఆస్పత్రిపాలు చేసిన విషయం తెలిసిందే.
Andhra PradeshDec 12, 2020, 1:33 PM IST
ఏలూరు వింత వ్యాధి : తగ్గుముఖం పడుతున్న కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కలకలం సృష్టించిన ఏలూరులో అంతుచిక్కని వ్యాధి తీవ్రత నెమ్మదిస్తోంది. గత 24 గంటల్లో ఐదు కేసులు మాత్రమే నమోదు కాగా ఇప్పటి వరకు మొత్తం 612 నమోదయ్యాయి. ఇక ఈ రోజు ఉదయం నుంచి కొత్త కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదు.
Andhra PradeshDec 12, 2020, 12:15 PM IST
ఏలూరు వింత వ్యాధి: ఆళ్ల నాని బాధితుల ఇళ్లకు వెళ్లి మరీ..
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరును అంతు చిక్కని వ్యాధి వణికిస్తున్న విషయం తెలిసిందే.
Andhra PradeshDec 11, 2020, 5:57 PM IST
ఏలూరు వింతవ్యాధి... వాటిపై మాత్రమే అనుమానాలు: కుటుంబ ఆరోగ్య శాఖ కమీషనర్
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఏలూరు వింతవ్యాధిపై చర్చించేందుకు వైద్య బృందాల సమీక్షా సమావేశమయ్యాయి.