ఓటింగ్ లో పాల్గొన్న రజినీ, విజయ్, అజిత్, విజయ్ సేతుపతి, ఇలియరాజా.. సినీ స్టార్స్ క్యూలో వారి సింప్లీ సిటీకి మొక్కల్సిందే
NATIONAL Apr 19, 2024, 12:13 PM IST
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న నటుడు మన్సూర్ అలీ ఖాన్ అస్వస్థతకు గురయ్యాడు. ఆయనకు ఛాతిలో నొప్పి రావటంతో ఆసుపత్రికి తరలించారు.
Entertainment Apr 17, 2024, 6:57 PM IST
లోక్ సభ ఎన్నికల వేళ దక్షిణాదిపై దృష్టిపెట్టిన బిజెపి ప్రధాని నరేంద్ర మోదీని రంగంలోకి దింపింది. ఆయన తాజాగా తమిళనాడులో పర్యటించారు. చెన్నైలో భారీ రోడ్ షో చేపట్టి అధికార డిఎంకేపై నిప్పులు చెరిగారు.
NATIONAL Apr 10, 2024, 3:05 PM IST
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన వేళ తమిళ రాజకీయాలు హాట్ హాట్ గా సాగాయి. ప్రముఖ హీరో కమల్ హాసన్ ప్రధానిని గెలిపిస్తే రాజధానినే మార్చేస్తాడంటే.. అతడికి అన్నామలై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఇద్దరి మధ్య మాటలయుద్దం సాగిందిలా...
NATIONAL Apr 10, 2024, 1:20 PM IST
చిన్నచిన్న సంఘటనలే హృదయం ద్రవించే ఎమోషన్స్ ని పండిస్తుంటాయి. అలాంటి ప్యామిలీ ఎమోషన్ సీన్ చెన్నై-కోయంబత్తూరు విమానంలో చోటుచేసుకుంది. ఈ ఎమోషనల్ వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
NATIONAL Apr 6, 2024, 1:15 PM IST
రాధిక ప్రస్తుతంరాడాన్ మీడియా వర్క్స్ ఇండియా లిమిటెడ్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నట్లు ఎన్నికల అఫిడవిట్లో తెలిపారు.
Entertainment News Mar 27, 2024, 7:34 AM IST
బీజేపీని ఇంటికి పంపించే వరకు నిద్రపోబోమని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు. తుఫాన్ వచ్చినప్పుడూ తమిళనాడుకు రాని ప్రధాని మోడీ.. ఎన్నికలు రాగానే తరుచూ వస్తున్నారని ఫైర్ అయ్యారు.
NATIONAL Mar 26, 2024, 3:35 PM IST
లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అన్ని పార్టీలు అప్రమత్తమయ్యాయి. విడతల వారీగా పలు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఆరో జాబితాను విడుదల చేసింది. అందులో ఎంత మంది పేర్లు ఉన్నాయంటే ?
NATIONAL Mar 26, 2024, 10:19 AM IST
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మరోసారి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఇవాళ బీజేపీలో ఆమె చేరారు.
Telangana Mar 20, 2024, 2:29 PM IST
తమిళనాడు బిజెపి అధ్యక్షుడు అన్నామలై తన మంచిమనసును చాటుకున్నాడు. ఓ చిన్నారి ఆప్యాయంగా పిలవడంతో పరుగెత్తుకుంటూ వెళ్లి భుజాన ఎత్తుకుని ఆప్యాయంగా పలకరించారు.
NATIONAL Mar 19, 2024, 2:34 PM IST
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేశారు.
Telangana Mar 18, 2024, 11:19 AM IST
తమిళనాడు మాజీ సీఎం జయలలిత నివాసంలో అధికారులు సీజ్ చేసిన 27 కిలోల బంగారు ఆభరణాలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలనే ఆదేశాలపై స్టే ఇవ్వాలని ఆమె వారసులు హైకోర్టులో అప్పీల్ చేశారు. జయలలితకు తామే చట్టబద్ధమైన వారసులం అని ఆమె అన్నయ్య కుమార్తె, కుమారుడు పేర్కొన్నారు.
NATIONAL Mar 6, 2024, 5:34 PM IST
తమిళనాడు పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ భావోద్వేగానికి గురయ్యారు. బీజేపీకి చెందిన ఓ యువ నాయకుడి భార్య కవలలకు జన్మనిచ్చినా.. హాస్పిటల్ కు వెళ్లకుండా ప్రధానిని మోడీని కలిసేందుకు వచ్చారు. ఈ విషయాన్ని ప్రధాని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
NATIONAL Mar 5, 2024, 10:12 AM IST
తమిళనాడు బిజెపి అధ్యక్షుడు అన్నామలై చేపట్టిన "ఎన్ మన్, ఎన్ మక్కల్'' పాదయాత్ర ముగిసింది. ఈ ముగింపు సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
NATIONAL Feb 28, 2024, 11:52 AM IST
మంగళవారం తమిళనాడులోని పల్లడంలో జరిగిన ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా ఆయనకు ప్రజలు బ్రహ్మారథం పట్టారు. వేదికపైకి వచ్చిన ప్రధాని కొంగు ప్రాంత వాసులు చూపిన అభిమానంతో పులకించిపోయారు. ఈరోడ్ ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీకి 67 కిలోల పసుపు మాల (గార్లాండ్)ను బహుమతిగా ఇచ్చారు.
NATIONAL Feb 27, 2024, 7:39 PM IST