గోపన్ పల్లి
(Search results - 7)TelanganaDec 1, 2020, 12:23 PM IST
గచ్చిబౌలిలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ: ఉద్రిక్తత
పోలింగ్ సందర్భంగా ఇరువర్గాలు గొడవకు దిగారు కుర్చీలతో ఒకరిపై మరొకరు దాడికి దిగారు. నగరంలో పలు చోట్ల బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య గొడవలు చోటు చేసుకొన్నాయి.
TelanganaMar 12, 2020, 2:51 PM IST
గోపన్పల్లి భూములపై ప్రభుత్వం చర్యలు : మండలిలో మంత్రి ప్రశాంత్
గోపన్పల్లి భూముల ఆక్రమణ విషయమై సభ్యుడు వేసిన ప్రశ్నలకు మంత్రి సమాధానమచ్చారు. ఈ విషయమై త్వరలోనే ప్రభుత్వం స్పందించనున్నట్టు చెప్పారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నట్టుగా ప్రశాంత్ రెడ్డి చెప్పారు. ఈ భూముల ఆక్రమణలో ఎంత పెద్ద వారున్నా కూడ పట్టించుకోబోమన్నారు మంత్రి.
TelanganaMar 6, 2020, 2:26 PM IST
గోపన్పల్లి భూములపై చట్ట ప్రకారంగానే వ్యవహరించాలి: రేవంత్ రెడ్డి పిటిషన్పై హైకోర్టు
గోపన్పల్లి భూముల వ్యవహరంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం నాడు హైకోర్టు విచారణ చేసింది. గురువారం నాడు ఈ భూముల విషయమై హైకోర్టులో రేవంత్ రెడ్డి తో పాటు ఆయన సోదరుడు కొండల్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
TelanganaMar 3, 2020, 2:52 PM IST
రేవంత్కు షాక్: గోపన్పల్లి భూముల్లో అక్రమాలు నిజమే, ప్రభుత్వానికి ఆర్డీఓ నివేదిక
హైద్రాబాద్ గోపన్పల్లిలోని 127 సర్వే నెంబర్లో ఉన్న 5.5 ఎకరాలకు టైటిల్ లేదని రెవిన్యూ అధికారులు గుర్తించారు. రేవంత్ రెడ్డి, కొండల్ రెడ్డి ఆధీనంలో ఉన్న 10.20 ఎకరాలు కూడ అక్రమమేనని ఆర్డీఓ తన నివేదికలో తేల్చింది.
HyderabadDec 11, 2019, 1:12 PM IST
Video : అమానుషంగా భార్యను, కొడుకునూ చంపి..ఆపై...తానూ....
గచ్చిబౌలి పోలిస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది.
TelanganaApr 24, 2019, 10:53 AM IST
గోపన్ పల్లిలో ట్యాంకర్లను అడ్డుకున్న స్థానికులు (వీడియో)
అధికారులకు ఎన్నిసార్లు పిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో స్థానికులే ముందుకు కదిలారు. తమ గ్రామంలో భూగర్భ జలాలను కొల్లగొడుతున్న వాటర్ ట్యాంకర్లను గోపన్ పల్లి వాసులు అడ్డుకున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా నడుస్తున్న వందల కొద్ది వాటర్ ట్యాంకర్లతో గోపన్ పల్లి వసూలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పాటు భారీ మోర్టార్లతో నీటిని తోడి ట్యాంకర్లలో నింపుతుండడంతో చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో ఇళ్ల లో ఉన్న బోర్లు ఎండిపోతున్నాయి. ఈ విషయంపై శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు పిర్యాదు చేసినా పట్టించుకోవడం మాని నీటిదందాను ప్రోత్సహిస్తూ క్యాష్ చేసుకుంటున్నారు. దీంతో గ్రామస్థులు బుధవారం ఉదయం నుంచి ట్యాంకర్లను నిలిపివేసి అందోళనకు దిగారు.
TelanganaDec 4, 2018, 9:20 AM IST