Asianet News TeluguAsianet News Telugu

ప్రజా కూటమికి ఓటు: తెలంగాణ ప్రజలకు సోనియా వినతి(వీడియో)

తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఓటర్లకు విన్నవించారు.

తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఓటర్లకు విన్నవించారు.

డిసెంబర్ 7 వ తేదీన తెలంగాణలో మీ భవిష్యత్తు కోసం ఓట్లు వేస్తున్నారు. మీ ఓట్లు తెలంగాణ కోసమే కాదు మీ భవిష్యత్తు కోసం కూడ. ప్రజా కూటమి మీ గొంతుక అంటూ సోనియా గాంధీ ప్రజలకు ఓ వీడియో సందేశాన్ని పంపారు.

నాలుగున్నర ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నా వంతు ప్రయత్నం చేసినట్టు ఆమె గుర్తు చేశారు.ప్రజా కూటమికి ఓట్లు వేయాలని ఆమె కోరారు.