మార్కెట్ యార్డు
(Search results - 12)Andhra PradeshOct 30, 2020, 12:43 PM IST
మచిలీపట్టణం మార్కెట్ యార్డు చైర్మెన్ కొడుకుపై హత్యాయత్నం
తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సుమారు 40 శాతానికి పైగా ఆయన శరీరం కాలిపోయిందని వైద్యులు ప్రకటించారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
Andhra PradeshOct 28, 2020, 1:34 PM IST
గేర్ కు ఆక్సిలేటర్ కు తేడా తెలియని వాడికి పరిపాలన ఎలా తెలుస్తుంది...ఎమ్యెల్యే జోగి రమేష్
పెడన టౌన్ మార్కెట్ యార్డు లో వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన రెండవ విడత రైతు భరోసా సభలో పెడన శాసన సభ్యులు జోగి రమేష్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
TelanganaApr 18, 2020, 3:19 PM IST
రాష్ట్రవ్యాప్తంగా 6700 ధాన్యం కొనుగోలు కేంద్రాలు.. గంగులకమలాకర్
రీంనగర్ జిల్లా మానకొండూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
Andhra PradeshFeb 12, 2020, 1:23 PM IST
రైతులను కాదని దళారులకు ప్రాధాన్యం..ఇదేం సమ న్యాయం...
కృష్ణాజిల్లా నందిగామ లో మార్కెట్ యార్డు వద్ద రైతులు గేట్ కి అడ్డంగా ట్రాక్టర్ పెట్టి ఆందోళన చేపట్టారు.
DistrictsDec 12, 2019, 2:27 PM IST
మార్కెట్ యార్డుల్లో ఇసుక రాశులు... అందువల్లే ప్రస్తుత పరిస్థితి: జగన్ పాలనపై దేవినేని ఫైర్
ఆంధ్ర ప్రదేశ్ లో రోజురోజుకూ నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతూ సామాన్యులపై మరింత భారాన్ని మోపుతున్నాయని టిడిపి నాయకులు, మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. వీటిని నియంత్రించడంలో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
Andhra PradeshDec 5, 2019, 10:22 AM IST
మదనపల్లె మార్కెట్ యార్డు సందర్శనకు పవన్ కు అనుమతి
టమాట రైతులతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సమావేశమయ్యేందుకు మార్కెట్ కమిటీ అధికారులు అనుమతి ఇచ్చారు. గురువారం నాడు ఉదయం 11:30 గంటలకు పవన్ కళ్యాణ్ టమాట రైతులతో సమావేశం కానున్నారు.
Andhra PradeshNov 29, 2019, 11:17 AM IST
Video news : పిచ్చి వాగుడు మానుకొకపోతే తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుంది
మైలవరం మార్కెట్ యార్డు లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్నిశాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు ప్రారంభించారు. రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
TelanganaOct 23, 2019, 8:48 PM IST
హుజూర్నగర్లో కౌంటింగ్కు సర్వం సిద్ధం: మహారాష్ట్ర, హర్యానాల్లోనూ రేపే
తెలంగాణ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న హుజూర్నగర్ ఉపఎన్నికలో విజేత ఎవరో మరికొద్దిగంటల్లో తేలిపోనుంది. గురువారం ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది
VijayawadaOct 15, 2019, 1:36 PM IST
పండుగ వాతావరణంలో రైతు భరోసా కార్యక్రమం... (వీడియో)
రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో జగ్గయ్యపేటలో రైతు భరోసా కార్యక్రమం జరిగింది. జగ్గయ్యపేటలోని ఆయన నివాసం నుండి వ్యవసాయ మార్కెట్ యార్డుకు ట్రాక్టర్ లతో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణసంచా కాల్చారు. అనంతరం సభ నిర్వహించారు. సభలో మాట్లాడుతూ పెట్టుబడి సాయం కోసం ప్రతి ఒక్క రైతుకు 13,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందజేయనున్నట్లు తెలిపారు.
DistrictsOct 4, 2019, 6:10 PM IST
ఆదోని మార్కెట్ యార్డులో శనగ రైతుల ఆందోళన (వీడియో)
గురువారం 3,720 రూపాయల పర్మిట్ తీసుకున్న రైతులు సైతం 3,100కే తమకు విత్తనాలు పంపిణీ చేయాలని లేదంటే ఎవ్వరికి ఇవ్వరాదంటూ ఆందోళన నిర్వహించారు. అధికారులు, ఇతర రైతులు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు
TelanganaSep 5, 2019, 4:42 PM IST
విషాదం: యూరియా కోసం క్యూలైన్లో నిలబడ్డ రైతు మృతి
సిద్దిపేట జిల్లా దుబ్బాక మార్కెట్ యార్డు వద్ద యూరియా కోసం రైతు ఎల్లయ్య లైన్ లో నిలబడ్డాడు. యూరియా కోసం గంటల తరబడి వేచి ఉన్న ఎల్లయ్యకు ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అనంతరం అక్కడ నుంచి ఆస్పత్రి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు రైతు ఎల్లయ్య.
TelanganaDec 21, 2018, 5:27 PM IST