May 15, 2025, 2:04 PM IST
వరంగల్ పర్యటనలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్ కాళ్లను తెలంగాణ మహిళలు కడగటం వివాదాస్పదంగా మారింది. ఇది మన సాంప్రదాయమని కాంగ్రెస్ అంటుంటే... తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసారని బిఆర్ఎస్ అంటోంది.
May 14, 2025, 8:04 AM IST
భారత్, పాకిస్థాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తత వాతావరణాన్ని తానే చల్లబరిచినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలుసార్లు చెబుతోన్న విషయం తెలిసిందే. కాల్పులు ఆపకపోతే ఇరు దేశాలతో వ్యాపారాన్ని ఆపేస్తానని వార్నింగ్ ఇచ్చినట్లు కూడా ట్రంప్. అయితే ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఓ రేంజ్లో మండిపడుతోంది.
May 7, 2025, 10:27 AM IST
ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై భారత ఆర్మీ జరిపిన దాడులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికరంగా రియాక్ట్ అయ్యారు. అంతేకాదు హైదరాబాద్ లో అత్యవసర సమావేశం ఏర్పాటుచేసారు.
May 6, 2025, 4:18 PM IST
పహల్గాంలో ఉగ్రదాడికి మూడురోజుల ముందే ప్రధాని నరేంద్ర మోదీకి ఈ విషయం తెలుసని కాంగ్రెస్ జాతీయాధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యల చేసారు.
May 2, 2025, 12:01 AM IST
Manakondur MLA Kavvampally Satyanarayana: మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ సత్యనారాయణ ఒక వైద్యుడు. ఆయన వారానికి మూడుసార్లు నియోజకవర్గంలోని గ్రామాలు సందర్శించి ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా వింటారు. వాటి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు 'ఎమ్మెల్యే ఆన్ వీల్స్' ను ప్రారంభించారు.
May 1, 2025, 4:26 PM IST
Union Minister Kishan Reddy compares Congress party to a dog: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీని కుక్కతో పోల్చారు. కిషన్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
May 1, 2025, 12:34 PM IST
కేంద్ర ప్రభుత్వ కులగణన నిర్ఱయంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ క్రెడిట్ మొత్తం తమ నాయకుడు రాహుల్ గాంధీకే దక్కుతుందని పేర్కొన్నారు. కుల గణన విషయంలో కేంద్రం తమ సలహాలు తీసుకోవాలని రేవంత్ కోరారు.
Apr 30, 2025, 9:14 PM IST
పహల్గాం దాడిలో చనిపోయిన వారికి అమరుల హోదా ఇవ్వాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. దోషులకు కఠిన శిక్ష పడాలని, ప్రతిపక్షాలు ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నాయని ఆయన అన్నారు.
Apr 30, 2025, 8:59 PM IST
స్వాతంత్య్రం అనంతరం తొలిసారిగా దేశవ్యాప్త కులగణనకు కేంద్రం ఆమోదం తెలిపింది. జనాభా లెక్కలతోపాటు ఈ గణన జరుగుతుంది. ఈ ఢాటా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలుసా?
Apr 30, 2025, 7:48 PM IST
కేంద్ర కెబినెట్ జనాభా లెక్కలతో పాటే కులగణన చేపట్టాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు.
Apr 30, 2025, 7:48 AM IST
సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రమాదం జరిగింది. మంగళవారం కురిసిన భారీ వర్షానికి గోడకూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దీంతోపాటు భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తత వాతవరణానికి సంబంధఇంచిన అప్డేట్స్, ఈ రోజు ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలన్నీ ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
Apr 29, 2025, 5:33 PM IST
తెలంగాణ రాష్ట్ర పర్యాటక, యువజనశాఖ కార్యదర్శి పనిచేస్తున్న స్మితా సభర్వాల్ గత కొంతకాలంగా వివాదాల్లో ఉంటూ వస్తున్నారు. ఆమె బీఆర్ఎస్కు అనుకూలంగా పనిచేస్తోందని కాంగ్రెస్ మంత్రులు ఆరోపిస్తున్న పరిస్థితి. ఈక్రమంలో ఇటీవల ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయంపై ఏఐకి చెందిన ఫొటోని షేర్ చేసి వివాదాల్లో నిలిచారు. ఈ నేపథ్యంలో ఆమెను వేరే శాఖకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. ఈక్రమంలో మరోసారి ఆమె సంచలన ట్వీట్ చేశారు.
Apr 29, 2025, 11:35 AM IST
జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి నేపథ్యంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రధాని మోదీని కోరింది. ఈ విషయమై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ, ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు.
Apr 29, 2025, 12:46 AM IST
Siddaramaiah Attempts to Slap Police Officer: బెళగావిలో జరిగిన ర్యాలీలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ను చెంపదెబ్బ కొట్టడానికి చేయి పైకెత్తినట్లు చూపించే వీడియోను జేడీఎస్ షేర్ చేసింది.
Apr 28, 2025, 3:11 PM IST
కేసీఆర్ వరంగల్ సభలో కాంగ్రెస్ పై చేసిన విమర్శలకు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో చర్చించాలని, తెలంగాణను అప్పులపాలు చేసింది కేసీఆరే అని ఆరోపించారు. పథకాల అమలులో కమిట్మెంట్ తో ఉంటామన్నారు. ఈ క్రమంలో సొంతపార్టీ ఎమ్మెల్యేలకు సీఎం స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.