సనత్నగర్ లో నామినేషన్ దాఖలు చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ (వీడియో)
సనత్నగర్ లో నామినేషన్ దాఖలు చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ (వీడియో)
హైదరాబాద్: సనత్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా అపద్ధర్మ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం నాడు నామినేషన్ దాఖలు చేశారు.
నామినేషన్ దాఖలు చేయడానికి ముందు తన తల్లి పాదాలకు నమస్కరించి తలసాని శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు సనత్ నగర్ నుండి ప్రారంభమై ఫతేనగర్ ఫ్లై ఓవర్ కింద నుండి ఎల్లమ్మ దేవాలయం చౌరస్తా మీదుగా అమీర్ పేట్ గురుద్వారా వరకు ర్యాలీ నిర్వహించారు. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.