తెలంగాణలోని శంషాబాద్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ బాలికపై కామాంధుడు పదే పదే అత్యాచారం చేస్తూ వచ్చాడు. అత్యాచార దృశ్యాలను సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తూ వచ్చాడు.
హైదరాబాద్: తెలంగాణలోని శంషాబాద్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ బాలికపై కామాంధుడు పలుమార్లు అత్యాచారం చేశాడు. అత్యాచార దృశ్యాలను యువకుడు సెల్ ఫోన్ ద్వారా చిత్రీకరించాడు. బెదిరింపులకు పాల్పడుతూ బాలికపై కామాంధుడు అత్యాచారం చేస్తూ వచ్చాడు.
విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామని నిందితుడు బాలికను బెదిరిస్తూ వచ్చాడు. అంతేకాకుండా తన వద్ద గన్ ఉందని, దాంతో తల్లిదండ్రులను కాల్చేస్తానని కూడా బెదిరిస్తూ వచ్చాడు. దీంతో బాలిక మౌనంగా ఉండిపోతూ వచ్చింది.
చివరకు విషయం బయటకు రావడంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని ఉత్తరప్రదేశ్ రాష్్డటరానికి చెందిన గోపిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 22, 2020, 10:58 AM IST