పీటర్ కమిటీ
(Search results - 2)Andhra PradeshOct 23, 2019, 6:36 PM IST
జనం ఓడించినా మారలేదు.. విభజన కన్నా బాబు చేసిన నష్టమే ఎక్కువ: బొత్స
బాబు తన వియ్యంకుడికి రాజధాని పక్కన ఐదు వేల ఎకరాలు కేటాయించారని.. ప్రజలందరికీ అందుబాటులో ఉండే రాజధానిని నిర్మిస్తామని సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర విభజన కన్నా చంద్రబాబు చేసిన నష్టమే ఎక్కువంటూ ఆయన దుయ్యబట్టారు. వ్యక్తిగత ఆరాధన కోసం వ్యవస్ధలను చిన్నాభిన్నం చేసి నేడు గగ్గోలు పెడుతున్నారని బొత్స మండిపడ్డారు.
Andhra PradeshOct 23, 2019, 5:34 PM IST
అమరావతిపై రూ.30 వేల కోట్ల దుబారా: నివేదిక సమర్పించిన పీటర్ కమిటీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై పీటర్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అవసరానికి మించి రెట్టింపు వ్యయం చేశారని.. రాజధానిలోని ప్రతి ప్రాజెక్ట్, నిర్మాణాలను సమీక్షించాలని కమిటీ నివేదికలో వెల్లడించింది. రాజధానిలో చేపట్టిన నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించారు.