గ్రోత్
(Search results - 18)Andhra PradeshJul 26, 2020, 1:37 PM IST
ఏపీలో రివర్స్ గ్రోత్: జగన్పై యనమల సెటైర్లు
2019-20నాటికి వైసిపి ప్రభుత్వం చేసిన అప్పుతో సహా (బడ్జెట్ అంకెల ప్రకారమే) ఏపి అవుట్ స్టాండింగ్ రుణాల మొత్తం రూ3,04,500కోట్లకు చేరిందని ఆయన చెప్పారు.
businessJul 8, 2020, 11:39 AM IST
ఆ అంచనాలు అన్నీ ఉత్తిత్తివే.. కానీ ఊహించని గ్రోత్ ఫక్కా: కామత్
కరోనా మహమ్మారి ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ ఒడిదొడుకులకు గురైనా ఊహించని వృద్ధి సాధిస్తామని సీనియర్ బ్యాంకర్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) మాజీ చైర్మన్ కేవీ కామత్ పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాల్ని మించి పుంజుకుంటుందన్నారు. గ్లోబల్ రేటింగ్ సంస్థల లెక్కలన్నీ ఉత్తవేనని కేవీ కామత్ స్పష్టం చేశారు.
NATIONALMay 22, 2020, 10:59 AM IST
జీడీపీ తిరోగమనంలోనే, ఎగుమతులు పెంచేందుకు చర్యలు: ఆర్బీఐ
లాక్ డౌన్ నిబంధనలపై ద్రవ్యోల్బణం ఆధారపడి ఉంటుందన్నారు. దేశంలో ఆహార భద్రతకు భరోసా ఉందని ఆయన స్పష్టం చేశారు. సిడ్జీ రుణాల మారటోరియం మరో 90 రోజులు పొడిగిస్తున్నట్టుగా ఆర్బీఐ గవర్నర్ ప్రకటించారు.
TelanganaMay 20, 2020, 4:44 PM IST
నేటి అర్థరాత్రి నుంచి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పై వాహనాల పరుగులు
మంగళవారం అర్ధరాత్రి(21వ తేదీ) నుంచి ఓఆర్ఆర్పై వాహనాల రాకపోకలను అనుమతించాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ), హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లి.(హెచ్జీసీఎల్) నిర్ణయించాయి.
Tech NewsApr 5, 2020, 4:03 PM IST
ఐటీ రంగానికి కరోనా కష్టాలు...తేల్చేసిన ఇన్ఫీ మాజీ సీఎఫ్వో
కరోనా ఎఫెక్ట్ వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఫ్లాట్ లేదా నెగిటివ్ గ్రోత్కే పరిమితం కావాల్సి వస్తుందని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ బాలకృష్ణన్ పేర్కొన్నారు. భారత ఐటీ రంగం ఆధార పడిన అమెరికాలో కరోనా మరణ మ్రుదంగం మోగిస్తోందని, దీని ప్రభావం దేశీయ ఐటీ ఎగుమతులపై తప్పనిసరిగా ఉంటుందన్నారు.
businessMar 18, 2020, 12:42 PM IST
లాభం లేదు.. భారత్ గ్రోత్ రేట్ 5.3 శాతమే తేల్చేసిన మూడీస్
భారత జీడీపీ వృద్ధి రేటుపై ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజెన్సీ ‘మూడీస్’ పెదవి విరిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 5.3 శాతానికి పరిమితమని స్పష్టం చేసింది. ఇలా జీడీపీ వ్రుద్ధిరేటును మూడీస్ తగ్గించడం ఇది రెండోసారి. తాజాగా తగ్గింపునకు కరోనా వైరసే కారణమని పేర్కొంది.
businessFeb 26, 2020, 2:30 PM IST
ఇండో- అమెరికా ట్రేడ్ డీల్ కు డోర్స్ క్లోజ్! ఇవీ కారణాలు!!
భారత్-అమెరికా మధ్య పరిమిత వాణిజ్య ఒప్పందానికి దారులు మూసుకుపోయాయని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అయితే సమగ్ర వాణిజ్య ఒప్పందంతో ముందుకు వస్తామన్నారు. '
carsFeb 10, 2020, 12:18 PM IST
వాహన అమ్మకాలు తగ్గిపోవడంతో... వచ్చే ఏడాదీ ప్యాసింజర్ వెహికల్స్ ఓకే...కానీ... ?
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 16 శాతం పతనమైన ఆటోమొబైల్ రంగ గ్రోత్.. వచ్చే ఏడాది ఇలాగే ఉంటుందని అంచనా వేసింది ఇండియా రేటింగ్స్. కాకపోతే ప్రయాణ వాహనాల్లో పురోగతి ఉంటుందని తెలిపింది.
businessFeb 4, 2020, 12:14 PM IST
బడ్జెట్ ప్రవేశపెట్టిన 48 గంటల్లోపే.. తేల్చేసిన ‘ఫిచ్’
బడ్జెట్ ప్రవేశపెట్టిన 48 గంటల్లోపే ఇంటర్నేషనల్ రేటింగ్ సంస్థ ‘ఫిచ్’ జీడీపీ వ్రుద్ధిరేటు ఎలా ఉంటుందో తేల్చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం జీడీపీ వ్రుద్దిరేటు 5.6 శాతమేనని కుండబద్ధలు కొట్టింది. ఇది బడ్జెట్ ప్రతిపాదనల్లో విత్త మంత్రి నిర్మలా సీతారామన్, అంతకుముందు ఆర్థిక సర్వే అంచనాల కంటే తక్కువగా ఉండటం గమనార్హం.
carsJan 2, 2020, 10:12 AM IST
ఆటోమొబైల్ విక్రయాలకు నిరాశ... మారుతి & మహీంద్రాకు మాత్రమే గ్రోత్
2019 చివరి నెల డిసెంబర్ కూడా ఆటోమొబైల్ సంస్థలకు ఊరటనివ్వలేదు. కాకపోతే ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా మాత్రమే సింగిల్ డిజిట్ గ్రోత్ సాధించాయి. మిగతా సంస్థల సేల్స్ 2018తో పోలిస్తే తగ్గిపోయాయి. ఆటోమొబైల్ దిగ్గజాలు ఎన్ని రకాల ఆఫర్లు, రాయితీలు అందించినా వినియోగదారులు వాటి వంక కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.
businessDec 25, 2019, 1:14 PM IST
గ్రోత్ ప్లస్ ప్రభుత్వ తీర్పుపై ‘కార్పొరేట్ ‘ఫియర్’
ఆర్థిక వ్యవస్థ మందగమనంతో సాగుతున్నా కార్పొరేట్ ఇండియా స్పందించడం లేదు. అంతా భయాందోళనతో ప్రభుత్వం ద్రుష్టికి తేవడానికి వెనుకాడుతున్నారు. రాహుల్ బజాజ్, కిరణ్ మజుందార్, అజయ్ పిరమాల్, ఏఎం నాయక్ వంటి వారు మాత్రమే ఇందుకు మినహాయింపు.
businessSep 30, 2019, 11:02 AM IST
పండుగలపైనే ‘గృహోపకరణాల’ఆశలు.. డబుల్ డిజిట్ గ్రోత్పై అంచనాలు
ఏడాది కాలంగా సేల్స్ లేక స్తబ్దుగా ఉన్న కన్జూమర్ డ్యూరబుల్స్ సంస్థలు ప్రస్తుత పండుగల సీజన్లో డబుల్ డిజిత్ గ్రోత్పై ఆశలు పెట్టుకున్నాయి.
businessApr 17, 2019, 10:39 AM IST
విప్రో అదుర్స్: క్యూ4లో 38% గ్రోత్, రూ.10,500 కోట్లతో బై బ్యాక్
దేశీయ ఐటీ దిగ్గజ సంస్థల్లో ఒక్కటైన ‘విప్రో’ గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో అదరగొట్టింది. రూ.2,484 కోట్ల నికర లాభాలు గడించింది. దీంతోపాటు రూ.10,500 కోట్ల విలువైన షేర్ల బై బ్యాక్ను ప్రకటించింది.
JobsApr 9, 2019, 10:44 AM IST
ఇక దూకుడే: ఐటీ సెక్టార్ హైరింగ్లో 38 శాతం గ్రోత్
గతేడాది మార్చి నెలతో పోలిస్తే 12% నియామకాలు పెరిగాయి. అందునా ఐటీ కొలువుల్లో 38 శాతం వృద్ధి నమోదైంది. దీన్ని బట్టి జీఎస్టీ, నోట్ల రద్దుతో తలెత్తిన అనిశ్చితి నుంచి ఇప్పుడిప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతున్నదన్న సూచనలు అందుతున్నాయి.
carsFeb 8, 2019, 1:02 PM IST
టార్గెట్ ఇండియా: లంబోర్ఘిని నుంచి ‘హరికేన్ ఎవో’
ఈ ఏడాది లంబోర్ఘిని మోడల్ కార్ల విక్రయాల్లో 60 శాతం పురోగతి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నదని లంబోర్ఘిని భారత్ అధిపతి శరద్ అగర్వాల్ చెప్పారు. నాలుగైదేళ్లలో టాప్ -15 దేశాల మార్కెట్లలో అగ్రశ్రేణిగా నిలువాలని లంబోర్ఘిని ఆకాంక్షిస్తోంది. తాజాగా హరికేన్ ఎవో మోడల్ కారును మార్కెట్లోకి విడుదల చేసింది.