మొబైల్ ఫోన్లలో డాటా చౌర్యం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. వివిధ మార్గాల్లో మన మొబైల్స్ డాటా చోరీకి గురవుతుంటుంది.... ఇలాంటి ఓ మార్గమే తాజాగా కొన్ని ఫోన్లలో కనుగొనబడింది.
Tech News Apr 25, 2024, 2:24 PM IST
చైనా స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నథింగ్ టెక్నాలజీ స్మార్ట్ఫోన్ తర్వాత సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఇయర్ బడ్స్ను లాంచ్ చేసింది.
Technology Apr 23, 2024, 3:58 PM IST
నిపుణులు ఈ టెక్నాలజీని తప్పుడు ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించవచ్చని సూచిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అభివృద్ధి ప్రస్తుతం మానవులు చేస్తున్న ఎన్నో పనులను ప్రమాదానికి గురి చేస్తుందని నిపుణులు భయపడుతున్నారు.
Technology Apr 22, 2024, 3:10 PM IST
Fact-check: ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యం కాదని భారత ఎన్నికల సంఘం మరో సారి స్పష్టం చేసింది. ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని చూపిస్తున్న వీడియో ఫేక్ అని తెలిపింది.
NATIONAL Apr 16, 2024, 6:03 PM IST
బూటకపు ఎన్కౌంటర్స్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రజనీకాంత్ ఓ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నారు
Entertainment Apr 14, 2024, 3:13 PM IST
హై-క్వాలిటీ ఆడియోతో రైడ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి హర్మాన్ కార్డాన్తో ఈథర్ పార్ట్నర్ షిప్ కుదుర్చుకుంది. మ్యూజిక్ కాకూండా రైడర్ ముఖ్యమైన సౌండ్స్ వినగలిగేలా హెల్మెట్ ని ఈథర్ రూపొందించింది.
Automobile Apr 9, 2024, 5:53 PM IST
ఆచార్య విద్యాసంస్థలు నేటి యువతకు బంగారు భవిష్యత్ ను అందిస్తున్నాయి. విద్యారంగానికి, వ్యాపార రంగానికి మధ్యన వారధిగా నిలుస్తూ యువ నాయకులను తయారుచేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో తమ విద్యార్థులను తీర్చుదిద్దుతోంది ఆచార్య.
NATIONAL Apr 8, 2024, 11:19 AM IST
మనం కొంచెం ప్రయత్నిస్తే.. ఎలాంటి ఒత్తిడిని అయినా... తరిమివేయవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ఒత్తిడి ని అధిగమించడానికి ఏం చేయాలి..?
Lifestyle Apr 6, 2024, 12:58 PM IST
ఢిల్లీలో ఆటోలో ప్రయాణించిన వ్యక్తికి రూ. 7 కోట్లు చెల్లించాలని బిల్లు రావడంతో షాకయ్యాడు. టెక్నికల్ సమస్యతో ఈ ఘటన చోటు చేసుకుందని గుర్తించారు.
NATIONAL Apr 2, 2024, 10:30 AM IST
శాంసంగ్ లేటెస్ట్ టెక్నాలజీతో ఏ55, ఏ35 స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. ఈ ఫోన్ నీటిలో పడినా, నేలపై పడిన ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫోన్ యధావిధిగా పని చేస్తుంది. ఏఐ కెమెరా, కొత్త ఫీచర్లతో పాటు పలు ప్రత్యేక ఫీచర్లతో ఈ ఫోన్ విడుదలైంది. దీని ధర, ఇతర సమాచారం మీకోసం...
Technology Mar 27, 2024, 1:33 PM IST
ఐటీ సంస్థలో పనిచేస్తున్న ఓ టెక్కీ స్కూటీపై వెళ్తూ ల్యాప్ టాప్ లో సమావేశానికి హాజరయ్యాడు.
NATIONAL Mar 25, 2024, 10:52 AM IST
ఢిల్లీ మెట్రో రైలులో ఇద్దరు యువతులు రంగులు చల్లుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
NATIONAL Mar 25, 2024, 7:21 AM IST
హెచ్ఐవీకి డచ్ శాస్త్రవేత్తలు విరుగుడు కనిపెట్టారు. సీఆర్ఐఎస్పీఆర్ అనే సాంకేతికత పరిజ్ఞానంతో హెచ్ఐవీని పూర్తిగా నయం చేయవచ్చని చెప్పారు.
INTERNATIONAL Mar 22, 2024, 3:50 PM IST
‘గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్’, ‘దేవ్ ఢీ’, ‘ఉడ్తా పంజాబ్’ వంటి డిఫరెంట్ కథ చిత్రాలతో ఈ డైరెక్టర్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు.
Entertainment Mar 22, 2024, 10:52 AM IST
ఇంటర్నెట్ లో విస్తృతంగా షేర్ చేయబడిన ఈ వీడియోలో కూడా పేషంట్ చీప్ తో అమర్చబడినట్లు చూడవచ్చు. అయితే ఈ వీడియో ఆ పేషంట్ తనను నాలాండ్ అర్బాగ్ గా పరిచయం చేసుకున్నాడు.
Technology Mar 21, 2024, 10:01 AM IST