ఇటీవల వెలువడిన సివిల్స్ ఫలితాల్లో తెలుగమ్మాయి అనన్య రెడ్డి ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ సాధించింది. అమ్మాయిల విషయంలో ఆమెదే టాప్ ర్యాంక్. అయితే ఆమె విజయం వెనక టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ వున్నాడట..
SPORTS Apr 18, 2024, 12:40 PM IST
Uday Krishna Reddy: తాజాగా యూపీఎస్సీ ప్రకటించిన సివిల్స్ పరీక్షా ఫలితాల్లో ఓ అరుదైన విషయం వెలుగులోకి వచ్చింది. ఏపీలోని సింగరాయకొండ మండలం ఊళ్లపాలేనికి చెందిన మూలగాని ఉదయ్కృష్ణారెడ్డి అనే యువకుడు సివిల్స్ ఫలితాల్లో 780వ ర్యాంక్ సాధించి అఖిల భారత సర్వీసు ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. అయితే.. ఆయన అసాధారణ విజయం వెనుక ఓ అవమాన ఘటన ఉంది.ఆ కథేంటో తెలుసుకుందాం..
Andhra Pradesh Apr 17, 2024, 7:33 PM IST
తాజాగా యూపీఎస్సీ ప్రకటించిన సివిల్స్ పరీక్షా ఫలితాల్లో ఓ అరుదైన విషయం వెలుగులోకి వచ్చింది. ఏపీలోని సింగరాయకొండ మండలం ఊళ్లపాలేనికి చెందిన మూలగాని ఉదయ్కృష్ణారెడ్డి అనే యువకుడు సివిల్స్ ఫలితాల్లో 780వ ర్యాంక్ సాధించి అఖిల భారత సర్వీసు ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. అయితే.. ఆయన అసాధారణ విజయం వెనుక ఓ అవమాన ఘటన ఉంది.ఆ కథేంటో తెలుసుకుందాం..
Andhra Pradesh Apr 17, 2024, 7:21 PM IST
అతడికి కష్టాలు కొత్తేమీ కాదు... అందుకే మంచి ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి మరికొన్ని రోజులు కష్టాలు పడ్డాడు. దాని ఫలితమే ప్రస్తుతం సాధించిన సివిల్స్ ర్యాంక్. ఇలా సివిల్స్ సాధించిన ఓ తెలుగుతేజం విజయగాధ ఇది...
Andhra Pradesh Apr 17, 2024, 6:29 PM IST
యావత్ తెలంగాణ సమాజం గర్వించేలా సివిల్స్ సర్వీసెస్ 2023 ఫలితాల్లో ఆలిండియా థర్డ్ ర్యాంక్ సాధించింది మన తెలంగాణ బిడ్డ అనన్య రెడ్డి. దీంతో శభాష్ తల్లీ... అంటూ అందరూ అభినందిస్తున్నారు.
Telangana Apr 17, 2024, 8:44 AM IST
ఎలాగైనా ఐఏఎస్ సాధించాలన్న తపనతో ఎన్నో ఛాలెంజ్ లను ఎదుర్కొంది. సినిమాలు, టీవీ షోలలో చైల్డ్ ఆర్టిస్ట్గా నుంచి..
Entertainment Mar 3, 2024, 12:10 PM IST
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1056 పోస్టుల కోసం UPSC CSE నోటిఫికేషన్ 2024ను విడుదల చేసింది. యూపీఎస్ సీ అర్హత ప్రమాణాలు, సిలబస్, పరీక్షా సరళి, పరీక్ష తేదీ, ఖాళీలు ఇతర వివరాలు ఇవే...
NATIONAL Feb 21, 2024, 9:27 AM IST
CM Revanth Reddy: గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి న్యూ ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి రెండు రోజుల పాటు బిజీబిజీగా గడిపారు. ఢిల్లీ పర్యటనలో వరుసగా కేంద్ర మంత్రులను, UPSC చైర్మన్ తో భేటీ అయ్యారు.
Telangana Jan 6, 2024, 3:14 AM IST
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనితో శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా టీఎస్ పీఎస్సీ ప్రక్షాళన పై సుధీర్ఘంగా చర్చించారు.
Telangana Jan 5, 2024, 4:42 PM IST
తెలంగాణలో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.
Telangana Jan 5, 2024, 12:32 PM IST
Uttam Kumar Reddy: ఉద్యోగాలను భర్తీ చేయడంలో కేసీఆర్ సర్కార్ ఘోరంగా విఫలం అయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. భవిషత్యులో అలాంటి తప్పిదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Telangana Jan 5, 2024, 5:08 AM IST
సివిల్ సర్వీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి ఆర్థిక సహకారం అందించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వేయి మంది సివిల్ అభ్యర్థులకు పది నెలలపాటు నెలకు రూ. 7,500 చొప్పున స్టైపెండ్ అందించాలని నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్రమంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రకటించారు.
NATIONAL Oct 14, 2023, 8:24 PM IST
ప్రపంచ వాణిజ్యంలో భారత్ నేడు కేంద్ర బిందువుగా మారుతోంది ఈ నేపథ్యంలో g20 సమావేశాలు ప్రత్యేక ఆకర్షణను తేనున్నాయి ముఖ్యంగా భారత్ రాబోయే సవాళ్లను అధిగమించడానికి అలాగే ప్రపంచ వాణిజ్యంలో తన సత్తా చాటేందుకు ఈ సమావేశాలు తోడ్పడునున్నాయి.
business Sep 5, 2023, 1:32 PM IST
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్-3 విజయవంతమైన ల్యాండింగ్ తర్వాత. చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో సక్సెస్ ఫుల్ గా అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ అవతరించింది. ISRO, ఇప్పటికే అంతరిక్ష పరిశోధన , అన్వేషణలో ప్రపంచంలోనే బలమైన ముద్ర వేసింది. ప్రపంచంలోని ఎలైట్ స్పేస్ ఏజెన్సీలలో ఒకటిగా ఇస్రో పేరు సంపాదించింది.
business Sep 1, 2023, 11:06 AM IST
చంద్రయాన్ - 3 మిషన్ ద్వారా భారత్ మరో సూపర్ పవర్ కాబోతోందా .. అవుననే డిఆర్డిఓకు చెందిన శాస్త్రవేత్త అంటున్నారు. చంద్రుని మీద ఉన్నటువంటి హీలియం 3 భారత్ చేతికి చిక్కినట్లయితే. ఇక అమెరికా చైనా దేశాల సైతం వెనక్కు నెట్టవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు.
business Aug 23, 2023, 3:36 PM IST