కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు వెళ్లే భక్తులకు కొత్త సమస్య వచ్చిపడింది. కానీ కొందరు భక్తులు తెలివిగా ఆలోచించి గోనె సంచులతో ఆ సమస్య నుండి తప్పించుకున్నారు... ఇంతకూ శ్రీవారి భక్తుల సమస్య ఏంటంటే....
Andhra Pradesh Apr 8, 2024, 3:44 PM IST
పెళ్లైన, పదేళ్లకు రామ్ చరణ్ - ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ క్లింకార (Klin Kaara) జన్మించిన విషయం తెలిసిందే. అయితే మెగా ప్రిన్సెస్ పుట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా దర్శించుకున్న ఆలయం ఏదనేది ఆసక్తికరంగా మారింది.
Entertainment Mar 27, 2024, 12:04 PM IST
శ్రీవారిని దర్శించుకున్న లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్, భువనేశ్వరి ఇతర కుటుంబసభ్యులు
Andhra Pradesh Mar 21, 2024, 12:42 PM IST
తిరుమల నడక దారిలో చిన్నారి లక్షితపై దాడి చేసిన చిరుతను అధికారులు గుర్తించారు.
Andhra Pradesh Mar 20, 2024, 11:10 AM IST
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్యే, ఎంపీ లేఖలను పరిగణలోకి తీసుకోకూడదని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని ప్రజా ప్రతినిధులు గౌరవించాలని, తమకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది.
Andhra Pradesh Mar 16, 2024, 9:28 PM IST
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధరలను ఎట్టి పరిస్ధితుల్లో తగ్గించేది లేదన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. బ్రహ్మోత్సవాలు , వైకుంఠ ఏకాదశి తదితర పర్వదినాల్లో తప్పించి మిగిలిన సమాయాల్లో ఎన్ని లడ్లు కావాలంటే అన్ని పొందవచ్చన్నారు.
Andhra Pradesh Mar 2, 2024, 9:17 PM IST
అయోధ్య రాములోరికి (ayodhya balak ram) తిరుమల వెంకన్న (tirumala tirupati venkateswara swamy) సాయం అందించారు. క్యూ లైన్ల నిర్వహణ, భక్తుల క్రమబద్ధీకరణ వంటి విషయాలపై టీటీడీ (TTD) అధికారులు, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు (Shri Ram Janmabhoomi Teerthkshetra Trust) ప్రతినిధులకు అవగాహన కల్పించారు.
NATIONAL Feb 18, 2024, 8:26 AM IST
టీటీడీ (TTD) చరిత్రలోనే మొదటి సారిగా వార్షిక బడ్జెట్ రూ.5 వేల కోట్లు దాటింది. సోమవారం నిర్వహించిన టీటీడీ (Tirumala tirupati devasthanam) బోర్డు సమావేశం రూ. 5,141.74 కోట్ల బడ్జెట్ అంచనాలకు ఆమోద ముద్ర వేసింది.
Andhra Pradesh Jan 30, 2024, 12:53 PM IST
Telangana Congress: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో జోరు మీద ఉన్న తెలంగాణ కాంగ్రెస్ తదుపరి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేసే అవకాశం ఉంది. ఈ ప్లాన్ ప్రకారం తెలంగాణ కాంగ్రెస్లోని మంత్రులు, సీనియర్ నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి . పొరుగు రాష్ట్రంలో బ్యాచ్ల వారీగా సీనియర్ మంత్రులు, అనుభవజ్ఞులైన నాయకులను ప్రచారంలో పాల్గొనే అవకాశం లేకపోలేదు.
Telangana Jan 27, 2024, 4:46 AM IST
వైసిపి నాయకులు, అధికారులతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ అర్చకులు కూడా సీఎం జగన్ ను కలిసారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎంకు వేదాశీర్వచనం అందించారు.
Andhra Pradesh Jan 1, 2024, 2:35 PM IST
తిరుమల మెట్ల మార్గంలో మరో సారి చిరుత కదలికలను ఫారెస్టు అధికారులు గుర్తించారు. అక్కడ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుతతో పాటు ఎలుగుబంటి కూడా సంచరిస్తున్నట్టు తెలుసుకున్నారు.
Andhra Pradesh Dec 30, 2023, 11:05 AM IST
మాజీ ఎంపీ, టిడిపి మాజీ ఛైర్మన్ ఆదికేశవులు నాయుడు మనవరాలు చైతన్య జనసేన పార్టీలో చేరారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆమెకు జనసేన కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు.
Andhra Pradesh Dec 28, 2023, 9:18 AM IST
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పాలక మండలి సమావేశం మంగళవారం టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. క్షురకులుగా విధులు నిర్వర్తిస్తున్న వారికి నెలకు రూ.20 వేల కనీసం వేతనం, పెద్ద జీయర్ మఠానికి ప్రతి ఏటా రూ.60 లక్షలు, చిన్న జీయర్ మఠానికి రూ.40 లక్షల అదనపు ఆర్ధిక సాయం అందించాలని నిర్ణయించింది.
Andhra Pradesh Dec 26, 2023, 5:05 PM IST
తిరుమలలో శ్రీవారి సర్వదర్శనం విషయమై గందరగోళం నెలకొంది. శుక్రవారం టికెట్లు లేకుండా సర్వదర్శనానికి వచ్చిన భక్తులను క్యూలైన్లలోకి అనుమతించకపోవడంతో వివాదం మొదలైంది. వాస్తవానికి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం టోకెన్లు లేకపోయినా సర్వదర్శనానికి అనుమతిస్తామని టీటీడీ ప్రకటించింది.
Andhra Pradesh Dec 22, 2023, 6:13 PM IST
తెలంగాణలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో లీడర్లు, క్యాడర్ తీవ్ర ఆగ్రహంలో ఉన్నది. అసలు రాష్ట్రంలో పార్టీ భవిష్యత్ పైనా వారిలో నమ్మకాలు సడలుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ ముఖ్యనేతలు ఎన్టీఆర్ భవన్లో సమావేశమై భవితవ్యంపై చర్చలు చేశారు.
Telangana Dec 10, 2023, 12:25 AM IST