మంత్రి కేటీఆర్ ను కలిసిన భూమా అఖిలప్రియ
మంత్రి కేటీఆర్ ను కలిసిన భూమా అఖిలప్రియ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి భూమా అఖిల ప్రియ త్వరలో పెళ్లికూతురు కానున్న విషయం తెలిసిందే. తన స్నేహితుడు భార్గవ్ తో అఖిల ప్రియ వివాహం జరగనుంది . ప్రస్తుతం మంత్రి అఖిల పెళ్లి పనుల్లో బిజీగా ఉంది.
ఈ క్రమంలోనే మంత్రి అఖిల ప్రియ తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ను కలిసింది .తనకు కాబోయే భర్త భార్గవ్ తో కలిసి హైదరాబాద్ లో తన వివాహానికి రావాల్సిందిగా మంత్రి కేటీఆర్ ను ఆహ్వానించింది . భార్గవ్ మాజీ డీజిపి సాంబశివరావు అల్లుడు . అఖిలప్రియకు ఇది రెండో వివాహం. మొదటి భర్తతో మనస్పర్థల కారణంగా అఖిలప్రియ విడిపోయారు.
Congratulated Tourism Minister from Andhra Pradesh @bhuma_akhila Garu who called on me along with her fiancé Bhargav to extend an invitation to her wedding
— KTR (@KTRTRS) May 24, 2018
Her mother Late Smt. Shobha Nagireddy Garu was my colleague in AP Legislative assembly from 2009-14 pic.twitter.com/h2lGHASmvx