Bikes15, Feb 2019, 1:26 PM IST
భారత మార్కెట్లోకి.. ‘ట్రయంఫ్’ స్ట్రీట్ ట్విన్ అండ్ స్క్రాంబ్లర్
బ్రిటన్ సూపర్ బైక్ ల తయారీ సంస్థ ట్రయంఫ్ తాజాగా భారతదేశ మార్కెట్లోకి రెండు మోడల్ బైక్ లను ఆవిష్కరించింది. ట్రయంఫ్ స్ట్రీట్ ట్విన్ ధర రూ.7.45 లక్షలు కాగా, స్ట్రీట్ స్క్రాంబ్లర్ ధర రూ.8.45 లక్షలుగా నిర్ణయించారు.
News15, Feb 2019, 12:13 PM IST
గేమ్ చేంజ్: 28న భారత విపణిలోకి ‘రెడ్ మీ నోట్7’
మధ్యతరగతి, ఉన్నత వర్గాల వారిని ఆకట్టుకున్న చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమీ తాజాగా మరో మోడల్ ఫోన్ ను ఆవిష్కరించింది. ఈ నెల 28న భారత మార్కెట్లో అడుగిడనున్న రెడ్ మీ 7 నోట్.. మొత్తం స్మార్ట్ ఫోన్ల మార్కెట్లోనే గేమ్ చేంజర్గా నిలుస్తుందని సంస్థ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మనుకుమార్ జైన్ తేల్చేశారు.
Andhra Pradesh15, Feb 2019, 11:38 AM IST
వాసవి మాత విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి హాజరుకానున్న రోశయ్య (వీడియో)
ప. గో : నేడు పెనుగొండలోని వాసవి ధామ్ లో 150 కోట్లతో నిర్మించిన ఋషి గోత్ర సువర్ణ మందిరం, 90 అడుగుల వాసవి మాత పంచలోహ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం.
హాజరుకానున్న మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య జిఎంఆర్ గ్రూప్ చైర్మన్ మల్లికార్జున్ రావు, ఎంపీ టిజి వెంకటేష్ పలువురు రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు. భారీగా ఇతర రాష్ట్రాల నుండి పెనుగొండ తరలివచ్చిన ఆర్యవైశ్యులు.Automobile13, Feb 2019, 1:43 PM IST
అడ్వెంచర్ల రైడింగ్... అదిరిపోయే ఫీచెర్లతో 'కవాసాకీ వెర్స్యేస్'
సాహస వంతులు దేశవ్యాప్తంగా పర్యటించడానికి వీలుగా కవాసాకీ మోటార్స్ ఇండియా నూతన మోడల్ బైక్ వెర్స్యేస్ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర మార్కెట్లో రూ.10.69 లక్షలుగా నిర్ణయించారు.
cars10, Feb 2019, 11:07 AM IST
మహీంద్రాకు డబుల్ బోనంజా.. ఎక్స్యూవీ, మర్రాజోల బుకింగ్ జోరు
దేశీయ ఆటోమొబైల్ మేజర్ మహీంద్రా అండ్ మహీంద్రా సంచలనాలు నెలకొల్పుతోంది. ఐదు నెలల క్రితం మహీంద్రా మర్రాజో పేరిట విడుదల చేసిన కొత్త మోడల్ కారు బుకింగ్స్ ఇప్పటికి 19 వేలు దాటాయి. ఇక ఈ నెల 14న విడుదల కానున్న ఎక్స్ యూవీ 300 కారు బుకింగ్స్ ఇప్పటికే 4000కు చేరాయి.
Automobile5, Feb 2019, 12:13 PM IST
మార్కెట్లోకి రెనాల్ట్ కొత్త క్విడ్ కారు.. బడ్జెట్ ధరకే
ఫ్రెంచ్ ఆటోమొబైల్ మేజర్ ‘రెనాల్డ్’ సరికొత్త మోడల్ చిన్న కారు ‘క్విడ్’ను సరికొత్త భద్రతా ఫీచర్లతో మార్కెట్లోకి ఆవిష్కరించింది. దాని ధర రూ.2.67 లక్షల నుంచి రూ.4.63 లక్షలుగా నిర్ణయించింది. భారత్ మార్కెట్లో అత్యధిక అమ్మకాలు గల మోడల్గా రెనాల్డ్ క్విడ్ నిలిచింది.
