రాజస్ధాన్
(Search results - 8)EntertainmentDec 9, 2020, 8:57 PM IST
వైభవంగా నిహారిక వెడ్డింగ్: మిస్ యూ తల్లి అంటూ నాగబాబు భావోద్వేగం
మెగా వారసురాలు నిహారిక కొణిదెల వివాహం రాజస్ధాన్లోని ఉదయ్పూర్లో అంగరంగ వైభవంగా జరిగింది. వేద మంత్రాల నడుమ చైతన్య జొన్నలగడ్డ ఆమె మెడలో మూడు ముళ్లు వేసి, ఏడడుగులు వేశారు. న
CricketOct 1, 2020, 10:13 AM IST
ఐపిఎల్ 2020... కోహ్లీ చెత్త రికార్డును బద్దలు కొట్టిన ఊతప్ప
ఆర్సిబి కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో వున్న ఈ చెత్త రికార్డు తాజాగా ఊతప్ప పేరిట నమోదయ్యింది.
CricketSep 10, 2020, 2:35 PM IST
రాజస్ధాన్ ఆటగాళ్లకు రాయల్ లుక్ : గాల్లో కొత్త జెర్సీ లాంచింగ్
ఐపీఎల్ 13వ సీజన్ కోసం రాజస్థాన్ రాయల్స్ తమ ఆటగాళ్ల కోసం కొత్త జెర్సీని ఆవిష్కరించింది. ఫ్రాంఛైజీ రెడ్బుల్ స్కైడైవింగ్, వింగ్ సూట్ అథ్లెట్ డానీ రోమన్తో జెర్సీని వినూత్నంగా రిలీజ్ చేయించింది.
NATIONALJul 31, 2020, 6:09 PM IST
టీడీపీ ఎంపీలు బీజేపీలో విలీనమైతే కరెక్ట్, ఇది తప్పా?: రాజస్థాన్ సీఎం గెహ్లాట్
టీడీపీ ఎంపీలు బీజేపీలో విలీనమైన సమయంలో బీజేపీ వాదన ఏమైందన్నారు. రాజ్యసభలో బీజేపీ పార్లమెంటరీ పార్టీలో టీడీపీ పార్లమెంటరీ పార్టీని విలీనం చేసిన సమయంలో నోరు మెదపని వారు... కాంగ్రెస్ లో ఆరుగురు ఎమ్మెల్యేలు విలీనం కావడం ఎలా తప్పన్నారు.
NATIONALJul 19, 2020, 6:41 PM IST
రాజస్ధాన్ సంక్షోభం: రంగంలోకి అమిత్ షా, ఒక్కసారిగా వేడెక్కిన రాజకీయం
ప్రస్తుతం దేశం రాజకీయాలను కుదిపేస్తున్న రాజస్థాన్ సంక్షోభం రోజుకొక మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్వయంగా తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎమ్మెల్యేలతో బేరసారాలకు దిగారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.
NATIONALOct 22, 2019, 6:08 PM IST
ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్నారని: చెప్పుల దండలు వేసి.. గాడిదపై ఊరేగించారు
గడిచిన అసెంబ్లీ ఎన్నికలతో పాటు తాజాగా జరిగిన ఉపఎన్నికల్లో టికెట్ల కేటాయింపుల్లో అవకతవకలకు పాల్పడిన ఇద్దరు బీఎస్పీ నేతలకు చెప్పుల దండలు వేసి గాడిదపై ఊరేగించారు కార్యకర్తలు
TelanganaJun 3, 2019, 12:56 PM IST
అచ్చం ఖాకీ సినిమాలోలా: తెలంగాణ పోలీసులపై రాజస్ధాన్లో దాడి..!!!
రాజస్థాన్లో తెలంగాణ పోలీసులపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఓ చోరీ కేసు విచారణ నిమిత్తం వరంగల్ నగరంలోని సుబేదార్ పోలీస్ స్టేషన్కు చెందిన ఏఎస్ఐ శివకుమార్ మరో ఇద్దరు కానిస్టేబుల్తో కలిసి రాజస్థాన్లోని హెర్నియా గ్రామానికి వెళ్లారు.
CRICKETApr 24, 2019, 5:59 PM IST
విదేశీ ఆటగాళ్ల సెండాఫ్: బెంగళూరు, హైదరాబాద్, రాజస్ధాన్లకు కష్టమే
ఐపీఎల్లో విదేశీ ఆటగాళ్ల మెరుపులు ఇక చూడలేం.. ప్రపంచకప్ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రపంచకప్లో పాల్గొనే జట్టుకు ఎంపికైన వారిని స్వదేశం నుంచి వచ్చేయాల్సిందిగా ఆయా దేశాల బోర్డులు ఆదేశించాయి. దీంతో ప్రపంచకప్లో పాల్గొనే ఆటగాళ్లంతా ఐపీఎల్ను వీడనున్నారు