Asianet News TeluguAsianet News Telugu

పంచాయతీ ఎన్నికలు: ఓటేసిన ఈటెల (వీడియో)

పంచాయతీ ఎన్నికలు: ఓటేసిన ఈటెల

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది కీలకమైందని మాజీ మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆయన బుధవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

సర్పంచుల తోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని, గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్ర రాష్ట్రం ప్రగతిపథంలో నడుస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కులు వినియోగించుకోవాలని సూచించారు మండలంలో గ్రామాల అభివృద్ధి కోసం పని చేసే వారిని విజయం వైపు నడిపించాలని సూచించారు.