ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్
(Search results - 2)Tech NewsJun 3, 2020, 11:45 AM IST
స్మార్ట్ ఫోన్లను వదలని కరోనా ప్రభావం..తగ్గిన సేల్స్: తాజా సర్వే
కరోనా మహమ్మారి ప్రభావంతో స్మార్ట్ ఫోన్ల విక్రయాలు తగ్గుముఖం పట్టాయని మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే 13-15 శాతం తగ్గుతాయని తెలిపింది.
GADGETMar 12, 2019, 2:21 PM IST
భారత్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సగం వాటా ఆ రెండింటిదే
గతేడాది స్మార్ట్ ఫోన్ల విక్రయంలో 50 శాతం వాటాను షియోమీ, శామ్సంగ్ సంస్థలు కొట్టేశాయని ఐడీసీ తేల్చింది. $500-$700 సెగ్మెంట్లో వన్ ప్లస్ నిలిచింది. $700 దాటిన సెగ్మెంట్లో యాపిల్ ‘ఐఫోన్’లతో శామ్సంగ్ గెలాక్సీ ఎస్9 సిరీస్ ఫోన్లు పోటీ పడ్డాయని ఐడీసీ క్లయింట్ డివైజెస్ అసోసియేట్ రీసెర్చ్ మేనేజర్ ఉపాసన జోషి తెలిపారు.