అర్జున అవార్డు కి షమీ, పూనమ్, బుమ్రా, జడేజాల పేర్లు
భారత క్రికెటర్లు మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, పూనమ్ యాదవ్, రవీంద్ర జడేజా పేర్లను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అర్జున అవార్డ్కు ప్రతిపాదించింది.
భారత క్రికెటర్లు మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, పూనమ్ యాదవ్, రవీంద్ర జడేజా పేర్లను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అర్జున అవార్డ్కు ప్రతిపాదించింది. ఇందుకు సంబంధించిన సిఫార్సును భారత ప్రభుత్వానికి పంపించింది.
కాగా అర్జున అవార్డుకు ప్రతిపాదించిన క్రికెటర్లలో ముగ్గురు పురుషుల జట్టుకు చెందిన వారు కాగా మహిళా జట్టు నుంచి పూనమ్ యాదవ్ ఎంపిక కావడం విశేషం.