ఈవీఎంల మొరాయింపుతో ఓటర్ల పడిగాపులు (వీడియో)
హైదరాబాదులోని రామంతరపూర్ లో గలహైదరాబాదు పబ్లిక్ స్కూల్లో ఏర్పాటైన పోలింగు బూత్ లో ఈవీఎంలు మొరాయించాయి. దాంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అయినప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో వారు నిరీక్షించాల్సి వచ్చింది.
హైదరాబాదులోని రామంతరపూర్ లో గలహైదరాబాదు పబ్లిక్ స్కూల్లో ఏర్పాటైన పోలింగు బూత్ లో ఈవీఎంలు మొరాయించాయి. దాంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అయినప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో వారు నిరీక్షించాల్సి వచ్చింది.