Asianet News TeluguAsianet News Telugu

సిమెంటుతో నిర్మించిన ఎన్నికల చిహ్నాన్ని ఆవిష్కరించిన మంత్రి జగదీశ్వరరెడ్డి (వీడియో)

నల్లగొండ: సూర్యాపేట సమీపంలో టేకుమట్ల దగ్గర టీఆరెస్ కార్యకర్తలు, అభిమానులు సిమెంటుతో నిర్మించిన ఆ పార్టీ ఎన్నికల చిహ్నాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి సోమవారం ఆవిష్కరించారు.

సూర్యాపేట సమీపంలో టేకుమట్ల దగ్గర టీఆరెస్ కార్యకర్తలు, అభిమానులు సిమెంటుతో నిర్మించిన ఆ పార్టీ ఎన్నికల చిహ్నాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి సోమవారం ఆవిష్కరించారు.
తెలంగాణలో ఇటువంటి నిర్మాణం మొట్టమొదటిది. దాదాపు లక్ష రూపాయల వ్యయంతో 20 రోజులలో దీన్ని నిర్మించారు.తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల గుర్తు ఇలా సృజనాత్మక రూపం ఇవ్వడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

 

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం: నందమూరి హరికృష్ణ కన్నుమూత

తీరిక దొరికినప్పుడల్లా తోడల్లుడి నివాసానికి.. విషాదంలో తోట్లవల్లూరు

పోస్ట్ మార్టం పూర్తి..రేపే అంత్యక్రియలు.. ఎక్కడంటే

హరికృష్ణ మరణంతో విషాదంలో ‘‘ఆహ్వానం ’’