News3, Feb 2019, 10:56 AM IST
24న హువావే హై ఎండ్ ‘5జీ’ స్మార్ట్ ఫోన్
చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం ‘హువావే’ ‘5జీ’ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి ఈ నెలాఖరులో రానున్నది. ఈ నెల 24న బార్సిలోనాలో జరిగే ఎండబ్ల్యూసీ వేడుకలో ఈ ఫోన్ ఆవిష్కరించనున్నట్లు తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించింది. ఈ మేరకు బయటకు లైట్ వెలువరించే‘వీ’ షేప్లో ఫోన్ ఇమేజ్ను కూడా అప్లోడ్ చేసింది.
News28, Jan 2019, 12:45 PM IST
శాంసంగ్ ‘‘మిడిల్ క్లాస్ స్మార్ట్ఫోన్’’ లాంచింగ్ ఈ రోజే
చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ జియోమీకి దీటుగా దక్షిణ కొరియా మేజర్ శామ్ సంగ్ మధ్య తరగతి ప్రజలకు చౌక దరలో స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తెస్తోంది. ఎం10, ఎం20 పేర్లతో ఉత్పత్తి చేసిన ఈ ఫోన్లను సోమవారం భారత మార్కెట్ లోకి విడుదల చేయనున్నది.
Telangana26, Jan 2019, 10:12 AM IST
తెలంగాణ భవన్ లో కేటీఆర్ జాతీయ జెండా ఆవిష్కరణ (ఫొటోలు)
తెలంగాణ భవన్ లో కేటీఆర్ జాతీయ జెండా ఆవిష్కరణ (ఫొటోలు)
GADGET25, Jan 2019, 2:26 PM IST
వచ్చేనెలలో భారత మార్కెట్లో ‘రెడ్మీ నోట్ 7’
స్మార్ట్ ఫోన్ల తయారీలో సంచలనాలు నెలకొల్పిన జియోమీ.. దాని అనుబంధ సంస్థ రెడ్ మీ తాజాగా మరో ఉత్పత్తిని భారతదేశ మొబైల్ వినియోగదారులకు అందుబాటులోకి తేనున్నది.
cars25, Jan 2019, 11:56 AM IST
భారత్ మార్కెట్లోకి బెంజ్ వీ-క్లాస్.. రూ.68.40 లక్షల నుంచి మొదలు
భారతదేశ లగ్జరీ కార్ల విక్రయాల్లో నంబర్ వన్ కంపెనీగా పేరు తెచ్చుకున్న మెర్సిడెస్ బెంజ్.. తాజాగా మార్కెట్లోకి ‘వీ-క్లాస్’ మోడల్ కారును ఆవిష్కరించింది. ఇది ఎక్స్ప్రెషన్, ఎక్స్క్లూజివ్ వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంది.
cars21, Jan 2019, 1:56 PM IST
టాప్ మోడల్ కార్లపై భారీ ఆఫర్లు...ఆత్యాధునిక సదుపాయాలతో మార్కెట్లోకి
అగ్రశ్రేణి ఆటోమొబైల్ సంస్థలు భారతీయుడి మనస్సు దోచుకునేందుకు హ్యాచ్ బ్యాక్ మోడల్ కార్లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇటీవల విడుదల చేసిన మోడల్ కార్లలో వాడిన డిజైన్లతోపాటు సరికొత్త డిజైన్లు జత కలిపి మార్కెట్లో ఆవిష్కరించేందుకు రంగం సిద్దం చేశాయి.
GADGET16, Jan 2019, 11:48 AM IST
జియోమీతో పోటీకి సామ్సంగ్ రెడీ...అత్యంత తక్కువ ధరకే స్మార్ట్ఫోన్
దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శామ్సంగ్ మళ్లీ భారత స్మార్ల్ ఫోన్ల మార్కెట్లో అగ్ర స్థానంలోకి రావాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. అందులో భాగంగా ఎం’ సీరిస్ ఫోన్లను భారత విపణి కోసమే అభివృద్ధి చేసింది. ధర శ్రేణి రూ.10,000-20,000 మధ్య ఉంటుందని అంచనా. ఈ నెల 28వ తేదీన విడుదల చేయనున్నది.
News15, Jan 2019, 11:25 AM IST
హానర్ వ్యూ 20 బుకింగ్స్ నేటి నుంచే ప్రారంభం
హువావే సబ్ బ్రాండ్ హానర్ సంస్థ 48 మెగా పిక్సెల్తో కూడిన కెమెరాతో నూతన మోడల్ స్మార్ట్ ఫోన్ ‘హానర్ వ్యూ 20’భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నది. హానర్ విడుదల చేయనున్న తొలి పంజ్ హోల్ డిస్ స్లే ఫోన్ ఇదే.
Automobile14, Jan 2019, 11:44 AM IST