పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్: ఎగజిమ్ముతున్న నీరు (వీడియో)
బ్రేకింగ్ న్యూస్...
తాడూరు మండల కేంద్రంలో మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి వృధాగా పోతున్న నీరు,కల్వకుర్తి నుండి నాగర్ కర్నూల్ రోడ్డుపై ఎక్కడికక్కడ నిలిచిన వాహనాలు.
తాండూరు మండల కేంద్రంలో మిషన భగీరథ పైప్ లైన్ పగిలి నీరు వృధాగా పోతోంది. దాంతో కల్వకుకర్తి నుంచి నాగర్ కర్నూలు వరకు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.