అమరావతి రైతులు, మహిళల రాజధాని ఉద్యమం నేపథ్యంలో తెరకెక్కిన రాజధాని ఫైల్స్ మూవీ విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. ఆ మూవీని ఏపీలో ప్రదర్శించేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.
Andhra Pradesh Feb 16, 2024, 12:39 PM IST
‘రాజధాని ఫైల్స్’ ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. కానీ అర్ధాంతరంగా నిలిపోయింది. అమరావతి రైతుల కష్టాలపై చిత్రీకరించిన ఈ సినిమాను రెవెన్యూ అధికారులు వచ్చి అడ్డుకున్నారు.
Entertainment Feb 15, 2024, 3:08 PM IST
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని వివాదం ఇప్పట్లో తేలేలా కనిపంచడంలేదు. ఇప్పటికే అమరావతి, విశాఖపట్నం, కర్నూల్ ఏపీ రాజధానుల లిస్ట్ లో వుండగా తాజాగా మరోపేరు తెరపైకి వచ్చింది.
Andhra Pradesh Feb 15, 2024, 1:51 PM IST
చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి అన్నారు.... వైఎస్ జగన్ వచ్చి మూడు రాజధానులు అన్నాడు... కానీ చివరకు మళ్ళీ హైదరాబాద్ నే ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.
Andhra Pradesh Feb 15, 2024, 12:27 PM IST
‘రాజధాని ఫైల్స్’ ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. ఏపీలోని అమరావతి రైతులు రాజధానుల పోరాటం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే తాజాగా.. మూడు క్యాపిటల్స్ పై తాజాగా దర్శకుడు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
Entertainment Feb 15, 2024, 10:18 AM IST
రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రానికి హైద్రాబాద్ ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా నిర్ణయించారు. అయితే ఉమ్మడి రాజధాని గడువును పెంచాలని వైఎస్ఆర్సీపీ కోరుతుంది.
Andhra Pradesh Feb 13, 2024, 10:10 AM IST
మూడు రాజధానులను నిరసిస్తూ అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనలు 1500 రోజులకు చేరుకున్నాయి.
Andhra Pradesh Jan 25, 2024, 12:21 PM IST
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి నుండి ప్రభుత్వ కార్యాలయాలను తరలించకుండా హైకోర్టు స్టేటస్ కో విధించింది. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ న్యాయవాది దాఖలుచేసిన పిటిషన్ ను కూడా న్యాయస్ధానం తిరస్కరించింది.
Andhra Pradesh Dec 28, 2023, 2:30 PM IST
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంలో గందరగోళం మొదలయి నేటితో నాలుగేళ్ళు పూర్తవుతోంది. మూడు రాజధానుల ప్రకటనను సరిగ్గా ఇదేరోజు అంటే డిసెంబర్ 17, 2019లో సీఎం జగన్ అసెంబ్లీలో చేసారు.
Andhra Pradesh Dec 17, 2023, 12:46 PM IST
పవన్ అజ్ఞాతవాసి.. నాదెండ్ల మనోహర్ అజ్ఞానవాసి అని సెటైర్లు వేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్ . టీడీపీ , జనసేనలు నగరంపై దుష్ప్రచారం చేస్తున్నాయని గుడివాడ మండిపడ్డారు.
Andhra Pradesh Dec 13, 2023, 7:10 PM IST
విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి నేతలు రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించడం లేదని జగన్ సర్కార్ పేర్కొంది
Andhra Pradesh Dec 12, 2023, 7:08 PM IST
పాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానుల ఏర్పాటుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పునరుద్ఘాటించారు.
Andhra Pradesh Aug 16, 2023, 10:49 AM IST
సెప్టెంబర్లో సీఎం జగన్ విశాఖ రాకుండా ఎవరూ అడ్డుకోలేరని తేల్చిచెప్పారు మంత్రి గుడివాడ అమర్నాథ్. జగన్ విశాఖ రారంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhra Pradesh Apr 20, 2023, 4:34 PM IST
బీజేపీ నేత ఆదినారాయన రెడ్డి ,సీఎం జగన్మోహన్ రెడ్డిని దుర్బాష లాడుతూ చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూతాళ్లాయపాలెం జంక్షన్ వద్ద బీజేపీ నేతలను అడ్డుకోవడం జరిగింది.
Andhra Pradesh Apr 1, 2023, 9:58 AM IST
వైఎస్సార్ తెలంగాణ పార్టీ నుండి ఇటీవలే సస్పెండ్ అయిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అమరావతి ఉద్యమానికి తన సంపూర్ణ మద్దతు తెలియజేసారు.
Andhra Pradesh Mar 31, 2023, 1:05 PM IST