LPG Cylinder Subsidy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ పలు హామీలు ఇచ్చింది. దీనిలో భాగంగా రూ.500 సిలిండర్ ను అందిస్తోంది.
Telangana Mar 15, 2024, 6:50 AM IST
ఎస్ఐబీలో పనిచేసిన ప్రణీత్ రావుపై తెలంగాణ సర్కార్ వేటేసింది. ప్రణీత్ రావుపై గతంలో రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
Telangana Mar 5, 2024, 1:53 PM IST
పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క ఎంపీ స్థానం కేటాయించాలని సీపీఐ కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరుతుంది.
Telangana Mar 5, 2024, 8:21 AM IST
గత ఏడాది నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను కేసీఆర్ పార్టీ నేతలకు వివరించారు.
Telangana Mar 4, 2024, 8:40 AM IST
తెలంగాణ నుండి కాంగ్రెస్ అగ్రనేతను పోటీ చేయాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు.
Telangana Feb 27, 2024, 11:15 AM IST
CM Revanth Reddy:కాళేశ్వరం కుంభకోణంపై త్వరలో జ్యుడీషియల్ విచారణ ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తుల నేతృత్వంలో న్యాయ విచారణ జరిపించి దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు
Telangana Feb 24, 2024, 12:12 AM IST
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై పోస్టు మార్టం రిపోర్టులో కీలక విషయాలు వెలుగు చూశాయి.
Telangana Feb 23, 2024, 3:15 PM IST
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత పార్థీవదేహనికి పలువురు బీఆర్ఎస్ నేతలు నివాళులర్పించారు.
Telangana Feb 23, 2024, 1:57 PM IST
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత పార్థీవదేహన్ని స్వగృహనికి తరలించారు.
Telangana Feb 23, 2024, 12:18 PM IST
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ప్రయాణించిన కారు అతి వేగంతో ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. అతి వేగం కూడ ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు అభిప్రాయపడుతున్నారు.
Telangana Feb 23, 2024, 10:07 AM IST
తండ్రి మరణించిన ఏడాదికే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణించారు. తండ్రి, కూతురు కూడ ఫిబ్రవరి మాసంలో మరణించారు.
Telangana Feb 23, 2024, 9:27 AM IST
రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల నుండి విజయ సంకల్ప యాత్రలను బీజేపీ ప్రారంభించింది.
Telangana Feb 20, 2024, 3:24 PM IST
పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తుంది. ఈ మేరకు విజయ సంకల్ప యాత్రలకు ఆ పార్టీ ప్రారంభిస్తుంది.
Telangana Feb 20, 2024, 10:35 AM IST
Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ మధ్యంతర బడ్జెట్ సమావేశాలు ముగిశాయి.ఈ సమావేశంలో రెండు తీర్మానాలు, మూడు బిల్లులకు ఆమోదం లభించింది. సమావేశాల్లో 59 మంది సభ్యులు పాల్గొన్నారు.
Telangana Feb 18, 2024, 8:10 AM IST
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో నిపుణుల కమిటీ సూచనలను కేసీఆర్ సర్కార్ తొక్కిపెట్టిందని రేవంత్ రెడ్డి విమర్శించారు.
Telangana Feb 17, 2024, 3:23 PM IST