వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పటివరకు జాబితాల్లో పేరున్న అభ్యర్థుల్లో కొత్త కన్ ఫ్యూజన్ మొదలయ్యింది.
Andhra Pradesh Feb 24, 2024, 2:58 PM IST
చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి అన్నారు.... వైఎస్ జగన్ వచ్చి మూడు రాజధానులు అన్నాడు... కానీ చివరకు మళ్ళీ హైదరాబాద్ నే ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.
Andhra Pradesh Feb 15, 2024, 12:27 PM IST
వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి ఉమ్మడి రాజధానిపై చేసిన వ్యాఖ్యలు తెలుగు రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యల వెనుక జగన్ వ్యూహం వుందన్నట్లుగా పరిశీలకులు అంటున్నారు.
Andhra Pradesh Feb 15, 2024, 2:20 AM IST
వైసీపీ, ఏపీ సీఎం వైఎస్ జగన్పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. రాష్ట్రంలో కనీసం పర్యటించకుండానే బిల్డింగ్లు, రోడ్లు లేవని షర్మిల చెబుతున్నారా అంటూ ఆయన ప్రశ్నించారు.
Telangana Jan 21, 2024, 9:31 PM IST
ఆంధ్రప్రదేశ్ నుంచి త్వరలో ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలకు వైసీపీ తమ అభ్యర్ధులను ఖరారు చేసింది. మీడియాలో వస్తున్న కథనాలను బట్టి వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు (ఎస్సీ), జంగాలపల్లి శ్రీనివాస్ (బలిజ)లను రాజ్యసభకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
Andhra Pradesh Jan 9, 2024, 7:35 PM IST
షర్మిల కాంగ్రెస్లో చేరుతున్నట్లు తనకు ఎలాంటి సమాచారం లేదని.. తెలంగాణ ఎన్నికల సమయంలోనే షర్మిల కాంగ్రెస్లో చేరతారని ప్రచారం జరిగిందని సుబ్బారెడ్డి తెలిపారు. షర్మిల కాంగ్రెస్లోకి వెళ్లినా వైసీపీకి ఎలాంటి ఇబ్బందులు ఉండవని.. సీఎం చేసే అభివృద్ది కార్యక్రమాలే తమకు విజయాన్ని అందిస్తాయన్నారు.
Andhra Pradesh Jan 2, 2024, 5:04 PM IST
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాతో వైసీపీలో కలకలం రేగింది . రాష్ట్రవ్యాప్తంగా వైసీపీలో చాలా మార్పులు వుండబోతున్నాయని వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక పరిస్ధితుల దృష్ట్యా మార్పులు, చేర్పులు చేస్తున్నామన్నారు .
Andhra Pradesh Dec 12, 2023, 6:18 PM IST
గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి వచ్చే ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే ఏ స్థానం నుండి పోటీ చేస్తారనే విషయమై ఆయన స్పష్టత ఇవ్వలేదు.
Andhra Pradesh Nov 14, 2023, 12:02 PM IST
ఈ నెల 26 నుండి వైఎస్ఆర్సీపీ బస్సు యాత్ర ను నిర్వహిస్తున్నట్టుగా ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. బస్సు యాత్రను విజయవంతం చేయాలని కోరారు.
Andhra Pradesh Oct 22, 2023, 11:02 AM IST
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశ్యం వైసీపీకి లేదని మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. మద్యం, ఇసుక పాలసీలపై ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
Telangana Oct 10, 2023, 4:18 PM IST
అక్టోబర్ 15న విశాఖ రాజధానిని స్వాగతిస్తూ భారీ కార్యక్రమం చేపడతామన్నారు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి. విశాఖలో సీఎం కార్యాలయంతో సహా భవనాలన్నీ సిద్ధమయ్యాయని సుబ్బారెడ్డి వెల్లడించారు.
Andhra Pradesh Sep 23, 2023, 2:19 PM IST
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్పై ప్రజలు ఎవరూ సానుభూతి చూపడం లేదని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
Andhra Pradesh Sep 21, 2023, 2:17 PM IST
విశాఖ నుంచే వైసీపీ రాష్ట్ర వ్యవహారాలు కొనసాగుతాయన్నారు ఆ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ రాకతో ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోతుందని.. విశాఖకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వస్తుందని ఆయన పేర్కొన్నారు.
Andhra Pradesh Sep 20, 2023, 9:13 PM IST
టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ కీలక నేతగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి తాజాగా నిర్వహించిన ప్రెస్మీట్ హాట్ టాపిక్గా మారింది.
Andhra Pradesh Aug 25, 2023, 1:30 PM IST
వైఎస్ జగన్ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు వైసీపీ నేత, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. ఆయన ఎన్ని పర్యటనలు చేసినా రాష్ట్రంలో మళ్లీ గెలిచేది వైసీపీయేనని సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Andhra Pradesh Aug 18, 2023, 5:58 PM IST